జమ్మూలో భాజపా నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో భాజపా నేత, షాలిబుగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ అధ్యక్షుడు జావీద్ అహ్మద్ దర్ మృతిచెందారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల...









