News

News

దేశ ప్రగతికోసం అగ్నిపథ్‌లో నడుస్తున్న మోదీ!

న్యూఢిల్లీ: దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్‌ పై నడిచారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మోదీపై ప్రశంసల జల్లు కరిపించారు. ఈ అగ్నిపథ్‌ పథకంపై పెద్ద ఎత్తు ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో సంస్కరణలు, పనితీరులో మార్పులు...
News

గురుద్వారాపై దాడి నేప‌థ్యంలో… ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు ఇ-వీసాలు

న్యూఢిల్లీ: కాబూల్‌లోని బాగ్-ఎ-బాలా పరిసర ప్రాంతంలోని గురుద్వారా కార్తే పర్వాన్ వద్ద జరిగిన ఘోరమైన ఉగ్రదాడి జరిగిన ఒక రోజు తర్వాత 100 మందికి పైగా ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులకు 'ప్రాధాన్యత'పై ఇ-ఎమర్జెన్సీ వీసాలు మంజూరు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల...
News

‘అగ్నిపథ్‌’పై రెండేళ్లు అధ్యయనం చేశాం.. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి

అగ్నిపథ్ పథకం ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినదేమీ కాదని, రెండేళ్లుపాటు సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే దానిని తీసుకొచ్చినట్టు మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి తెలిపారు. ‘అగ్నిపథ్’పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారని మీడియా సమావేశంలో...
News

సేవాభారతి వారి ‘ధన్వంతరి క్లినిక్’ పునఃప్రారంభం

విజయవాడ సేవాభారతి వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా గుణదల పరిసర ప్రాంతాలలో నిర్వహింపబడుతున్న "ధన్వంతరి క్లినిక్" వైద్య సేవలు నేడు పునఃప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాలుగా సేవా భారతి, విజయవాడలోని గుణదల పరిసర ప్రాంతాలలో ‘ధన్వంతరి క్లినిక్’ ద్వారా పేద...
News

బెంగళూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ

* 20 నుంచి మోడీ కర్ణాటక పర్యటన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20 నుంచి రెండు రోజులపాటు కర్ణాటకలో పర్యటిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాలతోపాటు బెంగళూరు, మైసూరులలో జరిగే వివిధ...
News

ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాబుల్‌ దాడి: ఐసిస్‌

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో కార్తే పర్వాన్‌ గురుద్వారాపై శనివారం జరిగిన దాడి తమ పనేనని ఐసిస్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది. మహమ్మద్‌ ప్రవక్తపై నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆఫ్ఘన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న...
News

యూరోపియన్ దేశాల్లో భారత మామిడి పండుగ

* విదేశాల్లో మన మామిడి గిరాకీ పెంచేందుకు కేంద్రం యత్నం ప్రపంచంలోని వివిధ దేశాలలో భారతీయ మామిడి పండ్ల ఉత్సవాలను నిర్వహించటానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారతీయ మామిడి పండ్ల గురించి యూరోపియన్లకు అవగాహన కల్పించడానికి, భారతీయ మామిడి పండ్లకు...
News

చైనా ఏకపక్ష యత్నాలను భారత్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించదు – భారత విదేశంగశాఖా మంత్రి ఎస్‌.జైశంకర్

వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా చేసే ఏకపక్ష యత్నాలను భారత్‌ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించదని విదేశంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశారు. భారత్‌ భారీ స్థాయిలో దళాలను తరలించి వాస్తవాధీన రేఖవద్ద చైనాను కట్టడి చేసిందన్నారు. తూర్పు లద్ధాఖ్‌...
News

రైల్వే ఆస్తుల పరిరక్షణకు కఠిన చట్టాలు

* కేంద్ర రైల్వేశాఖ మంత్రి వెల్లడి * 2026 నాటికి దేశంలో బుల్లెట్ రైల్ పట్టాలెక్కుతుందని స్పష్టీకరణ రైల్వే ఆస్తులను పరిరక్షించేందుకుగానూ రైల్వే చట్టాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌...
News

స్వయంగా చెత్త ఎత్తిన ప్రధాని

* ప్రధాని స్వయంగా స్వచ్ఛ స్పూర్తిని చాటారు - కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన స్వచ్ఛ స్పూర్తిని చాటుకున్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఓ చోట స్వయంగా చెత్త ఎత్తి...
1 1,791 1,792 1,793 1,794 1,795 2,441
Page 1793 of 2441