News

News

24న క్వాడ్‌ సమావేశంలో పాల్గొనున్న మోదీ

చర్చకు రానున్న అంతర్జాతీయ విషయాలు న్యూఢిల్లీ: అమెరికాలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్‌(Quad-Quadrilateral Security Dialogue) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో మోదీ, ఆస్ట్రేలియా...
News

శ్రీనగర్‌లో చైనా గ్రెనేడ్లు!

ఉగ్రకుట్ర భగ్నం తప్పిన భారీ ముప్పు! శ్రీనగర్‌: సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అప్రమత్తంగా ఉండడంతో శ్రీనగర్‌లో భారీ ముప్పు తప్పింది. బెమినా ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో సీఆర్‌పీఎఫ్‌ 28వ బెటాలియన్‌ క్విక్‌ యాక్షన్‌ టీమ్‌ ఓ బంకర్‌ దగ్గర ఆరు గ్రెనేడ్‌లను గుర్తించింది....
News

భారత్‌పై మళ్ళీ విషం కక్కిన పాక్‌!

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ మరోమారు కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకుని, భారత్‌పై విషం కక్కింది. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ.. పలు పత్రాలను విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్‌లో 131 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను విడుదల...
News

కాబూల్‌లో తొలి విదేశీ విమానం ల్యాండ్‌!

న్యూఢిల్లీ: తాలిబాన్లు వశపరుచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు విమాన‌ రాక‌పోక‌లు సాగించేందుకు ఏ విమానయాన సంస్థ కూడా ముందుకు రావడం లేదు. అయితే, తాలిబాన్లతో తమకున్న అనుబంధాన్ని లోకానికి తెలుపుతూ పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానం కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ల్యాండ్‌ అయింది....
News

హిందువులపై ఎందుకీ వివక్ష?

చిన్నారుల ఉసురుపోసుకున్న ప్రభుత్వం, పోలీసులు నిప్పుచెరుగుతున్న గణపతి భక్తులు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హిందువులపై ఎందుకీ వివక్ష? అని రాష్ట్రంలోని వినాయకుడి భక్తులు నిప్పులుచెరుగుతున్నారు. కరోనా పేరిట దేవుళ్ళ పూజలకు విఘాతాలు కలిగించడం ప్రభుత్వానికి మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో...
ArticlesNews

“భారతదేశ యువ దధీచి” జతీంద్రనాథ్ దాస్

అది ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉండిన కాలం. స్వాంతంత్ర్య సమరంలో పాల్గొన్న స్వాతంత్ర్య యోధులననేకుల్ని అరెస్టు చేసి జైళ్లలో నిర్భంధించేవారు. వారు రాజకీయ ఖైదీలు అయినప్పటికీ ఖూనీకోర్లు, దొంగలు, బందిపోట్లు వంటి ఇతర ఖైదీలకు చేసినట్లుగానే వారి బట్టలుతీసేసి రెండు...
News

పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి…

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌(2021-23)లో భారత్‌కు అగ్రస్థానం న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌(2021-23) పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌పై రెండు విజయాలను కైవసం చేసుకున్న భారత్‌, పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి 26 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌కు...
News

కేంద్ర ప్రసాదం కింద సింహాచలానికి రూ.53 కోట్లు

విశాఖ : ఏపీలోని విశాఖపట్నం జిల్లా, సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతాడని ప్రసిద్ధికెక్కిన సింహాద్రి అప్పన్న ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు దక్కింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పరిసరాల పచ్చదనం...
News

తాలిబన్లను ఎదుర్కొనేందుకు భారత బలగాల కసరత్తు

న్యూఢిల్లీ: తాలిబన్ల వ్య‌వ‌హారిశైలి వ‌ల్ల భార‌త‌దేశానికి ముప్పుగా పరిణమిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భారత భద్రతా బలగాలు కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం కొత్త శిక్షణ ప్రణాళికను రూపొదించాల్సిందిగా సరిహద్దు భద్రతా బలగాలకు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న పోలీసులకు, ఇతర సాయుధ బలగాలకు కేంద్ర...
News

ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ఆంధ్రా కూలీలు దుర్మరణం!

కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో దుర్ఘటన చిక్‌బల్లాపూర్‌: కర్నాటక రాష్ట్రం, చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. కూలీలతో వెళ్తున్న జీపు ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ...
1 1,922 1,923 1,924 1,925 1,926 2,292
Page 1924 of 2292