News

News

జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తిదే ప్రధాన పాత్ర: మోదీ

తిరుపతి: భారత్‌ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ రకమైన ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల...
News

భారత్‌లో ఆరోగ్య సంరక్షణకు ఆధ్యాత్మికతకు దగ్గరి సంబంధం ఉంది

2600 పడకల మాతా అమృతానందమయి ఆసుపత్రి ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాని మోదీ హరియాణా: భారత్‌లో ఆరోగ్య సంరక్షణకు, ఆధ్యాత్మికతకు దగ్గరి సంబంధముందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో 2,600 పడకల భారీ, అధునాతన అమృత సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించి మోదీ...
News

ఈ నెలాఖరు నాటికి 5జీ సర్వీసులు

న్యూఢిల్లీ: సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే అందుబాటులోకి రానుంది. ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో...
News

అమిత్ షా దృష్టికి తెలంగాణలో తాజా పరిణామాలు…

భాగ్య‌న‌గ‌రం: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజ కీయ, శాంతిభద్రతల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక నివేదిక ఇచ్చినట్టు...
News

కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ తొలగింపు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యూట్యూబ్‌ చానల్‌ ‘ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ ఆన్‌లైన్‌ నుంచి తొలగించబడింది. దీనిపై యూట్యూబ్‌ సంస్థ ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. యూట్యూబ్‌ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు...
News

మహాలయ అమావాస్య కాశీయాత్ర పేరుతో ప్రత్యేక రైళ్ళు

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే, ఉలా రైల్ భాగస్వామ్యంతో మహాలయ అమావాస్య దివ్య కాశీ యాత్ర పేరుతో రైలుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 22న ప్రారంభం కానుందని రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ వావిలాపల్లి రాంబాబు తెలిపారు. మధురై నుంచి ప్రారంభమై...
News

గోవులను కాజేస్తున్న బంగ్లాదేశ్ ముస్లిం ముఠా సభ్యుణ్ణి కొట్టి చంపిన గ్రామస్తులు!

జల్‌పాయ్‌గిరి: గోవుల దొంగతనానికి వచ్చిన ఓ బంగ్లాదేశ్ యువకుడిని పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గిరి జిల్లా సరిహద్దు గ్రామంలో స్థానికులు కొట్టిచంపారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదడంతో ఆ వ్యక్తి మరణించినట్టు పోలీసులు తెలిపారు. బంగ్లాదే‌శ్‌కు చెందిన ఒక ముఠా భార‌త్‌లో చొరబడి కుకుర్‌జాన్ ప్రాంతం...
News

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఇద్ద‌రి అరెస్టు!

శ్రీ సత్యసాయి జిల్లా: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. తనకల్లు మండలంలోని బైరాగి గుడి పరిసరాలలో మెటల్ డిటెక్టర్ల...
News

భారత ఆర్మీ పోస్టుపై దాడికి రూ.30 వేలు ఇచ్చారు…

పాకిస్తాన్ కుట్ర‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేసిన పాక్ ఉగ్ర‌వాది హుస్సేన్‌ జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి పట్టుబడ్డ.. పాకిస్తాన్ ఉగ్రవాది తబరక్‌ హుస్సేన్‌ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీకి...
News

మ‌దినిండా సేవాభావం… కోటా ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌క క‌వ‌చం

కోట: అక్క‌డి ప్ర‌జ‌ల్లో చాలా మందికి మంది నిండా సేవాభావం ఉంది. ఆ ప్రాంతానికి ఏ క్ష‌ణాన ఏ ఆప‌దొచ్చిన సేవాభావం క‌లిగిన ఆ వ్య‌క్తులు అక్క‌డ త‌క్ష‌ణం ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. గొప్ప‌లు, గుర్తింపులు వారికి అన‌వ‌స‌రం... వారు త‌ల‌పెట్టిన సేవ నూటికి...
1 1,670 1,671 1,672 1,673 1,674 2,384
Page 1672 of 2384