News

News

జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కు భారీ షాక్

* ఆజాద్ రాజేనామా అనంతరం కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు వరుస ఓటములు, రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న కాంగ్రెస్‌ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్ ‌కు చెందిన 50 మందికిపైగా సీనియర్ నేతలు మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించారు. ఇటీవల హస్తం...
News

ఉగ్రవాద హబ్‌గా మదర్సా… బుల్డోజరుతో కూల్చివేత!

అసోం: ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో పాటు బాంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ఎబిటిలతో సంబంధాలున్నాయని ఓ మదర్సాను బుల్డోజరుతో కూల్చివేసిన ఘటన అసోం రాష్ట్రంలోని బార్‌పేట జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. అల్ ఖైదాకు చెందిన బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా...
News

హిందూ యువకుడిని ప్రేమించిందని ఇద్ద‌ర్నీ చంపేశారు…

ముస్లిం మూక దారుణ చ‌ర్య‌ యువ‌తి తండ్రే ప్ర‌ధాన నిందితుడు బస్తీ: పరువు హత్యకు మరో ప్రేమ జంట బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని పదారియా చేట్‌సింగ్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది. వేరే మతం వ్యక్తిని ఇష్టపడిందని అమ్మాయి కుటుంబ...
News

కేజ్రీవాల్ మద్యం విధానంపై మండిపడ్డ అన్నాహజారే!

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అన్నా హజారే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వ మద్యం విధానంపై చెలరేగిన వివాదంపై మండిపడ్డారు. ఈ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లేఖ రాశారు. మద్యం షాపులు,...
News

సామాన్య భక్తులకు సూర్యనారాయణ స్వామి అంతరాలయ దర్శనం

శ్రీ‌కాకుళం: అరసవల్లి ఆదిత్యుని క్షేత్రంలో కొత్త ఆర్జిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంతవరకు దాతలు, ప్రముఖులకే దక్కిన అంతరాలయ దర్శ నం ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేలా ఆలయ అధికారులు చేసిన ప్రతిపాదనకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమోదాన్ని...
News

పాకిస్తాన్‌కు భార‌త్ ఆప‌న్న హ‌స్తం!

న్యూఢిల్లీ: వరదలతో అల్లాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చేయూతనందించింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించుకున్న పాక్‌కు తక్షణ సాయం అందించడంతో పాటు.. మార్కెట్‌లో పెరిగిన ధరలను నియంత్రించేందుకు కూరగాయలు, పండ్లను భారత్‌ నుంచి ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. వాఘ్‌ సరిహద్దు...
News

వరదల వేళ భారత్‌తో వాణిజ్య పున‌రుద్ధ‌ర‌ణ‌ కోసం పాక్ ఆరాటం

న్యూఢిల్లీ: రుతుపవనాల ప్రభావం అతితీవ్రంగా ఉండటంతో వరదల బారిన పడి అల్లాడుతున్న పాకిస్తాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించనున్నట్టు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ సోమవారం తెలిపారు. వరదలు, పెరిగిపోతున్న ఆహార ధరల కారణంగా భారత్‌తో...
News

ఈశాన్య ప్రాంత అభివృద్ధిని మోడీ పాలనలో చూస్తున్నాం..

అసొం సీఎం హిమంత బిశ్వాన్ గువాహ‌టి: విద్య, వైద్యం లాంటి రంగాల్లో గత ఏడు దశాబ్దాల్లో చూడనంత అభివృద్ధి, నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో చూడగలుగుతున్నాం... ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమం 2014లో మొదలై.. అద్భుత ప్రగతి దిశగా సాగుతోంది......
ArticlesNews

మారణహోమానికి మౌన సాక్షి… ‘మ్యాన్ ఆఫ్ ది హోల్’ మరిక లేడు

నాగరికత నేర్చిన మనిషి.. స్వార్థంతో దండకారణ్యంపై దాడులకు దిగాడు. నాశనం చేసే క్రమంలో మారణహోమానికి పాల్పడ్డాడు. అందుకు సజీవ సాక్ష్యంగా మిగిలింది ఆ ఒక్కడు. తన వాళ్లను బలిగొన్నందుకు మనుషుల మీద ద్వేషంతో రగిలిపోయాడు. దాదాపు పాతికేళ్లకు పైనే ఎవరినీ దగ్గరకు...
News

దేశంలో సైబర్ నేరాల నియంత్రణకు రిజిస్ట్రీ

న్యూఢిల్లీ: మోసపూరిత వెబ్‌సైట్లు, ఫోన్‌ నెంబర్ల వివరాలు ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రయత్నిస్తోంది. ఎలాంటి మోసపూరిత విధానాలు అవలంబిస్తున్నారో తెలియజేయడానికి ఇది తోడ్పడుతుందని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌...
1 1,662 1,663 1,664 1,665 1,666 2,384
Page 1664 of 2384