News

News

భారత్‌-చైనా మధ్య సరిహద్దు మోక్‌మోహన్‌ రేఖే… అమెరికా సెనెట్‌ తీర్మాణం

మెక్‌మోహన్‌ రేఖను లైన్‌ను భారత్‌-చైనా మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తూ అమెరికా సెనేట్‌ పార్టీలకతీతంగా తీర్మానాన్ని ఆమోదించింది. అరుణాచల్‌ భారత్‌ అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఇది తనదేనంటున్న చైనా వాదనను తోసిపుచ్చింది. పాలక రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ బిల్‌ హగెర్తీ, డెమోక్రాటిక్‌...
News

భారత్‌లో ప్రాక్టీసుకు విదేశీ లాయర్లకు అనుమతి

విదేశీ చట్టాలు, అంతర్జాతీయ చట్టపరమైన అంశాలు, మధ్యవర్తిత్వ అంశాల్లో విదేశీ లాయర్లు, లా సంస్థలను దేశంలో ప్రాక్టీసుకు అనుమతించాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. ఇది విదేశీ, స్వదేశీ న్యా యవాదులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది. ఈమేరకు విదేశీ న్యాయవాదులు,...
News

రైల్వే శాఖ ఆధ్వర్యంలో ‘శ్రీరామాయణ యాత్ర’

భారత్‌ గౌరవ్‌ డీలక్స్‌ ఏసీ పర్యాటక రైలు ద్వారా 18 రోజుల ‘శ్రీరామాయణ యాత్ర’ను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పుణ్యక్షేత్రాల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. ‘‘ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ స్టేషన్‌ నుంచి వచ్చే నెల 7న...
News

ఈ ఏడాది లక్ష గ్రామాలకు సంఘాన్ని విస్తరించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం

దేశంలోని లక్ష గ్రామాలకు సంఘాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ మేరకు అఖిల భారతీయ ప్రతినిధి సభ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పేర్కొంది. ఈ సందర్బంగా విజయవాడలోని ఆర్‌ఎస్‌ఎస్‌ స్టేట్‌ ఆఫీస్‌ హైందవి భవన్‌లో మీడియా...
News

ఇంటి వద్దకే భద్రాద్రి రాములోరి కళ్యాణ తలంబ్రాలు.. నేటి నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం

భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల ఆన్‌లైన్‌ బుకింగ్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ బుధవారం (మార్చి 15) ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఆవిష్కరించారు. అనంతరం...
News

సామాజిక పరివర్తన పైనే ఆర్.ఎస్.ఎస్ దృష్టి – శ్రీ‌ ద‌త్తాత్రేయ హోసబాలే జీ

హ‌ర్యానాలో రాష్ట్రం పానిప‌ట్ జిల్లాలో మార్చి 12 నుంచి 14 వ‌ర‌కు జ‌రిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ కార్య‌వాహ శ్రీ...
News

నా జీవితం కన్నయ్యకు అంకితం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని వివాహమాడిన మహిళ

శ్రీకృష్ణునికి సర్వస్వం అర్పించిన మీరాబాయి కథ మన అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శ్రీ కృష్ణుడిని పెళ్లి చేసుకున్న, నా జీవితాన్ని ఆ కృష్ణ పరమాత్ముడికే అంకితం చేస్తున్నా అంటూ కృష్ణుడి విగ్రహంతో వెళ్లిపోయింది....
News

ఉడిపిలో బయటపడ్డ లింగముద్ర రాయి

కర్నాటకలోని ఉడిపి జిల్లాలో సూర్యుడు, చంద్రుడు, శివలింగం, నంది శాసనాలతో కూడిన ‘లింగ ముద్ర’ రాయిని గుర్తించారు పురావస్తు శాస్త్రవేత్తలు. కుందాపురా తాలూకాలోని బస్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అశోకా పార్కులో చదును చేస్తుండగా 400 ఏళ్ల నాటి రాయి దొరికింది....
News

ఈశాన్య భారత అభివృద్ధికి సహాయం కొనసాగించండి.. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు అందజేస్తున్న సహాయాన్ని కొనసాగించాలని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆ బ్యాంకు ప్రతినిధులను కోరారు. ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్ అగస్తే కువామే నేతృత్వంలోని అధికారుల...
News

పాక్ “టెర్రరిస్టుల ఎగుమతిదారు” అంటూ భారత్ ఆగ్రహం

పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో 146వ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ లో...
1 1,590 1,591 1,592 1,593 1,594 2,487
Page 1592 of 2487