News

News

గుజరాత్ తీగల వంతెన ప్రమాదంపై సిట్ దర్యాప్తు.. 9 మంది అరెస్ట్

మోర్బీ: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలడంతో 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు సంబంధించి నదిలో గల్లంతైన మిగతా వారి కోసం...
News

పుల్వామా దాడుల పట్ల సంబరాలు చేసుకున్న విద్యార్థి జైలు

బెంగళూరు: మూడేళ్ళ కిందట అంటే 2019 ఫిబ్రవరి14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా పాకిస్తాన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు....
News

కశ్మీర్​లో​ వరుస ఎన్‌కౌంటర్లు… లష్కరే కమాండర్ సహా నలుగురు ముష్కరులు హతం…పలువురి అరెస్ట్

కశ్మీర్​: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన రెండు ఎన్​కౌంటర్లలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. మరో ముగ్గురిని ప్రాణాలతో పట్టుకున్నారు. పుల్వామా, అనంత్​నాగ్​ జిల్లాల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. పుల్వామా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు, అనంత్​నాగ్​ జిల్లాలో...
News

మోర్బీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చిన ప్రధాని ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ప్రధాని...
News

నంద్యాలలో ఘనంగా కార్తీక సోమవారం భజన

నంద్యాల: నంద్యాల జిల్లా, కొత్తపల్లిలోని శ్రీ శారదా విద్యా పీఠంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఘనంగా భజన జరిగింది. సంఘమిత్ర అధ్యక్షుడు కర్నాటి నాగ సుబ్బారెడ్డి అధ్యక్షతన దివి హయగ్రీవాచార్యులు గారి ప్రవచనములు, భజన జరిగింది. స్థానిక సంఘమిత్ర...
News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భక్తులు దుర్మరణం

సోలాపుర్​: మహారాష్ట్ర సోలాపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి ఓ కారు వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం సంగోలా పట్టణంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో జరిగింది. "కొల్హాపుర్​...
News

గుజరాత్ మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనతో జో బైడెన్‌, కమలా హారిస్‌ సంతాపం

వాషింగ్టన్‌: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన...
News

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు

గాజియాబాద్​: ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో జరిగిన ఓ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. నది ఉద్ధృతిగా ప్రవాహించడం వల్ల వానరం కొంత దూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వానరం నది మధ్యలో...
News

శ్రీశైలంలో భక్తులకు దశవిధహారతుల దర్శనం

శ్రీశైలం: కార్తీకమాసోత్సవాల్లో భాగంగా ప్రతి సోమవారం శ్రీగిరిలో లక్షదీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఆలయాధికారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే దశవిధహారతులు వాటి వల్ల కలిగే పుణ్య ఫలం గురించి శ్రీశైల ఆలయ ప్రధాన...
News

మోర్బీ విషాదంపై మోదీ సమీక్ష.. బాధితులకు అండగా ఉంటామని హామీ

మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా ఆచూకీ గల్లంతైన క్రమంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మోర్బీ ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు...
1 1,591 1,592 1,593 1,594 1,595 2,382
Page 1593 of 2382