News

News

బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా కొట్టుకున్న స్కూల్ గర్ల్స్!

బెంగళూరు: బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా స్కూల్ గర్ల్స్ కొట్టుకున్నారు. అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగుకున్నారు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కర్రతో కొట్టింది. మెట్ల వద్ద కూడా అమ్మాయిలు కొట్టుకోవడం, తన్నుకోవడం చేశారు....
News

కిరాత‌కం… పాఠశాలలో గో మాంసం తిన్న ప్రధానోపాధ్యాయిని!

పోలీసులకు ఫిర్యాదు, అదుపులో నిందితురాలు గువాహ‌టి: పాఠశాలలో గో మాంసం తిన్న ఓ ఉపాధ్యాయురాలిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు గోల్​పారా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలిగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం...
News

రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు

చెన్నై: ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25 కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా(46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు...
News

ఆర్డినెన్స్ … బలవంతపు మత మార్పిడులపై ఉక్కుపాదం మోపేందుకే…

స్పష్టం చేసిన కర్ణాటక హోంమంత్రి జ్ఞానేంద్ర బెంగ‌ళూరు: మతమార్పిడి నిషేధ ఆర్డినెన్స్‌ ఒక నిర్దిష్ట మతాన్ని ఉద్దేశించింది కాదని, బలవంతంగా మతమార్పిడులకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకేనని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పష్టం చేశారు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో...
News

26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర...
News

స్వదేశీ యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం సక్సెస్

భువ‌నేశ్వ‌ర్‌: భారత నావికాదళం బుధవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్‌) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్​లో(ఐటీఆర్) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ యాంటీ షిప్ క్షిపణి.. తొలి పరీక్షను...
News

జమ్మూలో ఉగ్రవాదాన్ని ఏరి పారేయండి: హోంమంత్రి అమిత్ షా

జమ్ముకశ్మీర్​: జమ్ముకశ్మీర్​లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలని నిజం చేయాలని.. ఉగ్రవాదాన్ని ఏరి పారేయాలి అని హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. సరిహద్దు చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలని భద్రతా బలగాలకు సూచించారు. జూన్​ 30న...
News

ఉత్తర కాశ్మీర్లో ఉగ్రదాడి!

బారాముల్లా: ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా దివాన్‌బాగ్‌లోని ఓ దుకాణంపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గ్రనేడ్​తో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాజా సమాచారం ప్రకారం ఒకరు చికిత్స...
News

29 ఏళ్ళ‌ తరువాత దొరికిన ‘ముంబై’ నిందితులు

ముంబై: ముంబై వరుస పేలుళ్ళ‌ కేసులో 29 ఏళ్ళ‌ తర్వాత నలుగురిని అరెస్ట్ చేసింది గుజరాత్​ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్​). అబు బాకర్, సయ్యద్​ ఖురేషీ, మహ్మద్ యూసఫ్​, మహ్మద్​ షోయబ్​లను అరెస్టు చేసినట్టు మంగళవారం నలుగురిని మే 12న అహ్మదాబాద్​...
1 1,775 1,776 1,777 1,778 1,779 2,387
Page 1777 of 2387