News

News

మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి

హెరాత్​: అఫ్గానిస్థాన్​ హెరాత్​లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్టు స‌మాచారం. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్ళు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్​...
News

వీగర్ ముస్లిములపై చైనా ఘోరాలు..

* ఐక్య రాజ్య సమితి నివేదికలో సంచలన నిజాలు.. చైనా ప్రభుత్వం మైనార్టీలపై మారణహోమాన్ని సృష్టిస్తోందని గత కొంత కాలంగా అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) స్వరం కలిపింది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో పశ్చిమ జిన్‌...
News

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయం

మాయాపుర్: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం భారత్​లో రూపుదిద్దుకోనుంది. బెంగాల్‌లోని మాయాపుర్ వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. మాయాపుర్​లో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న వేదిక్ ప్లానెటేరియం 2024 నాటికి పూర్తికానుంది. ఇది పూర్తయితే వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడంగా నిలవనుంది....
News

సహజీవనాలు, విడాకులు పెరగడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన

తిరువ‌నంత‌పురం: లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌గా పిలుచుకొనే సహజీవనాలు, స్వల్పమైన, స్వార్థపూరిత కారణాలతో విడాకులు కోరడం వంటి పరిస్థితులు ఎక్కువ కావడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో వివాహ బంధాలపై వినిమయ వస్తు సంస్కృతి ప్రభావం అధికంగా కనిపిస్తోందని...
News

బానిస చిహ్నం పోయి భారతీయ చిహ్నం వచ్చింది

* భారతీయత ఉట్టిపడేలా నావికాదళానికి సరికొత్త చిహ్నం భారత నావికా దళానికి సరికొత్త చిహ్నాన్ని (నిషాన్‌) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ఆవిష్కరించారు. కేరళలోని కొచ్చి షిప్ ‌యార్డ్ ‌లో జరిగిన కార్యక్రమంలో ఈ కొత్త గుర్తుతో ఉన్న పతాకాన్ని ప్రధాని ఎగురవేశారు....
News

మోదీ సానుభూతి చూపితే విషం కక్కిన పాక్ ప్రధాని!

న్యూఢిల్లీ: విపత్కర సమయంలో కూడా పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సాధారణ దౌత్యపర మర్యాదలను సహితం ఉల్లంఘిస్తూ భారత్ పై విషం గక్కుతున్నారు. పాకిస్థాన్ ప్రజలు అసాధారణ వర్షాలు, వరదలతో అల్లాడుతుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి చూపారు. అంతేకాకుండా,...
News

ఆప్‌ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త

పంజాబ్‌: మహిళలపై, చిన్నారులపై నేరాలు పెరిగిపోతున్నాయని రెండు రోజుల క్రితమే జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక విడుదల చేసింది. తాజాగా పంజాబ్‌లో ఓ మహిళా ఎమ్మెల్యేకు ఇలాంటి ఘోర అనుభవమే ఎదురైంది. అందరూ చూస్తుండగా కట్టుకున్న భర్తే ఆమెపై...
News

భారత నౌకాదళ అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్

న్యూఢిల్లీ: భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరుతోంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ నౌకాదళంలోకి చేరింది. కేరళ కొచ్చిన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభించారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ ఐఎన్ఎస్ విక్రాంత్‌కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారతదేశం...
News

10 నుంచి ఆర్‌.ఎస్‌.ఎస్ వివిధ సంస్థ‌ల స‌మ‌న్వ‌య స‌మావేశం

నాగ్‌పూర్‌: స‌మాజంలోని వివిధ రంగాల్లో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) ప్రేర‌ణ‌తో ప‌నిచేస్తున్న వివిధ సంస్థ‌ల ముఖ్య ప్ర‌తినిధుల స‌మ‌న్వ‌య స‌మావేశం(అఖిల భార‌తీయ స‌మ‌న్వ‌య్ భైఠ‌క్‌) ఈ నెల ప‌దోతేదీ నుంచి 13 వ‌ర‌కు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌పూర్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు ఆర్‌.ఎస్‌.ఎస్...
News

కొన్ని రాజకీయ పార్టీలు అవినీతి కోసం ఏకమవుతున్నాయి…

ఆదిశంకరాచార్యుల జన్మస్థల సందర్శనలో ప్ర‌ధాని మోడీ తిరువ‌నంత‌పురం: అవినీతిపరులపై కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు జాతీయ రాజకీయాల్లో కొత్త తరహా విభజనకు దారి తీశాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు పలు...
1 1,659 1,660 1,661 1,662 1,663 2,383
Page 1661 of 2383