News

News

దుకాణంలోనే వేల మందికి సంస్కృతం నేర్పిస్తున్న‌ వ‌స్త్ర వ్యాపారి!

కర్ణాటక: భాషపై మక్కువ ఉంటే ఏ రంగంలో ఉన్న నేర్చుకోగలమని నిరూపించారో వస్త్ర వ్యాపారి. ఆ భాషపైనున్న అభిమానంతో ఆయన నేర్చుకోవడమే కాకుండా కొన్ని వేల మందికి నేర్పించారు. తనతో పాటు తన కుటుంబం సైతం భాషపై మక్కువ చూపిస్తోందంటే అతిశయోక్తి...
ArticlesNews

విమోచనపై వివాదమెందుకు?

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదం చేయడం విషాదకరం. అది తెలంగాణ ప్రజల్ని అగౌరపరచడమే తప్ప మరొకటి కాదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాల పరాకాష్టగా సైనిక చర్య/ పోలీసు చర్య విజయవంతమై వందల ఏళ్ల తెలంగాణ ప్రజల బానిస సంకెళ్ళు...
News

బీజేపీ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలో నేడు భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం జరుగుతోంది. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమిత్‌ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కు అనేకానేక ప్రణామాలు......
News

హిజాబ్ ధరించలేదని ముస్లిం యువతిని చంపిన పోలీసులు

ఇరాన్‌: కఠిన మత చట్టాలకు పేరుగాంచిన ఇరాన్‌ గడ్డపై మరో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యే ఉరి శిక్ష పడ్డ ఓ మహిళకు.. ఆమె కూతురితోనే కుర్చీ తన్నించి తల్లికి ఉరి వేయించింది అక్కడి ప్రభుత్వం. తాజాగా హిజాబ్‌ ధరించనందుకు ఓ యువతిని...
News

జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పౌడర్ తయారీ లైసెన్సుల రద్దు

ముంబై: జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ మహారాష్ట్రలో మరో ఎదరుదెబ్బ తగిలింది. అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్‌డిఎ) జాన్సన్ అండ్ జాన్సన్  బేబీ పౌడర్‌ తయారీ లైసెన్స్‌ను రద్దు చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా రద్దు...
News

రాచరికానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రజల ఆందోళన

బ్రిటన్‌: "రాజరికం అగౌరవప్రదమైంది. ఎవరైనా పుట్టుకతోనే పాలకులై పోయే పద్ధతిని నేను అంగీకరించను" అంటూ ప్రస్తుత ప్రధాని ట్రస్‌ 30 సంవత్సరాల కిందట మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటపడటం గమనార్హం. ఎలిజబెత్‌ రాణి మరణంతో బ్రిటిష్‌ రాజరికంపై దాడి మొదలైంది. ఒకవైపు...
News

ఎలక్ట్రానిక్స్ రంగంలో గ్లోబల్ హబ్‌గా మారనున్న భారత్

తిరుపతి: ఎలక్ట్రానిక్స్ రంగంలో 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని...
News

ప్రధాని మోదీ జ్ఞాపికల ఈ వేలం నేటి నుండే…

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో కానుకలుగా వచ్చిన జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం వేలానికి సిద్ధం చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు అర్జున్ సింగ్ మేఘవాల్, మీనాక్షి...
News

యుద్ధం ఆపమన్న మోదీ …. ఆ ప్రయత్నంలోనే ఉన్నామ‌న్న‌ పుతిన్

న్యూఢిల్లీ: ప్రస్తుతం యుద్ధం చేసే కాలం కాదని, వెంటనే యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. షాంఘై సహకార సంఘం ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు....
News

అర్ధ‌రాత్రి రోడ్డుపై సామూహిక న‌మాజ్!

వీహెచ్‌పీ కార్యకర్తల సహాయంతోపోలీసులకు అప్పగించిన గ్రామస్థులు ల‌క్నో: ‘నమాజ్’ పేరుతో అర్ధరాత్రి రోడ్డును ఆక్రమించి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ప్రయివేట్ ట్రావెల్స్...
1 1,638 1,639 1,640 1,641 1,642 2,383
Page 1640 of 2383