News

News

తాలిబాన్ల ఘాతుకం!

అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత న్యూఢిల్లీ: తాలిబాన్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్‌ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా  సలేహ్ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా  సలేహ్ సోదరుడు రోహుల్లా  సలేహ్ను చంపేశారు....
News

ఉత్తరాఖండ్‌లో భూకంపం

తెల్లవారుజామున సంఘ‌ట‌న‌ ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు తమ ఇళ్ళ నుంచి పరుగులు పెట్టారు. ఆ రాష్ట్రంలోని జోషీమఠ్‌లో శనివారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై...
News

హక్కుల కోసం రోడ్లపైకి ఆఫ్ఘన్ మహిళలు

పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నిరసనలు న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్తాన్‌లోని మ‌హిళ‌లు త‌మ పోరాటాల‌ను ఉద్ధృతం చేశారు. హ‌క్కుల కోసం రోడ్ల‌పై వ‌చ్చిన నిర‌స‌న తెలుపుతున్నారు. తాలిబన్ల నిరంకుశ వైఖరితో ఇప్ప‌టికే విసిగిపోయారు. కాబూల్‌ నగరంలో భారీ సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్...
News

హిందూ ఆలయాలపై ఆగని దాడులు!

గోడలు కూల్చివేత, నగదు, వస్తువుల చోరీ బంగ్లాదేశ్‌లో యథేచ్ఛగా హింస ఢాకా: పొరుగున గల బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ఆగస్టు-సెప్టెంబర్‌లో పలు ఆలయాల్లో దుండగలు చొరబడి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. ఆగస్టు...
News

కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న యోగీ సర్కార్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనాను అక్కడి యోగీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో వైరస్‌ ప్రభావం నామమాత్రంగా ఉన్నది. 20 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క కొవిడ్‌ మరణం కూడా నమోదుకాలేదు. కేవలం 11 కొత్త...
News

భారత్‌పై ఐసిస్‌ కన్ను!

నిఘా వర్గాల హెచ్చరిక సానుభూతిపరుల్లో కేరళీయులు న్యూఢిల్లీ: అఫ్గాన్‌ నుంచి 25 మంది ఐసిస్‌ సానుభూతిపరులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాలిబన్లు జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసిన తర్వాత వీరికి మళ్లీ స్వేచ్ఛ లభించిందని...
News

ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 23 లేదా 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని...
ArticlesNews

జాతీయవాద కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

లెండి, ఉరకండి, ఉద్యమించండి, గర్జించండి, గాండ్రించండి అంటూ ఉద్వేగభరితంగా సాగే విప్లవ సాహితీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న సంప్రదాయ కవిత్వానికి తన కలంతో వారధి నిర్మించి తెలుగు సాహిత్యానికి సరైన దిశను చూపినవాడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తన రచనలలో భారతీయ...
News

పాపం… నెల్లూరు పిల్లలు!

నెల్లూరు: పాపం... ఆ ఇద్దరు నెల్లూరు పిల్లలను చూస్తుంటే జాలేస్తుంది... మరో వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం తెప్పిస్తుంది... సినిమా హాళ్ళ, బార్లలో ‘చీర్స్‌’లకు, హోటళ్ళకు, ఆ పార్టీ సొంత నాయకుల పండగలు పబ్బాలకు లేని కరోనా... హిందువుల పండగలు...
News

సేవా భారతి ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి విగ్రహాల పంపిణీ

విజయవాడ: హిందువుల పండగ వినాయక చవితిని పుస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ సేవాభారతి ప్రతినిధులు పట్టణంలోని శాతవాహన కళాశాల దగ్గర గురువారం వినాయకుడి మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రకృతి కూడా భగవంతుడితో సమానమని, ఈ...
1 1,924 1,925 1,926 1,927 1,928 2,292
Page 1926 of 2292