News

News

తమిళనాడు : వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించి, అతని ఇంటి ప్రహరీ గోడను కూల్చిన పోలీసులు – చర్చి అక్రమణపై ఫిర్యాదు చెయ్యడమే అతను చేసిన పాపం

తమిళనాడు పోలీసులు వ్యక్తి ఇంటికి కట్టి ఉన్న కాషాయ జెండాను తీయించడమే కాకుండా అతని ఇంటి ప్రహరీ గోడను కూడా పోలీసులు కూల్చివేశారు. అతను చేసిన పాపమల్లా తన ఇంటి ప్రక్కన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న చర్చిపై అధికారులకు ఫిర్యాదు...
News

రాజస్థాన్: బీజేపీ ఎస్సీ నేతపై దాడి చేసిన ‘రైతు నిరసనకారులు’

రాజస్థాన్ శ్రీ గంగానగర్లో, ‘రైతు నిరసనకారులు’ అని పిలవబడేవారు బిజెపి నాయకుడు కైలాష్ మేఘవాల్ పై దాడి చేసి గాయపరచారు. సమాచారం ప్రకారం, నీటిపారుదల మరియు నీటి కొరతపై బిజెపి చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి మేఘ్వాల్ వచ్చారు. దుస్తులు చింపి,...
News

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం పౌరుల నుండి సమాచారాన్ని ఆహ్వానించిన ప్రధాని మోడీ

ఆగస్టు 15 న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి పౌరులు తమ సమాచారాన్ని తనతో పంచుకోవాలని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థించారు. అలా చేస్తే ఎర్ర కోట యొక్క ప్రాకారాల నుండి ప్రజల ఆలోచనలు ప్రతిధ్వనిస్తాయని ఆయన అన్నారు. దేశ...
News

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 647 ప్రదేశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న ABVP

దేశం తన స్వాతంత్ర్య 75 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, అఖిల భారతీయ విద్యా పరిషత్ (ABVP) సాధారణ ప్రజలలో “జాతీయవాద భావాలను” రేకెత్తించడానికి దేశ రాజధానిలోని 647 ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. " ప్రధానంగా గ్రామాలు, వివిధ...
News

ఒలింపిక్స్‌లో సెమీస్ ‌కు చేరిన పివి సింధు

గత ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీపీ సింధు మరోసారి సెమీస్‌కు చేరింది. తాజాగా జరిగిన బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలోని క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆమె జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. దాంతో మరోసారి భారత్‌కు పతకం...
News

జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ డ్రోన్ల కలకలం

ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ల సంచారం అధికమవుతోంది. పాకిస్తాన్ భూభాగం నుండి ఆయుధాలను, డ్రగ్స్ ను తరలించడానికి తీవ్రవాదులు డ్రోన్లను వాడుతూ ఉన్నారు. భారత సైన్యం ఎప్పటికప్పుడు డ్రోన్లను కూల్చి వేస్తూ ఉండగా.. కొన్ని తప్పించుకుని తిరిగి వచ్చిన...
News

గుజ‌రాత్ : అన్యమతం నుండి అమ్మఒడిలోకొచ్చిన 21 కుటుంబాలు

గుజ‌రాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాల‌కు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. ‘దేశ్ గుజరాత్’ కథనం ప్రకారం… ఈ కుటుంబాలు గ‌తంలో క్రైస్తవ మతం పట్ల...
News

“దొంగిలించిన” కళాఖండాలను భారత్ కు తిరిగివ్వనున్న ఆస్ట్రేలియా

భారతదేశానికి తిరిగి రావలసిన కళాఖండాలను ఆస్ట్రేలియా గ్యాలరీ గుర్తించింది - ఇందులో శిల్పాలు, ఛాయాచిత్రాల వంటి కళాఖండాలున్నాయి. ఇవన్నీ భారత్ నుంచి దొంగిలించబడినవి, దోచుకొచ్చినవి లేదా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియనివి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా భారతదేశానికి 14 కళాకృతులను తిరిగి ఇవ్వనుంది....
News

ఐపీఎస్ ఉద్యోగం కన్నా కృష్ణుడి సేవే మిన్న

హరియాణా అంబాలా రేంజ్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి భారతి అరోరా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. “ఇప్పుడు నేను జీవిత అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు...
News

భారతీయ కమ్యూనిస్టుల చైనా దేశభక్తి .. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న అగ్రనాయకులు

చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్‌ సెమినార్‌లో మన దేశంలోని వామపక్ష నాయకులు పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఆ దేశ రాయబార కార్యాలయం మంగళవారం ఏర్పాటు చేసిన సెమినార్‌లో సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ),...
1 1,956 1,957 1,958 1,959 1,960 2,291
Page 1958 of 2291