చైనాతో ఒప్పందం కుదిరే వరకు ఘర్షణలు తప్పవు
భారత సైన్య అధ్యక్షుడు నరవాణే న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరే వరకూ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. అఫ్ఘానిస్థాన్లోని తాజా పరిణామాలపై భారత ఆర్మీ దృష్టి సారిస్తూనే ఉంటుందని, ఎప్పటికప్పుడు...









