News

News

తెలుగు భాషా దినోత్సవంగా గిడుగు రామ్మూర్తి జయంతి

అమరావతి: తెలుగు భాషా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి (ఆగస్టు 29)ని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించనున్నట్టు అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. అమరావతిలో రాష్ట్రస్థాయి వేడుకతో పాటు జిల్లాల్లోనూ గిడుగు రామ్మూర్తి పంతులు...
News

ప్రకృతి వ్యవసాయంపై రైతుల‌కు టీటీడీ శిక్ష‌ణ

తిరుప‌తి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మ‌న్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే తమ ధ్యేయమన్నారు. టీటీడీ గోసంరక్షణ...
News

క‌శ్మీర్‌లో వరుస భూకంపాలు

క‌శ్మీర్‌: రెండు రోజులుగా వరుస భూకంపాలతో జమ్ముకశ్మీర్​ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 11 గంటలు దాటాక రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్​ స్కేల్​పై వరుసగా 4.1, 3.2 తీవ్రత నమోదైంది. అయితే, వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం...
News

ముగ్గురు తీవ్రవాదుల కాల్చివేత‌!

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ ఉరీ​ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం, బారాముల్లా పోలీసులు కలిసి హతమార్చారు. ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం, పోలీసు దళాలు...
News

వ‌చ్చే నెల 26 నుంచి దుర్గమ్మ గుడిలో దసరా వేడుకలు

విజ‌య‌వాడ‌: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు అయిదోతేదీ వరకు జరగనున్న దసరా మహోత్సవాలను నిర్వహించేందుకు అధికారులతో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమన్వయ సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన తరుణంలో ఈ దసరాకు భారీగా...
News

ఐరాస భద్రతామండలిలో తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారత్

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన ఈ ఆరు నెలల్లో మండలిలో ఉక్రెయిన్‌ సమస్యపై జరిగిన ప్రతి ఓటింగ్‌కూ భారత్‌ గైర్హాజరైంది. అది అమెరికాతో సహా పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం రుచించలేదు. ఉక్రెయిన్‌...
News

బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి సెమీ ఫైనల్స్‌కి చేరి పతకం ఖాయం చేసుకున్నారు. పురుషుల డబుల్స్‌లో తొలిసారిగా మెడల్‌ అందుకోనున్న జోడీగా చరిత్ర సృష్టించారు. ఈరోజు జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన యుగో...
News

సుప్రీం కోర్టు కార్యకలాపాలు తొలిసారి ప్రత్యక్ష ప్రసారం

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారమ‌య్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీం కోర్టు లైవ్​ ప్రొసీడింగ్స్​​ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ.. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి...
News

బంగారంతో 18 అడుగుల ఎత్తులో భారీ గణపతి

ల‌క్నో: యూపీలోని ఛందౌసీలోనూ ఓ గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. మేలిమి బంగారు కాంతులీనుతూ భక్తుల పూజలు అందుకునేందుకు ముస్తాబవుతున్నాడు. 1‍8 అడుగుల ఎత్తుండే ఈ స్వర్ణ గణేశుణ్ని బంగారం వినియోగించి తయారు చేస్తున్నారు. 40 నుంచి 50 శాతం బంగారం, మిగతాది ఇతర...
News

ఫారూఖీ షో.. కేసీఆర్ తర్వాత కేజ్రీవాల్ అనుమతి!

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌లో మునావర్‌ ఫారూఖీ షోను అనుమతించి కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఉద్రిక్తత పరిస్థితుల నుండి ప్రజలు ఇంకా కోలుకోకుండానే దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న ఈ షో నిర్వహణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతించింది. అయితే, షోను...
1 1,669 1,670 1,671 1,672 1,673 2,384
Page 1671 of 2384