News

News

అమెరికాలో కార్చిచ్చు… వేల ఎకరాల్లో అడవులు దగ్ధం

అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా, నెవడా రాష్ట్ర సరిహద్దుల్లో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. నెవడాలో 275 చ.కి.మీల మేర అడవులు కాలిపోయాయి. కాలిఫోర్నియాలో 282 చ.కి.మీలో మంటలు వ్యాపించాయి. ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగం మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తోంది....
News

బాలుడి మొబైల్ కి అశ్లీల చిత్రాలు : మలప్పురానికి చెందిన మహ్మద్ సలీహ్ అరెస్టు

మలప్పురం (కేరళ) స్థానికుడు మొహమ్మద్ సలీహ్ (24) ను 12 ఏళ్ళ వయస్సు ఉన్న బాలుడికి అశ్లీల ఫోటోలు మరియు సందేశాలను పంపినందుకు చంగరంకుళం పోలీసులు అరెస్టు చేశారు. మొహమ్మద్ తనను తాను బాలుడి ఉపాధ్యాయుడిగా పరిచయం చేసుకుని ఆ బాలుడి...
News

స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య : ఈ నిర్ణయం విప్లవాత్మకం – ప్రధాని మోడీ

దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు. ఎనిమిది...
News

చైనాలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో ఇప్పుడు కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతూ ఉండడంతో చైనాలో భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇదే సమయంలో రెండు డోసులు అందుకున్న...
News

అమానుషం : కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి.. కర్రలతో కొట్టి..

మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని అనడానికి నిదర్శనం ఈ ఘటన. కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి....
News

పశ్చిమ బెంగాల్ : ఫిర్యాదును ఉపసంహరించుకోండి, టిఎంసిలో చేరండి : ఎన్నికల అనంతర హింసకు గురైన అత్యాచార బాధితులకు పోలీసులు, టిఎంసీ కార్యకర్తల బెదిరింపు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసకు గురైన అత్యాచార బాధితురాలు తనను, తన కుటుంబాన్ని కాపాడాలని NHRC కి లేఖ వ్రాసింది. పోలీసులు, టిఎంసి నాయకులు తమను ఫిర్యాదు ఉపసంహరించుకుని టిఎంసిలో చేరమని బెదిరిస్తున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు....
ArticlesNews

తమిళనాడులో ఆక్రమణలకు గురవుతున్న ఆలయ భూములు

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు హిందువులకు ఆగ్రహం తెప్పించాయి. కొందరు ముస్లింలు అక్కడి ఆలయంలోని శివలింగాన్ని త్రిశూలంతో తొలగించడానికి ప్రయత్నించడం, ఆత్రి కొండలను ఆక్రమించడం హిందువుల కోపానికి కారణమయ్యాయి. హిందూ దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమించుకోవడంలో, తమ...
News

అస్సాం-మిజోరం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు

అస్సాం-మిజోరం సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో తటస్థ కేంద్ర బలగాలు మోహరింపునకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిచాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా, డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహతా, మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్‌మవియా చౌంగో, డీజీపీ ఎస్‌బీకే...
News

కేరళలో కరోనా కల్లోలం

దేశమంతటా కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తూ ఉన్నా కేరళ మరియు ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం కరోనా ఏమాత్రం తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపించడం లేదు. ఒక వైపు దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం...
News

తజికిస్థాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగును కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం బలంగా మరియు శాశ్వతంగా ఉందని ఇరువురు మంత్రులూ పునరుద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థ, SCO రక్షణ మంత్రుల సమావేశం...
1 1,957 1,958 1,959 1,960 1,961 2,291
Page 1959 of 2291