కళ తప్పిన పవిత్ర సంగమ ప్రాంతం.. నిలిచిపోయిన హారతులు!
విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి నదులు కలిసే సంగమాన్ని అందరూ పవిత్రంగా భావిస్తుంటారు. గతంలో ప్రభుత్వం పవిత్ర సంగమం వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేసింది. పవిత్ర సంగమం నుంచే దుర్గమ్మకు.. హారతులు అందజేసేవారు. నిత్యం జరిగే హారతిని...









