News

News

టోక్యో ఒలింపిక్స్ కు… భారత్ నుంచి వంద మంది క్రీడాకారులు…

టోక్యో ఒలింపిక్స్ కు భారత్‌ నుంచి 100 మంది క్రీడాకారులు అర్హత సాధించినట్లు.. మరికొంత మంది అర్హత సాధించే అవకాశమున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తంచేసింది. బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, రెజ్లింగ్, రోవింగ్, అథ్లెటిక్స్, ఆర్చెరీ, హార్స్ రైడింగ్, ఫెన్సింగ్,...
News

ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన ట్విట్టర్‌ ఎండీ

నూతన ఐటీ నిబంధనలను పాటించనందుకు గానూ భారత్‌లో మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయిన సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌.. తొలి విచారణ ఎదుర్కోబోతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ దాడి ఘటనకు సంబంధించిన కేసులో ట్విటర్‌ అధికారులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ...
News

కేరళ : RSS సభ్యుడు నందుకృష్ణ హత్య కేసులో నిందితుడైన SDPI కార్యకర్త అరెస్ట్

కేరళలోని వాయలార్ కు చెందిన RSS స్వయంసేవక్ నందు కృష్ణ హత్య కేసులో నిందితుడు, SDPI కార్యకర్త నిహాస్ (40) ని కేరళలోని అలప్పుజ జిల్లా పూచక్కల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 25 మందిని...
News

కేరళ : స్వంత పార్టీ వారిపైనే బాంబులు విసిరిన PFI – SDPI గూండాలు

ఆది నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తన అభ్యంతరకర వైఖరి కారణంగానే వార్తలలో నిలుస్తూ ఉన్న విషయం పాఠకులకు విదితమే. కేరళలోని పాదం అటవీ ప్రాంతంలో PFI సాయుధ శిక్షణా కేంద్రం నడుపుతోందనే సమాచారంతో దర్యాప్తు సంస్థలు విచారణ...
News

అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో హై అలర్ట్

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్‌ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడి...
News

పాక్ లో మైనారిటీలపై వేధింపులు నిత్యకృత్యం – ఐరాసలో పాక్‌ తీరును ఎండగట్టిన భారత్‌

పాకిస్థాన్‌లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్కడ బలవంతపు మత మార్పిడులు రోజువారీ ఘటనలని పేర్కొంది. ప్రతి ఏటా వేల మంది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల ఘటనలపై పాక్‌ ప్రభుత్వం నిమ్మకు...
News

ఈ శతాబ్దపు గొప్ప దాత… ఓ భారతీయుడు

భారత పారిశ్రామిక పితామహుడు జంషెడ్జీ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. గత శతాబ్దకాలంలో దాతృత్వాన్ని చాటడంలో హురున్‌ , ఎడెల్గైవ్‌ ఫౌండేషన్‌లు రూపొందించిన రిపోర్ట్‌లో జేఆర్‌ టాటా మొదటి స్థానంలో నిలిచారు. సుమారు జేఆర్‌ టాటా 102 బిలియన్ల డాలర్ల(7.5 లక్షల...
News

మోడీని అవమానించారనే కేసులో న్యాయస్థానం ముందు రాహుల్ హాజరు..

మోడీ ఇంటి పేరున్న వారందరినీ అవమానించారని... వారి పరువుకు నష్టం కలిగించారనే కేసులో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ రోజు సూరత్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ గుజరాత్‌ అధ్యక్షుడు అమిత్‌ చావ్డా వివరాలు...
News

హిందూ సంస్కృతిని కించపరిచిన తృణమూల్ ఎంపీ నస్రత్ జహాన్ వెంటనే రాజీనామా చెయ్యాలి : భాజపా డిమాండ్ : స్పీకర్ కు ఫిర్యాదు

భారతీయ సంస్కృతిని అవమానించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. నుదుట సింధూరం పెట్టుకున్న నస్రత్ ఓ వ్యక్తిని వివాహం చేసుకుని తన...
News

వ్యాక్సిన్ వేసుకోకపోతే జైలుకే….

కరోనా మహమ్మారికి తీవ్రంగా ఇబ్బందిపడిన ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఫిలిప్పీన్స్‌ ఒకటి. గతంలో కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే, కాల్చిచంపేలా చట్టం తెస్తామని హెచ్చరించాడు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో. వ్యాక్సిన్‌ తీసుకోనివారిపై అదే తరహాలో ఘాటుగా స్పందించాడు. ఓ మీడియా సమావేశంలో...
1 1,980 1,981 1,982 1,983 1,984 2,291
Page 1982 of 2291