News

News

లెజెండరీ ​సింగర్​ మ‌రిలేరు.. ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

ముంబై: భారత సినీ పరిశ్రమ మరో లెజెండరీ సింగర్​ను కోల్పోయింది. గొప్ప గొప్ప మధుర గీతాలను ఆలపించిన భూపిందర్​ సింగ్​ సోమవారం రాత్రి కన్నుమూశారు. భూపిందర్​ సింగ్ మరణంతో బాలీవుడ్​లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజులుగా భూపిందర్​ సింగ్​ అనారోగ్య...
News

ఆంధ్రా స‌ర్కారు హామీలపై ఎన్‌హెచ్ఆర్సీకి బీజేపీ నేతల ఫిర్యాదు

అమ‌రావ‌తి: అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్ ఫిర్యాదు చేశారు. 60 రోజుల్లో వరద బాధితులకు ఇళ్ళు కట్టిస్తామని ముఖ్యమంత్రి వైఎస్...
News

‘అగ్నిపథ్​’పై​ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకే..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్​, హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్​ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ దాఖల‌య్యాయి. ఈ పెండింగ్​ పిటిషన్లను ఢిల్లీ...
News

నూపుర్ శర్మను హతమార్చేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాది!

న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను హ‌త్య చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ జాతీయుడిని రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఇతర ఇంటెలిజెన్స్...
News

ఎస్టీ జాబితా నుంచి మ‌తం మారిన గిరిజ‌నుల తొల‌గింపు

జ‌న‌జాతి సుర‌క్ష మంచ్ స‌హా ప్రాంత ప్ర‌ముఖ్ గోపాల్ నాగ్ డిమాండ్‌ పాడేరు రూరల్ : మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన జనజాతి సురక్ష మంచ్ సహా ప్రాంత ప్రముఖ్ జి.ఎస్. గోపాల్ నాగ్...
News

అరెస్ట్ నుండి నుపూర్ శర్మకు `సుప్రీం’ రక్షణ!

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ల్లో అరెస్ట్ కాకుండా బీజేపీ నుండి సస్పెండ్ అయిన మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు మంగళవారం రక్షణ కల్పించింది. ఆమెపై దాఖలైన తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌ల్లో అరెస్టు చేయకుండా రక్షణ కోరుతూ...
News

`లో దుస్తులు’ తీస్తేనే నీట్ పరీక్ష

విస్తుపోయిన కేరళ విద్యార్థునులు తిరువ‌నంత‌పురం: కేరళలోని ఓ కళాశాలలో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళిన విద్యార్థునులకు ఘోర అవమానం జరిగింది. `లో దుస్తులు’ తీసేస్తేనే పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చెయ్యడంతో అవమాన భారంతో, మానసిక వేదనతో అదే విధంగా పరీక్ష రాయవలసి...
News

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌పై వైజ్ఞానిక ప్రదర్శన

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని హైదరాబాద్ బండ్లగూడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ద‌క్షిణాది ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ఆజాదీకా అమృతమహోత్సవాలను నిర్వహించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు సంచాలకులు జనరల్ జనార్ద‌న్‌ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ రిసోర్స్...
News

ఉద్దవ్ థాక్రేకు శివసేన షాక్‌!

ఏకనాథ్ షిండేకు మద్దతిచ్చిన 12 మంది ఎంపీలు ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరేకు బిగ్ షాక్ తగిలింది. తన పార్టీ ఎంపీలంతా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేసిన కాసేపటికే వారంతా ఆయనకు షాకిచ్చారు....
News

చైనా సరిహద్దుల్లో 19 మంది భారతీయుల అదృశ్యం

నది ఒడ్డున లభించిన కార్మికుడి మృతదేహం న్యూఢిల్లీ: భారత్​-చైనా సరిహద్దులో 18 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. వీరంతా.. అరుణాచల్​ప్రదేశ్​లోని కురుంగ్​ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్ళారు. ఈ క్రమంలోనే 19 మంది కార్మికులు.....
1 1,708 1,709 1,710 1,711 1,712 2,385
Page 1710 of 2385