News

News

రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి – ఆర్ఎస్ఎస్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేమ...
News

బాసర ఆలయంలో ఆన్‌లైన్ సేవలు…ఈ హుండీ ప్రారంభం

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఇ హుండీ సేవలను తెలంగాణ దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తున్నామని అన్నారు. భక్తులకు మెరుగైన...
News

బీహార్ లో దారుణం.. ఆలయాలకు నిప్పు

బిహార్‌ రాష్ట్రంలోని కిష‌న్‌గంజ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. కొచధ‌మ‌న్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మ‌స్తాన్ చౌక్ స‌మీపంలోని రెండు ఆల‌యాల‌కు గుర్తుతెలియ‌ని దుండ‌గులు నిప్పుపెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో బజ్‌రంగ్‌బ‌లి ఆల‌యం పాక్షికంగా ధ్వంసం కాగా, దుర్గామాత ఆల‌యం పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఈ ఘటనతో...
News

హిందూ దేశంగా మార్చాలనే వారిపై కేసులు పెట్టాలి – ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ అధ్యక్షుడు మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు

ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మౌలానా తౌకీర్ రజాఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భారత్ ను హిందూ దేశంగా మార్చాలనే వారిపై దేశద్రోహం కింద కేసులు పెట్టాలన్నారు. భారత్ ను హిందూదేశంగా మార్చాలనే డిమాండ్ ఆమోదయోగ్యమైనదైతే.. ఖలిస్తాన్ లేదా...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (మంగళవారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకుని...
News

ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక స‌మావేశాలు ప్రారంభం

రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) సంఘం అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) మూడు రోజుల వార్షిక సమావేశాలు హర్యానాలోని పానిపట్‌లో ఆదివారం మొదలయ్యాయి. వచ్చే ఏడాది కాలంలో దేశమంతటా సుమారు లక్ష ప్రాంతాలలో తన ఉనికిని, సేవా కార్యకలాపాలను విస్తరించాలని...
News

మ‌హిళ‌ల‌ భాగస్వామ్యంపై ఆరెస్సెస్ దృష్టి

రాష్ట్రీయ స్వయం సేవర్ సంఘ్ (ఆరెస్సెస్) ఇకపై చేపట్టే సామాజిక చైతన్య కార్యక్రమాల్లో మహిళా భాగస్వామ్యం పెంపుపై దృష్టి సారించనున్నట్లు సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య తెలిపారు. హరియాణాలోని సమాలబాలో ఆరెస్సెస్ మూడు రోజుల వార్షిక సర్వసభ్య సమావేశాలు...
News

వైరస్ ల వ్యాప్తిని అడ్డుకోవాలంటే కరోనా మూలాల్ని తేల్చాలి: డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా మూలాలను కనుగొనడం నైతికావసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. అప్పుడు మున్ముందు ఇతర వైరస్‌లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలమని తెలిపింది. కోవిడ్‌–19ని మహమ్మారిగా ప్రకటించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఒ చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసెస్‌ మాట్లాడారు....
News

బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం… పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌ జాతికి అంకితం – ప్రధాని మోదీ

పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం తాను అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో తీరిక లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు...
News

వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసేటప్పుడు మహిళల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోండి – రాష్ట్రపతి ముర్ము

మహిళల పట్ల సున్నితత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము మీడియాను కోరారు. వార్తలు, కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసేటప్పుడు మహిళల గౌరవాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రతి భారతీయ పౌరుడు మహిళ గౌరవానికి భంగం కలిగించే...
1 1,591 1,592 1,593 1,594 1,595 2,487
Page 1593 of 2487