News

News

యాదగిరిగుట్టలో త్వరలో కోటి పుష్పార్చన వేడుకలు

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలోనే మరో అద్భుతమైన వేడుకలను నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు. ఆయన ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో మాట్లాడుతూ త్వరలోనే ఆలయంలో కోటి పుష్పార్చన వేడుకను జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు....
News

మోదీ గుజరాత్ పర్యటన నేపథ్యంలో మత ఘర్షణలు!

గాంధీన‌గ‌ర్‌: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటించే వేళ.. మత ఘర్షణల అలజడి చెలరేగింది. కచ్‌ జిల్లా భుజ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అల్లర్లకు, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రాంతంలోనే...
News

రాజాసింగ్ అరెస్టుతో తెలంగాణలో నిరసనలు

భైంసాలో బంద్, పాఠశాలలు, దుకాణాల మూసివేత భాగ్య‌న‌గ‌రం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదుచేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్టుగా హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ...
News

తైవాన్‌లో అడుగు పెట్టొద్దు… అమెరికాకు చైనా మ‌రోసారి హెచ్చ‌రిక‌!

వాషింగ్ట‌న్‌: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. తైవాన్‌ పర్యటనతో మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అధికారిక పర్యాటనలను కొనసాగిస్తోంది అమెరికా. దీంతో మరోమారు స్ట్రాగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది డ్రాగన్‌. అమెరికా చట్టసభ్యుడు మార్షా బ్లాక్‌బర్న్.. తైవాన్‌లో...
News

అంతర్జాతీయ సర్వే… ప్రపంచ అత్యుత్తమ నేతల్లో మోడీ నెంబర్ వన్

వాషింగ్ట‌న్‌: పాలనలో ప్రపంచ దేశాధినేతలను తోసిరాజని అగ్రస్థానంలో నిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన పాలనకు 75శాతం మంది ప్రజలు సానుకూలంగా ఓటేశారు. మొత్తం 22 మంది దేశాధినేతల్లో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారు మోదీ. అమెరికాకు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్ '...
News

గుర’జాడ’కు మించిన‌ది లేదు..

న్యాయమూర్తుల‌కు మాజీ చీఫ్ జ‌స్టిస్ రమణ హిత‌వు న్యూఢిల్లీ: సొంత లాభం కొంత మానుకొని, పొరుగువారికి తోడ్పడాలన్న గురజాడ పిలుపును న్యాయవ్యవస్థ స్ఫూర్తిమంత్రంగా భావించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ సూచించారు. పేద ప్రజల గురించి ఆలోచించి,...
News

చ‌వితి వేడుక‌ల‌పై ఏపీ స‌ర్కారు నిబంధ‌న‌ల కొర‌డా!: మ‌ండిప‌డ్డ‌ సోము వీర్రాజు

విజ‌య‌వాడ‌: వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించడం సరికాదని.... భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్సవ కమిటీలను పోలీసులు భయపెట్టడం మానుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు....
News

హనుమకొండలో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

భాగ్య‌న‌గ‌రం: హనుమకొండలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) శనివారం సాయంత్రం జరుపతలపెట్టిన బహిరంగ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో...
News

లండన్‌లో రుషి సునాక్ గో పూజ

లండన్‌: ఎక్స్‌చెకర్ మాజీ ఛాన్సలర్, బ్రిటన్‌ ఎంపీ, భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్‌ ప్రధానిగా గెలవాలని భారత ప్రజలతో పాటు ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవైపు కన్జర్వేటివ్‌ పార్టీలో తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే రేసులో వెనుకబడిపోయినప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం...
News

అమెరికాలో భారత మహిళలపై జాతి వివక్షతో దాడి

ఇండియా వెళ్ళిపోవాలంటూ శ్వేత జాతీయుల దాడి డల్లాస్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో...
1 1,668 1,669 1,670 1,671 1,672 2,384
Page 1670 of 2384