News

News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కీలక నేత హతం

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్‌ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటంతో పాటు తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు...
ArticlesNews

వ్యాక్సిన్ వృధాకి బాధ్యులెవరు?

కరోనా మహమ్మారితో ప్రపంచం అట్టుడిగిపోతున్న వేళ మిగతా ప్రపంచం కంటే ముందుగా మన దేశంలోని శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారు. మనదేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటప్పటికీ అమెరికా మోడెర్నాకానీ, రష్యన్ ఫైజర్, స్ఫుత్నిక్ లు గానీ, జాన్సన్ అండ్ జాన్సన్...
News

దేశ రక్షణ విషయాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచనలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచన చేశారు. అమెరికాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్‌ సోమవారం ఓ...
News

కరోనా చికిత్సలో అడ్డసరం ఎంతో అవసరం

కోవిడ్ మహమ్మారి చికిత్సకు ఔషధ మొక్క అడ్డసరం.. ఏ మేరకు పని చేస్తుందో పరిశోధిస్తున్నట్లు ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లైడ్ డెవలప్మెంట్ అండ్ జినో మీన్స్ తెలిపింది. దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం ఆపడానికి, చర్మవ్యాధులకు ఈ మొక్కను...
News

హనుమ ఉండని ఒంటిమిట్ట రామాలయం

శ్రీరామనవమి.. చైత్ర శుద్ధ నవమి నాడు జరిగే మహా క్రతువు. మనిషి... మహిత చరితుడు ఎలా అవుతాడో తన నడవడి ద్వారా జగతికి చాటిన మర్యాదా పురుషోత్తముడు... శ్రీరాముడు. ఆయన జననం పట్టాభిషేకం, కళ్యాణం అన్ని శ్రీరామనవమి రోజే జరిగాయని భక్తుల...
ArticlesNews

భక్తి ద్వారానే సామాజిక సద్భావన, సమరసత

“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత…..” అని గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఈ భూమిపైన ధర్మానికి గ్లాని ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఒక మహాపురుషుడు ఉద్భవించి జాతికి జ్ఞానోపదేశం చేశారు. ఎందరో పుణ్యపురుషులు, ఋషులు, మునులు, వీరులు, పతివ్రతా మూర్తులు, భక్తాగ్రేసరులు...
News

కర్నూలు జిల్లా సంఘ్ పరివార్ కార్యకర్త ఆకస్మిక మృతి

కర్నూలు జిల్లాలో అనేక ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో చరుగ్గా పాల్గొంటూ వచ్చిన శ్రీ ఎం ఎస్ నరసింహులు ఆకస్మికంగా మృతి చెందారు. కీర్తిశేషులు శ్రీ ఎం ఎస్ నరసింహులు గారు ఆర్ ఎస్ ఎస్ జ్యేష్ఠ కార్యకర్త . వారు కెమిస్ట్రీ లెక్చరర్...
News

రాములోరి కళ్యాణానికి ముస్తాబవుతున్న భద్రాద్రి – ఒంటిమిట్టపై త్వరలో నిర్ణయం

శ్రీరామనవమి వేడుకలకు.. దక్షిణ అయోధ్య.. భద్రాచలం ముస్తాబవుతోంది. ఈనెల 21న కళ్యాణం, 22న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి శనివారం అంకురార్పణ నిర్వహించారు. గోదావరి పుణ్య జలాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి.. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కోవిడ్ రెండో దశ...
ArticlesNews

వందల ఏళ్లయినా తుప్పు పట్టని లోహ స్తంభం.. ఔరా భారతీయ విజ్ఞానం?

ఏదైనా ఒక ఇనుప వస్తువు మనం బయటపెట్టి ఓ పది రోజులు లేదా నెల రోజుల పాటు దాని గురించి మర్చిపోయామనుకోండి..... అది ఏమై పోతుంది? తుప్పుబట్టి పోతుంది. కానీ వేల సంవత్సరాల నాటి లోహపు స్తంభమొకటి ఇప్పటికీ తుప్పు పట్టకుండా...
1 2,005 2,006 2,007 2,008 2,009 2,289
Page 2007 of 2289