News

News

ఆంగ్ సాన్ సుకీకి ఐదేళ్ల జైలు

* మయన్మార్ కోర్టు నిర్ణయం అవినీతి కేసులో ఆంగ్ సాంగ్ సూకీకి మయన్మార్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. మిలటరీ పాలనలో ఉన్న మయన్మార్‌లోని ఒక న్యాయస్థానం ఆ దేశ మాజీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించింది....
News

మనం మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉండాల్సిందే – వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరి

ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు వాయుసేన సిద్ధంగా ఉండాల్సిందేనని భారత వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరీ పేర్కొన్నారు. ముఖ్యంగా 'స్వల్పకాలం పాటు జరిగే వేగవంతమైన యుద్ధాలకు' సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్న ఎయిర్‌...
News

దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలపై ముఖ్యమంత్రులతో ప్రధాని సమీక్ష

దేశంలో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ ‌షా,...
News

మనవరాలిని హెలికాప్టర్‌లో తెచ్చుకున్న రైతు

ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్‌ చేయించే వాళ్లు, ఆడపిల్లని పురిటిలోనే చంపేసేవాళ్లు ఈ వ్యక్తిని చూసి ఎంతో నేర్చుకోవాలి. తనకు మనవరాలు పుట్టిందని తెలిసి ఏకంగా హెలికాప్టర్‌లో తనని ఇంటికి తీసుకువచ్చాడు. అయితే.. ఆయన బడా వ్యాపారవేత్తో, సినీ ప్రముఖుడో కాదు....
News

పనులు ఆపకపోతే మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తాం – బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ

* అభివృద్ధి పేరుతో బెలూచిస్తాన్ ను చైనా కబళిస్తోంది - బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్‌ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ.... చైనా, పాకిస్థాన్‌లకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. బలోచిస్తాన్ భూమిని కాపాడుకునేందుకు చైనీయులే...
News

ఆ 8 రాష్ట్రాల్లోనే పెట్రోల్‌ ధరలెక్కువ – భాజపా

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న భాజపా విపక్ష పార్టీలపై మండిపడుతోంది. విపక్షాలు అధికారంలో...
News

వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలలో 4జి మొబైల్ సేవలు

* యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ప్రాజెక్టుకు ఆమోదం * కేంద్ర మంత్రివర్గం నిర్ణయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం వామపక్ష తీవ్రవాద ప్రాబల్య (ఎల్.డబ్ల్యూ.ఇ) ప్రాంతాలలోని భద్రతా శిబిరాల వద్ద 2జి మొబైల్...
News

ఎన్ ‌సీ ఎస్ ‌సీ ఛైర్ ‌పర్సన్ ‌గా విజయ్‌ సాంప్లా

భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్‌ సాంప్లా షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ (ఎన్ ‌సీ ఎస్ ‌సీ) ఛైర్ ‌పర్సన్ ‌గా రెండోసారి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో...
News

జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ లలో పర్యటించనున్న ప్రధాని మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్ లలో...
News

శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రోన్ కలకలం

* 4 గంటలపాటు ఎగిరిన డ్రోన్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు గగనతలంలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. మామిడిపల్లి వైపు నుంచి పైకి లేచిన డ్రోన్.. ఎయిర్పోర్టు సమీపంలో నాలుగు గంటలు ఎగిరింది. ల్యాండింగ్కు వచ్చే విమానాలకు ఏటీసీ...
1 1,905 1,906 1,907 1,908 1,909 2,493
Page 1907 of 2493