News

News

విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసుల ఉక్కుపాదం! (వీడియో)

భాగ్య‌న‌గ‌రం: పాతబస్తీలో రెండు రోజుల కింద‌ట నిర‌స‌నల‌ పేరిట హింసను ప్రేరేపించేందుకు ప్ర‌య‌త్నించిన‌ విద్రోహ శ‌క్తుల‌పై హైద‌రాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో యువత రోడ్లపైకి చేరుకుని, అశాంతిని సృష్టించిన సంగ‌తి...
News

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ జాతికి అంకితం చేసిన మోదీ

పంజాబ్‌: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని మొహాలీలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ని జాతికి అంకితం చేశారు. భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్, ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా రూ....
News

బైడెన్​ సర్కార్​లో భారతీయుల హవా, 130 మందికి ఉన్నత పదవులు

న్యూఢిల్లీ: అమెరికా జనాభాలో భారత సంతతి వారు ఒక‌ శాతమే అయినా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో ఏకంగా 130 మంది భారతీయులు ఉన్నత పదవులు దక్కించుకోవ‌డం విశేషం. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను బైడెన్‌...
News

‘పత్తిపాక’కు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం

న్యూఢిల్లీ: బాల సాహితీవేత్త డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం-2022కు ఎంపిక అయ్యారు. ఈ ఏడాది 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. పత్తిపాక మోహన్‌ రాసిన 'బాలలతాత బాపూజీ' గేయ...
News

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్

విజ‌య‌వాడ‌: లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తే జగన్ పునాదులు కదలడం ఖాయమని బీజేపీ నేతలన్నారు. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం రూ.500 కోట్లకు కట్టబెట్టడం అతిపెద్ద...
News

సంజయ్ యాత్రకు అనుమతికై డీజీపీని ఆదేశించండి

గ‌వ‌ర్న‌ర్‌కు బీజేపీ నేత‌ల విన‌తి ప‌త్రం భాగ్య‌న‌గ‌రం: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డాక్ట‌ర్ తమిళిసై సౌందరరాజన్‌కు...
News

ఝార్ఖండ్‌ సీఎం సహాయకుడి ఇంట్లో ఏకే47 రైఫిళ్ళు!

ఝార్ఖండ్‌: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ సహాయకుడి ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెండు ఏకే-47 రైఫిళ్ళ‌ను స్వాధీనం చేసుకొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. బుధవారం 17 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించింది. సొరెన్‌కు...
News

గృహ నిర్బంధంలో బండి సంజయ్… హైకోర్టుకు బీజేపీ నేతలు

కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడికి నిరసనగా జనగామ స్టేషన్‌ ఘన్‌పూర్‌ పరిధిలోని పాంనూరులో ఆయన చేపట్టిన ధర్మధీక్షను భగ్నం చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఆయన...
News

ముగ్గురు అధికారుల‌ను విధుల్లోంచి తొలగించిన ప్రభుత్వం

పాకిస్తాన్ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి దూసుకెళ్లిన ఘటన.... న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోకి బ్రహ్మోస్​ క్షిపణి పొరపాటున దూసుకెళ్ళేందుకు కారణమయ్యారంటూ ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్​ను శాశ్వతంగా విధుల...
News

ఆలయాల్లోని క్షురకులకు కనీస వేతనం చెల్లించాలి

దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ఘెరావ్ చేసిన నాయీ బ్రాహ్మణులు విజయవాడ: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఘోరావ్‌ చేశారు. మాజీమంత్రి వెలంపల్లి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ విజయవాడ గొల్లపూడిలోని దేవదాయశాఖ కమిషనరేట్‌...
1 1,671 1,672 1,673 1,674 1,675 2,384
Page 1673 of 2384