News

News

అమెరికాలో అనాథ‌కు అంత్యక్రియలు చేసిన ఆరెస్సెస్ కార్యకర్త

ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ వ్య‌క్తి అమెరికాలోని ఓ అనాథ‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించి, త‌న సేవాభావాన్ని చాటుకున్నారు. రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌)కు చెందిన ప్రాంత కార్య‌కారిణి స‌ద‌స్యులు కాకాణి పృథ్వీరాజ్ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ నెల రెండోతేదీన జ‌రిగిన...
News

ముస్లిం అమ్మాయితో పెళ్ళి… హిందూ యువకుడి దారుణ హత్య!

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌ సరూర్ నగర్‌లో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ పెళ్ళి చేసుకుందన్న కారణంతో ఓ యువతి సోదరుడు ఆమె భర్తను హత్య చేశాడు. గడ్డపారలతో అతనిపై దాడి చేసి హతమార్చాడు. కళ్ళెదుటే తన భర్తను చంపడంతో ఆ యువతి...
News

అంతర్జాతీయ వేదికపై భారత సినిమాలకు అరుదైన గౌరవం

కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నభారత చిత్రాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయ సినీ వేదిక 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌' వజ్రోత్సవంలో భారత్​కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే.. భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్‌లో అధికారిక దేశం హోదా కల్పించగా.. తాజాగా మరో నిర్ణయం...
News

శ్రీలంక ప్రజలను సత్యసాయి సేవా సంస్థలు ఆదుకోవాలి

ట్రస్ట్ సభ్యులను కోరిన శ్రీలంక క్రికెటర్ రణతుంగ కొలంబో: శ్రీలంకలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి అక్కడి ప్రజలను ఆదుకోవాలని పుట్టపర్తి శ్రీ సత్యసాయి సంస్థను ప్రముఖ శ్రీలంక క్రికెటర్ అర్జున రణతుంగ విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి...
News

భారత్‌కు బలమైన అంతర్జాతీయ భాగస్వామి ఫ్రాన్స్: మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్‌, ఫ్రాన్స్‌ అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షికమైన పలు అంశాలు...
News

కలిసి పనిచేద్దాం.. అంతర్జాతీయ సుస్థిరతకు కృషి చేద్దాం: నార్డిక్ దేశాలకు మోదీ సూచన

కోపెన్‌హాగెన్‌: పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్‌ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో నిర్వహించిన ఇండియా-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక...
News

పాక్ నుంచి భారత్‌కు సొరంగం తవ్విన తీవ్రవాదులు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్​ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దీని ద్వారా భారత్​లోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్​ 22న సుంజ్వాన్​ ప్రాంతంలో...
News

లౌడ్ స్పీకర్లు లేకుండా షిర్డీలో మొదటిసారి కాగడా హారతి

ఆగ్రహించిన స్థానిక జామా మసీద్ ముస్లిం పెద్దలు షిర్డీ: షిర్డీ సాయిబాబాకు కాగడా హారతి విషయంలో అనేక ఏళ్ళ‌ తర్వాత కీలక మార్పులు వచ్చాయి. లౌడ్​స్పీకర్లు లేకుండానే వేకువజామున హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. బుధవారం ఉదయం నుంచే ఈ...
News

28 ఏళ్ళ తర్వాత సొంతూరికి.. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఒడికి…

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సుమారు 28 ఏళ్ళ‌ తర్వాత తమ సొంతూరులో అడుగుపెట్టారు. 5 ఏళ్ళ తర్వాత తల్లి ఆశీర్వాదంతో భావోద్వేగానికి లోనయ్యారు. యోగి సొంతూరు ఉత్తరాఖండ్‌లోని పౌరీ. సుమారు 28 ఏళ్ళ తర్వాత ఆయన ఆ ఊరిలో...
News

అహ్మదాబాద్‌లో పరశురాముడి బ్యానర్ల‌ ధ్వంసం: నలుగురి అరెస్టు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పరశురామ జయంతి వేడుకలకు ముందు భగవాన్ పరశురాముడి బ్యానర్లను దుండగులు చించివేశారు. నగరంలోని వస్నా ప్రాంతంలోని భగవాన్ శ్రీ పరశురామ్ చౌక్ సైన్‌బోర్డ్‌ను కూడా వారు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భగవాన్...
1 1,792 1,793 1,794 1,795 1,796 2,388
Page 1794 of 2388