News

News

సోషల్ మీడియాలో 60 శాతం నకిలీ వార్తలే!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్‌ సివిలిటీపై మైక్రోసాఫ్ట్‌ సర్వే చేయగా, భారత్‌లోనే ఎక్కువ నకిలీ వార్తల ప్రచారం జరుగుతున్నదని తేలింది. నకిలీ వార్తల పాఠకులు భారత్‌లో 60 శాతం ఉండగా, ఇతర దేశాల్లో 57 శాతంగా ఉన్నారు. ఆన్‌లైన్‌ మోసాలు, వ్యక్తిగత...
News

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలను జరుపుకొన్నారు. నాగదేవతలకు పూజ చేసి, తమ మొక్కులు తీర్చుకున్నారు. కొన్ని పట్టణాల్లో పుట్టలు లేకపోయినప్పటికీ దగ్గరలోని ఆలయాల్లో ఉన్న నాగప్రతిమలకు పాలు పోయడానికి భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచి...
News

ఆది దంపతులకు సహస్ర దీపాలంకరణ సేవ

విజయవాడ: దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో సహస్ర దీపాలంకరణ సేవ కనుల పండుగగా జరిగింది. అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా పెద్ద ఎత్తున ఉభయదాతలు భక్తులు పాల్గొన్నారు. అనంతరం పల్లకి సేవ జరపగా అమ్మవారితోపాటు భక్తులు, ఆలయాధికారులు, సిబ్బంది ప్రధానాలయం...
News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి: వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయారు. ఇంకా శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 63,512మంది...
News

కృష్ణానదిలో పుణ్యస్నానాలకు స్నానఘాట్ల ఏర్పాటు

విజయవాడ: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు కృష్ణానదిలో పుణ్నస్నానాలను ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిన్న శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో...
News

ప్రపంచంలోనే ఎత్తయిన శివయ్య విగ్రహం!

నాథ్‌ద్వారా: రాజస్తాన్‌ నాథ్‌ద్వారాలో నెలకొల్పిన ప్రపంచంలోనే ఎత్తయిన శివుడి విగ్రహం నేటి నుంచి ప్రజలకు దర్శనమివ్వనుంది. 369 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని సీఎం గహ్లోత్‌ ఆవిష్కరించనున్నారు. గంటలకు 250 కి.మీ వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా, 250 ఏళ్ళపాటు నిలిచేలా...
News

దారుణం… రాజస్థాన్‌లో బాలికల వేలం!

జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన భిల్వాడ: ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్‌ల తరహా పరిస్థితులు రాజస్థాన్‌లో చోటుచేసుకున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక వివాదాల నేపథ్యంలో స్టాంప్‌ పేపర్లు రాయించుకుని బాలికలను వేలం వేయడం,...
News

ఎమ్మెల్యేల కొనుగోలు.. సీఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు

భాగ్యనగరం: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. కొనుగోలుపై ఫేక్‌ ఆడియోలతో బీజేపీ ప్రతిష్ఠ దిగజార్చే ప్రక్రియకు టీఆర్‌ఎస్‌ శ్రీకారం చుట్టింని బీజేపీ జాతీయ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఆడియో టేపులో ఉన్న ఎవరితో బీజేపీకి సంబంధం...
News

కుష్బూపై డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు.. కనిమొళి క్షమాపణ

చెన్నై: తమిళనాడు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి డీఎంకే నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇరుపార్టీల మధ్య దుమారాన్ని రేపాయి. డీఎంకే, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీలోని మహిళ నేతలుగా నటీమణులను డీఎంకే నేత సైదై సాదిక్ అసభ్య...
News

మానవాళి మంచి కోసమే ట్విటర్‌ను కొనుగోలు చేశా: ఎలాన్‌ మస్క్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను తాను డబ్బు కోసం కొనుగోలు చేయడం లేదని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. తాను ప్రేమించే మానవాళి మంచి కోసమే సామాజిక మాధ్యమాన్ని సొంతం చేసుకుంటున్నట్టు తెలిపారు. ఆరోగ్యకరమైన చర్చకు అందరికీ ఓ ఉమ్మడి వేదికను తీసుకురావడమే...
1 1,660 1,661 1,662 1,663 1,664 2,446
Page 1662 of 2446