News

News

ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్​

ముంబయి: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఆమె మాటలు వింటే అది నిజమే అనిపిస్తోంది. అవకాశం వస్తే.. ప్రజాసేవకు సిద్ధమేనంటూ తన రాజకీయ ప్రవేశంపై హింట్ ఇచ్చారు. తాజాగా ఓ చర్చావేదికపై మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'అవకాశం...
News

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ఆకాశ దీపోత్సవం

శ్రీకాళహస్తి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఆగమ యోక్తంగా జరుపుతున్నారు. కార్తీక మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు సంధ్యా సమయంలో నిర్వహించే ఈ ఆకాశ దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున...
News

అది జిహాదీ ఉగ్రదాడి!

కోయంబత్తూర్‌: కోయంబత్తూర్‌లో ఈ నెల 23న జరిగిన కారు పేలుడు సంఘటన సాధారణ ప్రమాదం కాదని.. అది జిహాదీ ఉగ్రదాడి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన మరణించిన 29 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జమేషా ముబిన్, ఇస్లామిక్ స్టేట్...
ArticlesNews

నాగరిక ప్రపంచంలో హిందువులపై పెరుగుతున్న దాడులు!

న్యూఢిల్లీ: భారతదేశం, విదేశాలలో హిందువులు, హిందూ ధర్మంపై దాడులు ఈ వారం కూడా చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ఇటువంటి హింస మన కళ్ల ముందు జరిగిన మారణహోమం లాంటిది.  హిందూ వ్యతిరేక మతోన్మాదులు హత్యలు, బలవంతపు మతమార్పిడులు, భూకబ్జాలు, పండుగలపై...
News

టీమ్ఇండియా విజయం కోసం​ పాకిస్థాన్ ప్రార్థనలు

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతుంటే.. మన వాళ్ళ విజయం కోసం పాకిస్థానీయులు ప్రార్థించడం ఎప్పుడైనా చూశారా? ఆదివారం ఆ అరుదైన దృశ్యమే చూడబోతున్నాం. ఎందుకంటే ఆ జట్టు సెమీస్‌ చేరడం భారత్‌ చేతుల్లోనే ఉంది. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై...
News

ఉగ్రవాదుల అత్యాధునిక సాంకేతికతో పెనుముప్పు

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటం వల్ల పెనుముప్పు పొంచి ఉందని భారత్ శనివారం హెచ్చరించింది. రకరకాల టెక్నాలజీలు నేడు చౌకగా, సిద్ధంగా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంది. ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించడానికి నూతన టెక్నాలజీలు దోహదపడుతున్నాయని, అదే...
News

గాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్​ విక్టర్ ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల ఆందోళన

ఒంగోలు: మహాత్మాగాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కుల మతాలకు అతీతుడైన జాతిపితపై ఇలాంటి...
News

పూజ కోసం ప్రసాదం తయారు చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. 30 మందికి పైగా గాయాలు

ఔరంగాబాద్‌: బీహార్‌లోని ఔరంగాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వంట చేస్తున్న సమయంలో సిలిండర్ పేలి, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఛఠ్‌ పూజకు సిద్ధమవుతున్న వేళ.. ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు....
News

గుడిలో చోరీ.. ‘సారీ, తప్పు చేశా’.. అంటూ వస్తువులు తిరిగిచ్చిన దొంగ

బాలాఘాట్​: మధ్యప్రదేశ్ బాలాఘాట్​లోని జైన మందిరంలో చోరీకి పాల్పడ్డ ఓ దొంగ.. అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగిచ్చేయడమే కాకుండా.. క్షమాపణలు చెబుతూ లేఖ రాశాడు. బాలాఘాట్​లోని శాంతినాథ్​ దిగంబర జైన దేవాలయంలో ఓ గుర్తు తెలియని...
News

‘కరెన్సీ నోట్లపై లాలూ చిత్రం ముద్రించాలి’.. ఆర్జేడీ అనుచిత డిమాండ్​… మండిపడ్డ బీజేపీ

బీహార్‌: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ లేవనెత్తిన కరెన్సీ నోట్ల విషయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఆ​ర్జేడీ మరో కొత్త డిమాండ్​ను తెరపైకి తెచ్చింది. దేవతల చిత్రాలకు బదులుగా ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్​ యాదవ్​, కర్పూరి...
1 1,594 1,595 1,596 1,597 1,598 2,382
Page 1596 of 2382