News

ArticlesNews

‘కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు – 4

ఈ వ్యాసం తాలూకూ మొదటి మూడు భాగాలూ గత మూడు వారాలలో ప్రచురితమయ్యాయి.  “'కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు” వ్యాసంలో ఇది నాల్గవ, చివరి  భాగం. పాఠకుల ఆకాంక్ష మేరకు రేపు పూర్తి వ్యాసాన్ని ప్రచురించానున్నాం. ప్రొటెస్టెంట్ ల...
News

శ్రీశైలమల్లన్న భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు

శైలం: శైలం మల్లన్న భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాట్లపై ఈవో లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యూలైన్లలో ఎండ వేడిమికి భక్తులు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు మంచినీరు అల్పాహారం యథావిధిగా కొనసాగించాలన్నారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సౌకర్యవంతమైన దర్శన...
News

ముంబైలో శ్రీనివాసుడి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఏర్పాట్లు

ముంబై: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుప్థాపన చేయనున్నట్టు మండలి ప్ర‌క‌టించింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, శ్రీవారి మెట్ల‌ మార్గంలో ఈ...
News

రూ.240 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించనున్న టీటీడీ

తిరుప‌తి: చిన్నపిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సుమారు రూ.240 కోట్లతో చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ నెల అయిదోతేదీన ప‌నుల‌కు శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. టాటా ట్రస్టు నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌...
News

అమర్నాథ్ వెళ్ళే యాత్రికులకు ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ సర్టిఫికెట్ల జారీ

అమ‌రావ‌తి: అమర్‌నాథ్ వెళ్ళే యాత్రికులకు అవసరమైన మెడికల్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు....
News

కోర్టుల్లో స్థానిక భాషల వాడకాన్ని ప్రోత్సహించాలి: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాషల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది న్యాయవ్యవస్థపై దేశంలోని సామాన్య పౌరులకు నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో శనివారం ఆయన...
News

కర్ణాటకలోని ఆలయాల్లో వరుస దొంగతనాలు

బెంగ‌ళూరు: కర్ణాటకలోని దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి...
News

బీజేపీ ప్రభుత్వాల‌తోనే ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి: ప్రధాని మోదీ వెల్లడి

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన అనేక చర్యలను వివరిస్తూ, ఇదంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఘనత అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అసొంలోని కర్బి అంగ్‌లాంగ్ జిల్లాలో వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్యా సంబంధిత ప్రాజెక్టులకు...
News

జహంగీర్ హింస కేసు: పోలీసుల అదుపులో ముస్లిం ముష్కర మూకలు

హనుమాన్ శోభాయాత్ర పై కాల్పులు జరిపినట్టు వెల్లడి జహంగిర్‌పురి: జహంగిర్‌పురి హింస కేసులో మరో కీలక కుట్రదారు ఫరీద్‌ను ఢిల్లీ పోలీసులు పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రపై ఫరీద్ కాల్పులు జరిపినట్టు పోలీసులు...
1 1,903 1,904 1,905 1,906 1,907 2,493
Page 1905 of 2493