News

News

డీఎంకే ఎంపీ రాజా అనుచిత వ్యాఖ్యలు… ప్రత్యేకత తమిళ దేశం కోసం డిమాండ్ చేస్తామని హెచ్చరిక

చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీఎంకే రాజ్యాంగాన్ని గౌరవించి ప్రత్యేక...
News

నావికాదళంలో చేరేందుకు 10వేల మంది మహిళల దరఖాస్తులు

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారిగా నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్‌ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్టు...
News

కర్ణాటకలో వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ దారుణ హ‌త్య‌!

హుబ్బల్లి: కర్ణాటకలోని హుబ్బల్లి జిల్లాలోని ఓ ప్రముఖ హోటల్‌లో ‘సరల్ వాస్తు’ ఫేమ్ చంద్రశేఖర్ గురూజీని ఇద్ద‌రు దుండ‌గులు మంగళవారం ఉదయం కత్తితో పొడిచి, దారుణంగా హ‌త్య చేశారు. గురూజీ వ్యాపార నిమిత్తం ఎవరినైనా కలిసేందుకు నగరంలోని ప్రెసిడెంట్ హోటల్‌కు వచ్చినట్టు...
News

మంగళూరులో 518 మంది `అక్రమ’ విదేశీయుల గుర్తింపు

మంగళూరు: కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంత ప్రముఖ నగరమైన దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు. వివిధ దేశాల నుంచి విద్య, విజిటర్‌ వీసాలపై రాష్ట్రానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారి...
News

కశ్మీర్‌లో సాయుధ దుండగులను నిర్బంధించిన గ్రామస్తులు

గ్రామానికి నగదు బహుమతిని ప్రకటించిన ప్రభుత్వం కశ్మీర్‌: భారీ ఆయుధాలతో ఉన్న ఇద్దరు లష్కర్‌ ఏ తయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు ధైర్యంగా పట్టుకొని తమకు అప్పగించారని జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఇటీవల జరిగిన రాజౌరీ మందుపాతరల పేలుళ్ళ సూత్రధారి తాలిబ్‌ హుసేన్‌...
News

హిందూ తల్లీకుమార్తెలను చంపిన ముస్లింలు

సుల్తాన్‌పూర్: ఒక మహిళతో పాటు ఆమె 21 ఏళ్ళ‌ కుమార్తెను హత్య చేసిన కేసులో టెంట్ హౌస్ యజమానితో పాటుగా అతని ఇద్దరు సోదరులను ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సోదరులను ఇర్ఫాన్ (టెంట్ హౌస్ యజమాని), సదన్,...
News

వారణాసి కోర్టులో జ్ఞానవాపీ మసీదుపై విచారణ ప్రారంభం

పూజలకు అనుమతి ఇవ్వాలని హిందువుల తరుపు న్యాయవాది వాదన వార‌ణాసి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు....
News

నుపుర్‌కు మద్దతు ప‌లికిన ఉమేష్ కోల్హే హ‌త్య‌! నిందితులంతా ముస్లింలే..

అమరావతి: మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21న వైద్య నిపుణుడు ఉమేష్ కోల్హే దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఈ కేసులో నలుగురు నిందితులు అబ్దుల్, షోయబ్, ముదస్సిర్, షారూఖ్‌లను అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు తమ నేరాన్ని అంగీకరించడమే కాకుండా...
News

మొహమ్మద్ జుబైర్‌పై సీతాపూర్‌లో కొత్త ఎఫ్‌ఐఆర్!

సీతాపూర్ (ఉత్తరప్రదేశ్): అభ్యంతరకర ట్వీట్‌కు సంబంధించిన కేసులో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ బెయిల్ దరఖాస్తును ఢిల్లీ కోర్టు శనివారం కొట్టివేసిన తర్వాత, అతనిపై నమోదైన కేసుకు సంబంధించి జుబైర్‌ను సీతాపూర్‌కు తరలించారు. ముగ్గురు వ్యక్తులపై తన...
News

అస‌భ్య‌క‌రంగా ‘కాళీ’ పోస్టర్.. వెనక్కి తగ్గనంటున్న డైరెక్టర్ లీనా

న్యూఢిల్లీ: ‘కాళి’ పేరుతో రిలీజ్‌ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్‌పై వివాదం రాజుకుంది. డైరెక్టర్ లీనా మణిమేకలై తాజాగా రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం ‘కాళీ’ పోస్టర్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో కాళీమాత గెటప్‌లో ఉన్న నటి ఒక...
1 1,718 1,719 1,720 1,721 1,722 2,386
Page 1720 of 2386