News

News

ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హ‌తం!

జ‌మ్మూ-క‌శ్మీర్‌: జమ్మూ- క‌శ్మీర్‌లోని షోపియాన్‌లోని రఖామా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘ‌ట‌న‌లో ఒక ఉగ్రవాది హ‌త‌మ‌య్యాడు. “ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ కొన‌సాగుతోంది... పోలీసులు, భద్రతా దళాలు చీడ‌పురుగుల‌...
News

10 మంది నేవీ సిబ్బంది అదృశ్యం!

ఉత్తరాఖండ్‌: త్రిశూల్‌ శిఖరం సమీపంలో మంచుకొండలు కూలిపోయాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో పది మంది నేవీ సిబ్బంది అదృశ్యమయ్యారు. వీరి అచూకీ కోసం ప్రభుత్వం సహాయక బృందాన్ని హుటాహుటిన పంపింది. ఉత్తరకాశీలోని త్రిశూల్‌ శిఖరం సమీపంలో హిమపాతం సంభవించిన తర్వాత పది మంది...
News

భారతీయ సంస్కృతిని రక్షించుకోవడం నేటి అవసరం

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ కార్య‌వాహ్‌ దత్తాత్రేయ హోసబలే గౌహతి: భారతీయ సంస్కృతీసంప్రదాయాలను రక్షించుకోవడం నేటి అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ కార్య‌వాహ్‌ దత్తాత్రేయ హోసబలే అన్నారు. గువాహటిలో గురువారం(సెప్టెంబర్‌ 30) ‘గిరిజనుల సామాజిక`ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు’ అనే...
News

బరితెగించిన నైజీరియన్లు… ఢిల్లీలో పోలీసులపై దాడి!

న్యూఢిల్లీ: పరాయి దేశమని కనీస జ్ఞానం, చట్టాలపై గౌరవం, భయం లేకుండా నైజీరియన్లు భారతదేశ రాజధాని ఢిల్లీలో బరితెగించి, ప్రవర్తించారు. ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇటుకలతో దాడి చేసినందుకు నైజీరియన్లుగా భావిస్తున్న 53 మంది విదేశీ పౌరులను ఢిల్లీ...
News

చెత్త రహిత సిటీలే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 లక్ష్యం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దేశంలోని నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నగరాలన్నింటిలో నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్టు మోడీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌...
News

ఉగ్రవాదులకు చైనా సాయం!

బీజింగ్‌: ఆఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని మొదటి నుంచి సమర్థిస్తూ వస్తున్న చైనా మరో అడుగు ముందకేసింది. ఆ దేశానికి తొలి విడతగా 31 మిలియన్‌ డాలర్ల సాయాన్ని మానవత్వం పేరుతో ఉగ్రవాదులకు అందజేసింది. ఇందులో భాగంగా.. దుప్పట్లు, జాకెట్లు అఫ్గాన్‌కు సరఫరా...
News

మహిళలపై తాలిబన్ల దౌర్జన్యం!

కాబూల్‌: విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో తమ హక్కులను కాలరాయొద్దంటూ అఫ్గాన్‌ మహిళలు చేపడుతున్న నిరసనలపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. కాబుల్‌లో ప్రదర్శన చేపట్టిన మహిళలపై హింసాత్మక ధోరణి ప్రదర్శించారు. 6-12 తరగతుల బాలికలనూ బడులకు అనుమతించాలంటూ ‘స్పాంటేనియస్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ అఫ్గాన్‌...
News

ఏపీ ప్రభుత్వం నిధులివ్వకే రైల్వే ప్రాజెక్టులు నిలిచాయి

ఎంపీలకు వెల్ల‌డించిన‌ దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాటా ఆర్థిక సహాయ, సహకారాలు అందించనిదే ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లడం కష్టమని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య అన్నారు. సుమారు రెండేళ్ల...
News

జిల్లాకో మెడికల్‌ కళాశాల

ప్రధాని మోదీ వెల్లడి న్యూఢిల్లీ: ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కనీసం ఒక పీజీ వైద్య విద్యాసంస్థనైనా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ దిశగానే కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. రాజస్థాన్‌లోని బన్‌స్వారా, శిరోహి,...
News

కిసాన్‌ పంచాయత్‌కు సుప్రీం చీవాట్లు!

న్యూఢిల్లీ: కిసాన్‌ పంచాయత్‌కు చీవాట్లు పెట్టింది సుప్రీం కోర్టు. జాతీయ రహదారులను నిర్బంధించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడిరది. కోర్టును ఆశ్రయించినప్పుడు నిరసన చేపట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. నిరసన తెలిపే హక్కు రైతులకు కచ్చితంగా ఉంది.. కానీ రహదారులను నిర్బంధించడం...
1 1,904 1,905 1,906 1,907 1,908 2,293
Page 1906 of 2293