News

News

అహ్మదాబాద్‌లో పరశురాముడి బ్యానర్ల‌ ధ్వంసం: నలుగురి అరెస్టు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పరశురామ జయంతి వేడుకలకు ముందు భగవాన్ పరశురాముడి బ్యానర్లను దుండగులు చించివేశారు. నగరంలోని వస్నా ప్రాంతంలోని భగవాన్ శ్రీ పరశురామ్ చౌక్ సైన్‌బోర్డ్‌ను కూడా వారు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భగవాన్...
News

ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు బిగ్​ రిలీఫ్​..

ముంబై: హనుమాన్​ చాలీసా వివాదంలో అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్​ రాణా దంపతులకు పెద్ద ఊరట లభించింది. నవనీత్​, ఆమె భర్త రవి రాణాకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది ముంబయి సెషన్స్​ కోర్టు. బెయిల్​పై ఉన్న సమయంలో మళ్ళీ...
News

పూర్వ ప్రాంత సంఘచాలక్ వెంకటేశ్వర రావు మృతి

భాగ్య‌న‌గ‌రం: అక్షయ తృతీయ పుణ్యదినాన, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ తెలంగాణ ప్రాంత పూర్వ సంఘచాలక్, ఎందరో స్వయం సేవక్‌లకు స్ఫూర్తి ప్రదాత, నిరంతర చైతన్య స్ఫూర్తి వెంకటేశ్వర రావు స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. అనారోగ్యంతో కొద్ది రోజులుగా...
News

చార్‌థామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 11:15 నిమిషాలకు, యమునోత్రి ద్వారాలను మధ్యాహ్నం 12:15 నిమిషాలకు తెరిచారు. అనంతరం...
News

ఘనంగా జైనుల రథోత్సవం

త‌ణుకు: ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జైనులు నిర్వహించిన రథాల ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది. జైన మత సంప్రదాయం ప్రకారం ఉపవాసం చేసిన దీక్షాపరులు రథాలపై కూర్చోగా... వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జైనులు, మహిళలు...
News

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కేంద్రం సన్నాహాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్​ కోడ్​(ఉమ్మడి పౌరస్మృతి) అమలుపై మధ్యప్రదేశ్​ భోపాల్ పర్యటన సందర్భంగా చిన్న హింట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాతి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు....
News

ఆరు నెలల తర్వాత అందుబాటులోకి శ్రీవారి మెట్ల మార్గం

తిరుప‌తి: కలియుగ వైకుంఠనాథుడ్ని దర్శించుకోవడానికి కాలినడకన వచ్చే భక్తులు.. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో పాదయాత్ర చేస్తూ తిరుమల చేరుకొంటారు. శ్రీవారి మెట్టు మార్గంతో పోలిస్తే అలిపిరి కాలిబాట ఎక్కువ దూరం ఉండటంతో అధిక శాతం భక్తులు శ్రీవారిమెట్టు మార్గాన్ని ఎంచుకొని తిరుమల...
News

తమిళనాడులో చేపలవేట పండుగ

చెన్నై: తమిళనాడులో చేపల వేట పండగ సందడిగా సాగింది. పుదుక్కొట్టై జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రజలు వలలు పట్టుకొని చేపలు పడుతూ కోలాహలంగా గడిపారు. స్థానికులు ఏటా చేపల పండగను ఘనంగా జరుపుకొంటారు. పంట కోతలు పూర్తైన తర్వాత ఈ వేడుకలు...
News

మసీదుల ముందు హనుమాన్ చాలీసా ప‌ఠ‌నం!

ముంబై: లౌడ్​స్పీకర్ల అంశంపై మహారాష్ట్రలో దుమారం రేగుతోంది. మసీదుల్లో లౌడ్​స్పీకర్లు తొలగించాలని ఇదివరకే ప్రజలకు పిలుపునిచ్చారు మహారాష్ట్ర నవ్​నిర్మాణ్​ సేన(ఎంఎన్​ఎస్​) అధినేత రాజ్​ ఠాక్రే. ఈ నెల నాలుగో తేదీలోగా వాటిని తొలగించని పక్షంలో.. మసీదుల ఎదురుగా లౌడ్​స్పీకర్లలో హనుమాన్​ చాలీసా...
News

గ్రూప్-1లో ఉర్దూ పరీక్ష వెనుక మహా కుట్ర!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భాగ్య‌న‌గ‌రం: గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్-1 పరీక్షను ఉర్దూలో రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వెనుక మహా కుట్ర దాగి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
1 1,793 1,794 1,795 1,796 1,797 2,388
Page 1795 of 2388