News

News

భద్రత ఉంటేనే అభివృద్ధి సాధ్యం…సీఐఎస్‌ఎఫ్‌ అమర జవాన్లకు అమిత్ షా నివాళి

ఏ దేశమైనా అంతర్గతంగా సురక్షితంగా, శాంతిభద్రతలతో ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. దేశాన్ని అంతర్గతంగా సురక్షితంగా ఉంచడంలో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) అత్యంత కీలకంగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్‌లో దేశ ఆర్థికాభివృద్ధి, అన్ని రంగాల వికాసంలోనూ...
News

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ సాధార‌ణం

 తిరుమలలో నేడు (సోమవారం) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమలేశుని 81,458 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 63,443 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,741 మంది భక్తులు...
News

వైభవంగా శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో

కావలి కచ్చేరిమిట్టలో వెలసివున్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీవారికి అశ్వవాహనసేవ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ, ప్రధాన అర్చకులు బుర్రా శేషాచార్యులు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యంలో పాల్గొని పూజలు చేశారు. ఉదయం వసంతోత్సవం, విశేష అభిషేకాలు,...
News

కమనీయం..లక్ష్మీపతి కల్యాణం

కర్నూలు జిల్లా హంద్రీ తీరాన కొలువుదీరిన గోరంట్ల లక్ష్మీ మాధవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. ముందుగా ఎర్రగుడి వాసులు వరుడు మాధవస్వామి తరపున ప్రభను తీసుకుని మేళతాళాలతో హంద్రీనది మీదుగా ఆలయం చేరుకున్నారు. అనంతరం...
News

దేశంలో హెచ్‌3ఎన్‌2 కేసులు తగ్గుముఖం

దేశంలో హెచ్‌3ఎన్‌2 కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశంలో 451 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ నెలాఖరు నుండి కేసులు తగ్గుముఖం పడతాయని తెలిపింది. యూఎస్‌ సెంటర్...
News

పాకిస్థాన్‌లో హిందూ వైద్యుడి దారుణహత్య

పాకిస్థాన్‌లో ఓ హిందూ వైద్యుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రముఖ చర్మవ్యాఽధి నిపుణుడు ధరమ్‌దేవ్‌ రాఠీని ఆయన డ్రైవర్‌ హనీఫ్‌ లెఘారీ కత్తితో గొంతు కోసి చంపేశాడు. హైదరాబాద్‌లోని రాఠీ సొంతింట్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. ‘ది నేషన్‌’, రాఠీ ఇంట్లో...
News

ఆలయ విధ్వంసాలపై మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని హామీ

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌, ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాల ధ్వంసం గురించి మోదీ ప్రస్తావించారు. ఆ విషయంలో భారతీయులకు భద్రత కల్పిస్తామని ప్రధాని అల్బనీస్‌ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు....
News

సరిహద్దు వెంబడి రైఫిల్, బుల్లెట్లను మోసుకెళ్తున్న పాక్ డ్రోన్ కూల్చివేత

పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం సరిహద్దు భద్రతా దళం కూల్చివేసింది. ఏకే సిరీస్ రైఫిల్, మూడు డజన్లకు పైగా బుల్లెట్ రౌండ్‌లను ఆ డ్రోన్‌ మోసుకెళ్లిందని ఫోర్స్ అధికార ప్రతినిధి తెలిపారు. సరిహద్దు...
News

ఖలిస్తాన్‌ కు అనుకూలంగా ప్రచారం చేస్తున్న 6 యూట్యూబ్ ఛానళ్లుపై నిషేధం

ఖలిస్తాన్ అనుకూల భావాలను ప్రచారం చేస్తున్న ఆరు యూట్యూబ్ ఛానెళ్లను కేంద్రం బ్లాక్‌ చేసింది. గత 10 రోజులుగా విదేశాల నుంచి పనిచేస్తున్న ఆరు నుంచి ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర...
1 1,592 1,593 1,594 1,595 1,596 2,487
Page 1594 of 2487