Training classes were conducted under the auspices of Arogya Raksha Samiti at GVRR Junior College, Nellore, Andhrapradesh. Dr. CV Subramaniam, President of the Samiti, said at the event that people...
మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్థలంలో ప్రధాని మోడీకి చిన్న గుడి కట్టిన వార్త దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీని కోసం ఆ అభిమాని రూ.1.6 లక్షలు...
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్లో గురువారం ముహర్రం సందర్భంగా షియా ముస్లింలు నిర్వహించిన ఊరేగింపుపై కొందరు దుండగులు దాడి చేశారు. ఊరేగింపుపై జరిగిన పేలుడు కారణంగా ముగ్గురు మరణించారు, 59 మంది గాయపడ్డారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న రద్దీగా ఉండే...
ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు కోరుకుంటున్నామని పైకి చెబుతోన్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణల తర్వాత భారత్ సహా చాలా దేశాలు తమ దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి...
నెల్లూరు నగరంలోని జి వి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఆరోగ్య రక్షా సమితి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ కరోనా 3rd వేవ్ నుంచి తమను...
గుజరాత్లోని చారిత్రక సోమనాథ్ ఆలయంలో రూ.83 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో...
అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ భవనం వద్ద బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. యూఎస్ కాపిటల్ భవనం, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద అనుమానాస్పదంగా ఆగివున్న ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన...
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ,...
కేరళలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. కోటి రూపాయల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలు సహా 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన డ్రగ్ మాఫియా సభ్యులు ముహమ్మద్ అజ్మల్, ఫైసల్, ముహమ్మద్ ఫాబాజ్,...
ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయులందరినీ ఆఫ్ఘన్ జాతీయులైన హిందువులు మరియు సిక్కులతో సహా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. హాజీపూర్ లో జరిగిన ఒక బిజెపి కార్యక్రమాన్ని...