News

News

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త అనుమానాస్పద మృతి!

కోల్‌క‌తా: కోల్‌కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ర్యాలీలో ప్రసంగించాల్సిన రోజున, శుక్రవారం ఉదయం 27 ఏళ్ళ బీజేపీ కార్యకర్త ఒకరు పాడుబడిన భవనంలో అనుమానాస్పద పరిస్థితులలో శవమై కనిపించాడు. మృతుడు అర్జున్ చౌరాసియాగా గుర్తించారు. ఉత్తర కోల్‌కతాలోని ఘోష్...
News

జమ్మూక‌శ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి

పెరిగిన అసెంబ్లీ స్థానాలు మొట్టమొదటిసారిగా గిరిజనులకు ప్రాధాన్యం జమ్మూక‌శ్మీర్‌: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. డీలిమిటేషన్‌ కమిషన్‌ తన పదవీ కాలం పూర్తయ్యేందుకు ఒకరోజు ముందే పని పూర్తి చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ రంజనా దేశాయ్‌ నేతృత్వంలోని ముగ్గురు...
News

శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి

తిరుప‌తి: శ్రీ‌వారి మెట్ల‌ న‌డ‌క మార్గం పునఃప్రారంభ‌మైంది. ఈ మార్గంలో భ‌క్తుల‌ను తిరుమలకు అనుమ‌తించారు. కాగా, కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో శ్రీ‌వారి మెట్ల మార్గంలో మ‌ర‌మ్మ‌తులు చేశారు. ఈ మార్గం మీదుగా ప్ర‌తి రోజు ఆరు వేల మంది, ప్ర‌త్యేక...
News

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఉత్తరాఖండ్‌: జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం తెరచుకుంది. ఈ రోజు ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణ మధ్య ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ళ‌ పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌...
News

లౌడ్ స్పీకర్లు తొలగించే వరకూ ఆందోళన ఆగదు

రాజ్ థాక్రే హెచ్చ‌రిక‌ కొన్నిచోట్ల‌ వెనక్కు తగ్గిన మసీదు నిర్వాహకులు మరికొన్నిచోట్ల సుప్రీం ఆదేశాలు ముస్లింల‌ బేఖాతర్‌ ముంబై: మహారాష్ట్రలో లౌడ్‌ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్‌ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్‌...
News

రాజ‌స్తాన్ సీఎం గ్రామంలో కాషాయ ధ్వజం తొలగించి, ముస్లిం జెండా పెట్టిన దుండగులు

జోద్‌పూర్‌: రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ సొంతూరు జోద్‌పూర్‌లో మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేయాల్సి వచ్చింది. జలోరి గేట్‌ ఏరియాలో అర్ధరాత్రి కాషాయ జెండాలను తొలగించి ముస్లిం జెండాలను ఏర్పాటు చేశారన్న వార్తలతో...
News

‘మంచి దొంగ‌లు’

తప్పు తెలుసుకొని దోచుకెళ్ళిన నగలను మళ్ళీ ఆలయం వద్ద ఉంచిన వైనం మైసూరు: అమ్మవారి తాళిబొట్టును చోరీ చేసుకుని వెళ్ళిన దొంగలు తప్పు తెలుసుకుని తిరిగి ఆలయానికి వచ్చి కొంత నగదు, అమ్మవారి నగలు అక్కడ పెట్టి వెళ్ళిన వైనం మైసూరు...
News

సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదు

చైనా, పాకిస్తాన్‌ల‌కు షా పరోక్ష హెచ్చరిక‌ న్యూఢిల్లీ: ‘ఇది నయా భారత్‌... సరిహద్దుల వద్ద కవ్వింపునకు దిగితే ఎవరినీ ఉపేక్షించం... అమెరికా, ఇజ్రాయెల్‌ తరహాలో గట్టిగా సైనిక భాషలోనే బదులిస్తుంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హెచ్చ‌రించారు. జమ్మూ...
News

శ్రీపెరంబదూర్‌లో ఘనంగా శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు

కాంచీపురం: కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో మూడు వేల ఏళ్ళ‌ పురాతన చరిత్ర కలిగిన ఆదికేశవ పెరుమాళ్‌ ఆలయంలో రామానుజాచార్యుల 1,005వ అవతార బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్యదేశాల్లో భూతపురి క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో రామానుజాచార్యులు ప్రత్యేక పూజలు...
News

లంచగొండి డాక్ట‌ర్ సంధాని బాషాపై వేటు!

నెల్లూరు: నెల్లూరులో పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్ సంధాని బాషాను విధుల నుండి తొలగిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ఉదయగిరి సీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ బాషా.. శవానికి పోస్టుమార్టం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం రేకెత్తించింది....
1 1,790 1,791 1,792 1,793 1,794 2,388
Page 1792 of 2388