News

News

చైనాను న‌ర‌కం చూపిస్తున్న క‌రోనా!

క్రూరంగా కొవిడ్‌ టెస్టులు ద్వారాలు, త‌లుపుల‌కు వెల్డింగ్‌ ప్ర‌జ‌ల‌ను ఇంట్లోనే బంధించిన ప్ర‌భుత్వం బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-జీరో విధానాన్ని అమలు...
News

కరోనా మహమ్మారి తర్వాత సీఏఏ అమలు తథ్యం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితి ముగిసిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు జరిగి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ ప్రజలలో పుకార్లు వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ఆయన...
News

పోస్టుమార్టం కోసం లంచం అడిగిన డాక్టర్ సందాని బాషా

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న ఓ కూలీకి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. బ‌తుకు పోరాటంలో ఊరు కానీ ఊరు వచ్చారు. కొన్ని రోజులుగా తాము పనిచేస్తున్న యజమాని.. సరిగా...
News

ఒడిశాలో వైభ‌వంగా ప‌రశురామ జ‌యంతి ఉత్స‌వం

గజపతి: ఒడిశాలోని గజపతి జిల్లా, రాయగడ బ్లాక్‌లోని పురాణ శైవపీఠం, పవిత్ర మహేంద్రగిరి కేంద్రంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సప్త కులచల పరశురామ ధామంలో పరశురామ జ‌యంతి ఉత్స‌వాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పురాణాలు, చరిత్ర ప్రకారం.. త్రేతా, ద్వాపర,...
News

వర్షంతో బయటపడ్డ యాదాద్రి ప‌నుల్లో డొల్లతనం!

యాదగిరిగుట్ట: అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రం అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా రూ.1280 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల డొల్లతనం ఒక్కవానకే బయటపడింది! బుధవారం వేకువజామున ఈదురు గాలులతో కురిసిన భారీ అకాల వర్షానికి యాదాద్రి అతలాకుతలమైంది. లక్ష్మీనరసింహస్వామి...
NewsProgramms

విద్యాభారతికి భూమి, భవనాలను దానమిచ్చిన శ్రీ CBR ప్రసాద్

ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో తన భూమిలో నిర్మించిన భవనాలను, సుమారు 6 ఎకరాల భూమిని విద్యాభారతి, ఆంధ్రప్రదేశ్ సంస్థకు శ్రీ చలసాని బలరామ ప్రసాద్ (సి.బి.ఆర్) దానంగా ఇచ్చారు. 05.05.2022 ఉదయం గం॥ 11.00లకు కేతనకొండ సి.బి.ఆర్. స్పోర్ట్స్ అకాడమిలో...
News

శుక్రగ్రహంపై పరిశోధనలకు భారత అంతరిక్ష సంస్థ సిద్ధం

న్యూఢిల్లీ: సౌర మండలంలోనే అత్యంత వేడిగ్రహం శుక్రుడి రహస్యాలను విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో సిద్ధమవుతోంది. 2024 డిసెంబర్​లో వీనస్ మిషన్ చేపట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం శుక్ర గ్రహశాస్త్రంపై ఇస్రో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించింది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం...
News

పాస్టర్ ఆక్రమించిన రూ.12 కోట్ల త‌మ ఆస్తిని ఇప్పించండి

న్యాయం కోసం హిందూ కుటుంబం మోకాళ్ళ‌పై నిరసన చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ హిందూ కుటుంబానికి చెందిన రూ.12 కోట్ల ఆస్తిని ఓ పాస్టర్ ఆక్రమించాడు. దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నించి, విఫలమవడంతో కుటుంబ సభ్యులు తమ ఆస్తిని రికవరీ చేయాలని...
News

పాకిస్తాన్ టూ ఆదిలాబాద్‎కు ఆయుధాలు వయా డ్రోన్

భాగ్య‌న‌గ‌రం: దేశంలో ఎక్కడ ఉగ్ర కుట్ర జరిగినా మూలాలు తెలంగాణలో కనిపిస్తాయి. అలాగే తెలంగాణలో ఎక్కడ ముష్కర కదిలికలు వెలుగులోకి వచ్చినా దాని మూలాలు హైదరాబాద్‌లో బ‌య‌ట‌ప‌డ‌తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బయటపడింది. హర్యానా పోలీసులు భారీ ఉగ్రవాద కుట్రను...
News

అమెరికాలో అనాథ‌కు అంత్యక్రియలు చేసిన ఆరెస్సెస్ కార్యకర్త

ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ వ్య‌క్తి అమెరికాలోని ఓ అనాథ‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించి, త‌న సేవాభావాన్ని చాటుకున్నారు. రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌)కు చెందిన ప్రాంత కార్య‌కారిణి స‌ద‌స్యులు కాకాణి పృథ్వీరాజ్ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ నెల రెండోతేదీన జ‌రిగిన...
1 1,791 1,792 1,793 1,794 1,795 2,388
Page 1793 of 2388