భద్రత ఉంటేనే అభివృద్ధి సాధ్యం…సీఐఎస్ఎఫ్ అమర జవాన్లకు అమిత్ షా నివాళి
ఏ దేశమైనా అంతర్గతంగా సురక్షితంగా, శాంతిభద్రతలతో ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. దేశాన్ని అంతర్గతంగా సురక్షితంగా ఉంచడంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) అత్యంత కీలకంగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్లో దేశ ఆర్థికాభివృద్ధి, అన్ని రంగాల వికాసంలోనూ...









