News

News

తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి, ముగ్గురి అరెస్ట్

దిండిగల్: తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి జరిగింది. ఇందుకు కారకులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల పునరుద్ధరించిన ఆలయంలో అమ్మన్ మూర్తిని ధ్వంసం చేసినందుకు అజీజ్, సిరాజుద్దీన్, వీర గౌతమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిండిగల్ జిల్లాలోని జేవియర్...
News

యాదాద్రిలో ప్రత్యేక బ్రేక్ దర్శనాలు ఉపసంహరించండి: వీహెచ్‌పీ

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రారంభించడం పట్ల విశ్వహిందూ పరిషద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువులను దోచుకోవడమే దేవాదాయ శాఖ పనిగా పెట్టుకుందని మండిపడింది. దేవాదాయ శాఖ...
News

ట్విటర్‌లో మస్క్‌ సలహాదారుగా భారతీయుడు

న్యూఢిల్లీ: ట్విటర్‌ను చేజిక్కించుకున్న అనంతరం తొలగింపులు, బ్లూటిక్‌కు డబ్బులు తదితర నిర్ణయాలతో ఎలాన్‌ మస్క్‌ అడుగులు వేస్తున్నారు. ఈ రంగంలో అనుభవం లేని ఆయనకు భారతీయుడైన శ్రీరామ్‌ కృష్ణన్‌(16 కంపెనీ) సాయం చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్‌.. అన్నా వర్సిటీలో చదివారు....
ArticlesNews

ఆధునిక భారత సమగ్రత సారథి సర్దార్ పటేల్

నేడు జయంతి సందర్భంగా... రైతు ఉద్యమాలలో గాంధీజీ అనుచరుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి, 1917లోనే బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వరాజ్యం కావాలంటూ గాంధీజీ తయారు చేసిన విజ్ఞప్తి పత్రంపై సంతకాలు సేకరిస్తూ ప్రజల మధ్యకు వెళ్లడం ప్రారంభించి, స్వాతంత్ర పోరాటంలో...
News

40 మంది పాక్ ఉగ్రవాదుల హతం!

జమ్మూకశ్మీర్: కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ఏడాది జరిగిన వివిధ ఆపరేషన్లలో 40 మంది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న...
News

కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం చారిత్రక అబద్దం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: కశ్మీరు కూడా సమస్యాత్మక రాజ్యమని చెప్పడం, మహారాజా హరి సింగ్ సమస్యలు సృష్టించారని చెప్పడం, ఆయన భారత దేశంలో చేరడానికి తటపటాయించారని చెప్పడం చారిత్రక అబద్ధం అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అసలు కశ్మీరు విషయంలో...
News

సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది

న్యూఢిల్లీ: భారతదేశం సౌర, అంతరిక్ష రంగాలు “అద్భుతాలు చేస్తున్నాయని” ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వాటి విజయాలను చూసి ప్రపంచం మొత్తం “ఆశ్చర్యపోతోంది” అని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ తన నెలవారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో, ఒకేసారి...
News

నందిగామలో ఘనంగా ఏకాదశ రుద్రాభిషేకం

నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ సత్య సాయి బాబా మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదా అధ్యయన విభాగం ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సత్యసాయి వేద విభాగం ఇంచార్జ్...
News

దేశంలో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు…మోదీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గుజరాత్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగమేళాలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌ పంచాయతీ సర్వీసుబోర్డు పరిధిలో...
News

ఇస్రో సీఈ20 ఇంజన్‌ పరీక్ష విజయవంతం

మహేంద్రగిరి: ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్‌ దశలో ఉపయోగపడే కొత్త ఇంజన్‌ను(సీఈ–20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. సీఈ–20 ఇంజన్‌ భూస్థిర పరీక్షను నిర్వహించినట్టుగా ఇస్రో శనివారం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌(ఐపీఆర్‌సీ)...
1 1,593 1,594 1,595 1,596 1,597 2,382
Page 1595 of 2382