News

News

నేడు స్వస్థలానికి సాయితేజ మృతదేహం

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో సంభ‌వించిన‌ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. రాష్ట్రానికి చెందిన లాన్స్‌నాయిక్‌ సాయితేజతో పాటు మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో నాలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. మృతదేహాలను...
News

అత్యంత కచ్చితత్వంతో కొవిడ్​ను పసిగట్టే ‘పాస్​పోర్ట్​’

సింగ‌పూర్‌: మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్​ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్​ రాపిడ్​ టెస్ట్​ని సింగపూర్​ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్​-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని చెబుతున్నారు. దీనికి 'ప్యార్లల్‌ యాంప్లిఫైడ్‌ సెలైవా, ర్యాపిడ్‌ పాయింట్‌...
News

బిపిన్ రావత్ మరణంపై అసభ్యకర వ్యాఖ్యలు… ఇద్ద‌రి అరెస్ట్

జమ్మూ కశ్మీర్: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఆయన మరణంపై దేశ ప్రజలు చింతిస్తూ ఉండగా.. కొందరు మతోన్మాదులు మాత్రం అభ్యంతకరమైన...
News

ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు… భారతీయుడిని!

విషాదాలపైనా నవ్వే ఎమోజీలు పెట్టే సంస్కృతితో ఉండలేను.. ఇస్లాంను వీడిన‌ దర్శకుడు అలీ అక్బర్‌ కొచ్చి: దర్శకుడు అలీ అక్బర్‌ ఇస్లాంను వీడారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. మిలిటరీలో ఉన్నతస్థాయి వ్యక్తి చనిపోతే ఎమోజీలు పెట్టుకునే సంస్కృతితో ఇకపై...
News

కేరళలో మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం!

అలప్పుజ జిల్లాలో గుర్తింపు కోళ్ళు, పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయం తిరువనంతపురం: దేశంలో ఓ వైపు కరోనా వైరస్‌, ఒమిక్రాన్‌ విజృంభిస్తుంటే తాజాగా కేరళలలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే జనాలు వ్యాక్సిన్‌లేని వైరస్‌లని ఎదుర్కొంటుంటే ఇప్పుడు జంతువులకు కూడా...
News

జ‌న‌వ‌రి 31 వ‌ర‌కూ విదేశీ విమాన‌యానం ర‌ద్దు!

న్యూఢిల్లీ: క‌రోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌భావం నేప‌థ్యంలో వ‌చ్చేనెల 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, వివిధ దేశాల‌తో కుదుర్చుకున్న ఒప్పందాల మేర‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్...
News

ఘోర రోడ్డు ప్ర‌మాదం, 54 మంది దుర్మరణం

చియాపాస్: మెక్సికోలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 50 మందికి పైగా తీవ్ర‌గాయాల‌య్యాయి. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని ట‌క్స్‌లా గుటియెర్రెజ్ లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మెక్సికో నుంచి వ‌ల‌స కూలీలు అమెరికా...
News

ఐడియా సూప‌ర్‌!

పెళ్ళిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్​ల చెకింగ్ లేనివారికి మండపంలోనే టీకా.. అహ్మదాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్​...
News

అమరవీరులకు ఘన నివాళి అర్పించిన మోదీ

న్యూఢిల్లీ: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో వీరి భౌతిక కాయాలకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్...
News

12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన‌ హెలికాప్ట‌ర్ లింక్‌

లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతిచెందిన సంఘటనపై నిన్న‌ లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేస్తూ సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్ట‌ర్ ఎగిరింద‌ని, 12.08...
1 1,973 1,974 1,975 1,976 1,977 2,432
Page 1975 of 2432