News

News

భారత్-బ్రిటన్ల మధ్య ఆర్థిక, విద్యా సంబంధాలు మెరుగుపడాలి: రిషి సునాక్

న్యూఢిల్లీ: బ్రిటన్‌ విద్యార్థులు, కంపెనీలు భారత్‌కు సులభంగా రావడానికి రెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మార్చాలని భావిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్‌ తెలిపారు. కన్జర్వేటివ్‌ పార్టీలోని భారతీయ బ్రిటిష్‌ సభ్యులతో లండన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ...
News

ఏపీలో 91 రైల్వే స్టేషన్లలో స్టాల్స్‌

న్యూఢిల్లీ: ‘వన్‌ స్టేషన్‌ – వన్‌ ప్రొడక్డ్‌’ విధానం కింద రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 91 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ప్రధానంగా చేనేత వస్త్రాలు, హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, స్థానిక ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే...
News

సరిహద్దుల్లో మారణాయుధాలు స్వాధీనం

పంజాబ్‌: భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని పంజాబ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది. ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో తనిఖీల సందర్భంగా మూడు ఏకే–47 రైఫిళ్లు, రెండు ఎం–3 సబ్‌ మెషీన్‌ గన్లు, రెండు పిస్టళ్లతోపాటు మొత్తం...
News

రేపు 25న 11వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

లోక కల్యాణం కోసం శ్రీవారి ఆలయంలో నిర్వహణ తిరుప‌తి: లోక‌ క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఈ నెల 25వ తేదీన గురువారం 11వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7...
News

బెయిల్ ఇవ్వకపోతే డ్రగ్స్ కేసు పెడతాం

సీబీఐ జడ్జిని బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బెంగాల్‌: పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌  సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. గోవుల అక్రమ రవాణా కేసులో ‍‍అరెస్టయిన టీఎంసీ నాయకుడు అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వాలని,...
News

రేపు, ఎల్లుండి 200 మంది గోశాలల నిర్వాహ‌కులకు శిక్ష‌ణ‌

తిరుప‌తి: గోశాల‌ల సమర్థ నిర్వ‌హ‌ణ‌, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, దేశ‌వాళీ గోజాతుల సంర‌క్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు, ఔత్సాహిక ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ఈ నెల‌ 25, 26వ తేదీల్లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది....
News

యూపీలోని హిందూ బాలికలపై ముస్లింల వేధింపులు!

అలీఘ‌ర్‌: యూపీలోని దహీ హండీ వేడుకలో హిందూ బాలికలను వేధించిన ఐదుగురు ముస్లిం యువకులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారి చర్యను నిరసించిన హిందూ అబ్బాయిలపై ముస్లిం మూక దాడికి పాల్ప‌డింది. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం అలీగఢ్‌లోని ఢిల్లీ...
News

పాతబస్తీలో అర్ధ‌రాత్రి ఉద్రిక్తత

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుంది. చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా...
News

శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక

కొలంబో: శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఖండాంతర క్షిపణులు, శాటిలైట్ ట్రాకింగ్ నౌక ‘యువాన్ వాంగ్ 5’ ఓడ వాస్తవానికి ఆగస్టు 11న...
News

బాలిక‌పై అత్యాచారం, హ‌త్య చేసిన రిజ్వాన్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. యమునా ఖాదర్ అనే ప్రాంతంలో ఎనిమిదేళ్ళ‌ బాలిక విగత జీవిగా కన్పించింది. రిజ్వాన్ అలియాస్ బాద్షా అనే వ్యక్తి బీహర్‌లో ఉండేవాడు. అతను ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వచ్చాడు....
1 1,672 1,673 1,674 1,675 1,676 2,384
Page 1674 of 2384