News

News

పోలీసు కస్టడీకి స్వామీజీ ఆత్మహత్యకు కారణమైన హనీట్రాప్‌ ముఠా!

బెంగళూరు: రామనగర జిల్లా మాగడిలోని బండేమఠం బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసు మొదటి నిందితునిగా ఉన్న కణ్ణూరు మఠాధిపతి మృత్యుంజయస్వామీజీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. హనీట్రాప్‌ ద్వారా బసవలింగ స్వామీజీ యువతితో ఉన్న వీడియోలను సేకరించి భారీగా డబ్బు డిమాండ్‌ చేశాడు....
News

కొందరు కావాలనే నా మాటలు వక్రీకరించారు.. హైకోర్టుకు రాజాసింగ్‌ నివేదన

భాగ్యనగరం: మహ్మద్‌ ప్రవక్తపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, కొందరు కావాలనే ఆయన మాటలను వక్రీకరించారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ప్రవక్తను చెడుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పోస్టు చేశారనే అభియోగాలకు ఆధారమైన...
News

యువతిపై లైంగికదాడికి పాల్పడ్డ ముస్లిం సోదరులు

ఛత్రినాక: శ్మశానవాటికలో యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరిని తెలంగాణలోని ఛత్రినాక పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జీఎం చావునీకి చెందని ఇబ్రహీంబేగ్‌ (24), ఉమర్‌ బేగ్‌(20) అన్నదమ్ముల పిల్లలు. స్థానికంగానే ఉండే మతిస్థిమితం లేని...
News

గుడిలో గంట మోగించిన ఎలుగుబంటి..

రొళ్ళ: సత్యసాయి జిల్లా రొళ్ళ మండలం జీరిగెపల్లి గ్రామంలోని ఆలయంలో ఓ ఎలుగుబంటి గంట మోగించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. రాత్రి 9 గంటల సమయంలో రెండు ఎలుగుబంట్లు ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోనికి ప్రవేశించాయి. ఆలయం లోపలికి ప్రవేశించిన...
News

భారీగా తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు

న్యూఢిల్లీ: వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.115.50 మేరకు భారీగా చమురు కంపెనీలు తగ్గించాయి. గృహ వినియోగ సిలిండర్ల ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తగ్గిన కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. 19 కిలోల...
News

డిజిటల్‌ రూపాయి వచ్చేస్తోంది..

న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. బిట్‌కాయిన్‌ వంటి ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధ ప్రత్యామ్నాయమైన డిజిటల్‌ రూపాయి వచ్చేస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) తొలి పైలట్‌ ప్రాజెక్టును ఈ రోజు (నవంబరు 1, మంగళవారం)...
News

ప్రధాన రవాణా విమానాల ఉత్పత్తిదారునిగా భారత్

వడోదర: భారతదేశం ఇప్పుడు రవాణా విమానాల ఉత్పత్తిలో ప్రధాన దేశంగా మారుతుందని, భారత వైమానిక దళం కోసం సి-295 మీడియం రవాణా విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమ ప్రభుత్వ విధానాలు “స్థిరంగా,...
News

గుజరాత్‌లో కుప్పకూలిన తీగల వంతెన… భారీగా ప్రాణనష్టం!

గాంధీనగర్‌: గుజరాత్‌లోని మోర్బీలో పెను విషాదం జరిగింది. అక్కడి మచ్చు నదిపై వందేళ్ళ క్రితం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో కట్టిన బ్రిడ్జి ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కూలిపోవడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు....
News

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కార్తీక మాసం సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలోని కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర...
News

చైనాలో కంచెలు దూకి పారిపోతున్న ఉద్యోగులు!

బీజింగ్‌: చైనా కొవిడ్ జీరో పాలసీ ఆ దేశ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అక్కడివారు లాక్‌డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు. కొవిడ్ ఆంక్షలను తప్పించుకునేందుకు జెంగ్‌ఝౌలోని అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి సిబ్బంది..ఫెన్సింగ్ దూకి బయటకు వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకివచ్చాయి. వారంతా వందల కిలోమీటర్ల...
1 1,592 1,593 1,594 1,595 1,596 2,382
Page 1594 of 2382