News

News

మొఘలులను కీర్తిస్తూ చరిత్ర పాఠాలా? : NCERT కి, విద్యాశాఖ మంత్రికి కోర్టు నోటీసులు

పన్నెండవ తరగతి చరిత్ర పాఠాలలో మొఘలులను అతిగా కీర్తిస్తూ ఉండడంపై NCERT డైరెక్టర్ మరియు రాజస్టాన్ రాష్ట్ర  విద్యా మంత్రిత్వ శాఖలకు జైపూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అభూత కల్పనలతో కూడిన చరిత్ర పుస్తకాలలో నుంచి వాటిని తొలగించి సరి...
News

కర్ణాటక : గ్రంథాలయంలో 3000 భగవద్గీత కాపీలు దగ్ధం

కర్ణాటకలోని మైసూర్ లోని ఒక గ్రంధాలయంలో 3000 భగవద్గీత పుస్తకాలను కొందరు దుండగులు తగలబెట్టారు. ఈ పబ్లిక్ గ్రంధాలయం సయీద్ ఇసాక్ అనే వ్యక్తికి చెందినది. ఆ లైబ్రరీలో సుమారు 11000 పుస్తకాలు ఉన్నాయి. సయ్యద్ ఇసాక్ అనేక సంవత్సరాలుగా అక్కడ...
News

బెంగాల్ లో ఉద్రిక్తత : బీజేపీ బూత్ ఏజెంట్ హత్య, అభ్యర్థిపై రాళ్ళ దాడి : భద్రతా దళాల కాల్పులలో నలుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కూచ్‌బెహార్‌ జిల్లాలో తృణమూల్‌, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. అంతకుముందు ఇదే ప్రాంతంలో బీజేపీకి చెందిన ఒక బూత్...
News

ఏప్రిల్ 13 ఉగాదినాడు ప్రారంభమవనున్న భూసార సంరక్షణ ఉద్యమం

దేశంలో వ్యవసాయరంగ అభివృద్ధి కోసం పనిచేస్తున్న 33 సంస్థలు సంయుక్తంగా భూసార సంరక్షణ (భూ సుపోషణ్ మరియు సంరక్షణ్) ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా భూసార సంరక్షణపై రైతులలో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో మొదటి విడత చైత్ర...
News

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల ధరలు పెంచొద్దు – ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు

యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచొద్దని ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్‌పీకేలకు ప్రస్తుతం ఉన్న ధరల్నే కొనసాగించాలని ఆదేశిస్తూ కంపెనీలకు ఉత్తర్వులు పంపింది. ఎరువుల ధరలు పెంచనున్నామన్న కంపెనీల ప్రకటన తర్వాత...
ArticlesNews

అయోధ్య నిన్న – నేడు – రేపు

సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులలో శ్రీ రాముడు 70 వ తరం వాడు. సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులు అయోధ్య కేంద్రంగా సుదీర్ఘకాలం ప్రజారంజకంగా పరిపాలన చేశారు. అనేక యుగాలు గడిచాయి. సూర్య వంశపు రాజుల ప్రాభవం కనుమరుగయింది. అయినా ధార్మికంగా...
News

జమ్మూ కశ్మీర్ ఎన్కౌంటర్ లో ఉగ్రవాద సంస్థ కీలకనేత హతం

జమ్మూ కశ్మీర్‌లో రెండు వేర్వేరు చోట్ల సైనికులు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. మృతుల్లో ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన నేత కూడా ఉన్నట్లు సమాచారం. గురువారం రాత్రి షోపియన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య...
Newsvideos

రాజస్థాన్లో దివ్యాంగ పూజారి మృతి : మృతదేహంతో సీఎం ఇంటి ముందు బీజేపీ ధర్నా

రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఒక దివ్యాంగ పూజారి మృతి చెందారు. ఆయనకు వినికిడి లోపం ఉండేది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ క్రోడి లాల్ మీనా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసం ముందు హతుడి...
News

మావోలూ! ఇక రోజులు లెక్కెట్టుకోండి : సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్ హెచ్చరిక

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో నెత్తురు పారించిన నక్సల్స్‌ కమాండర్‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు పేర్కొన్నారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక...
1 2,010 2,011 2,012 2,013 2,014 2,289
Page 2012 of 2289