News

News

రాష్ట్రంలో ఘనంగా సాగుతున్న గణేష్ నిమజ్జనం

భక్తులతో కలిసి చిందులేసిన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని పలు చోట్ల వినాయక నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నంద్యాలలోని అబ్బిరెడ్డిపల్లి చెరువులో గణేశుణ్ని నిమజ్జనం చేశారు. యువకుల నృత్యాలు... వేషధారణ వీక్షకులను ఆకట్టుకున్నాయి. వైఎస్సార్​ జిల్లా వ్యాప్తంగా...
News

అభివృద్ధి చెందిన దేశం అంటే తయారీ రంగాన్ని విస్తరించాలి: మోడీ

మంగ‌ళూరు: అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి అంటే, అందుకు దేశం లోని తయారీ రంగాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా విస్తృతం చేయడం అనేది చాలా అవసరం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దాదాపుగా రూ. 3,800...
ArticlesNews

INS విక్రాంత్ ప్రత్యేకతలివే….

శుక్రవారం 2/9/2022) నాడు కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘INS విక్రాంత్’ విమాన వాహక యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నౌకను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కొచ్చి షిప్ యార్డ్ నిర్మించింది....
News

వడోదరలో గ‌ణేష్ ఊరేగింపుపై రాళ్ళ దాడి!

వడోదర: గణేష్ ఊరేగింపులో రాళ్ళ‌దాడితో వడోదర ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుజరాత్‌లోని వడోదరలోని మాండ్వి ప్రాంతం మీదుగా గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతుండగా రెండు వర్గాల...
News

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన చర్చి

* భర్త మతం మార్చుకోలేదని వివాహిత ఆత్మహత్య భర్త తాను చెప్పిన మతం తీసుకోలేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన...
News

తీస్తా సెతల్వాద్ కు సుప్రీం బెయిలు

2002 నాటి గుజరాత్‌ అల్లర్ల (Gujarat riots) కేసులో విచారణనెదుర్కొంటున్న నిందితురాలు తీస్తా సెతల్వాద్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తీస్తా సెతల్వాద్ సుప్రీంకోర్టులో...
News

‘ఇల్లే వేదికగా ఇంటర్నెట్‌తో మతమార్పిడిని అడ్డుకోవాలి’

భాగ్య‌న‌గ‌రం: భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల్లు వేదికగా ఇంటర్నెట్ ఆయుధంగా మతమార్పిడిపై పోరాటం చేయాలని కోరారు. సెంటర్...
News

రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో...
News

మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి

హెరాత్​: అఫ్గానిస్థాన్​ హెరాత్​లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్టు స‌మాచారం. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్ళు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్​...
News

వీగర్ ముస్లిములపై చైనా ఘోరాలు..

* ఐక్య రాజ్య సమితి నివేదికలో సంచలన నిజాలు.. చైనా ప్రభుత్వం మైనార్టీలపై మారణహోమాన్ని సృష్టిస్తోందని గత కొంత కాలంగా అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) స్వరం కలిపింది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో పశ్చిమ జిన్‌...
1 1,658 1,659 1,660 1,661 1,662 2,383
Page 1660 of 2383