News

News

ప్రఖ్యాత పాత్రికేయుడు వరదాచారి ఇకలేరు

భాగ్యనగరం: ప్రముఖ పాత్రికేయుడు గోవర్ధన సుందర వరదాచారి (92) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. తెలుగు పాత్రికేయ లోకానికి జీఎస్‌ వరదాచారిగా సుపరిచితుడైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరదాచారి అక్టోబర్ 15, 1932న ఉమ్మడి నిజామాబాద్‌...
News

కాంతారా చిత్రాన్ని వీక్షించిన నిర్మలా సీతారామన్

బెంగళూరు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంతారా చిత్రాన్ని వీక్షించి, ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బెంగళూరులో తన వాలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం థియేటర్ లో కాంతారా సినిమా చూసినట్టు వెల్లడించారు....
News

ప్రపంచం ఆశలన్నీ భారత్‌పైనే….మోదీ

బెంగళూరు: ‘‘మిగతా ప్రపంచమంతా నానా సంక్షోభాల్లో చిక్కిన వేళ భారత్‌ మాత్రమే అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ అతి పెద్ద ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆర్థికవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్న విషయమిది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా మన దేశంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది’’ అని...
News

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు 10 శాతం ప్రీమియం ధర… టీటీడీ

తిరుపతి: లడ్డూ ప్రసాదం తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసే రైతులకు కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనంగా ప్రీమియం ధర దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు....
News

ఈ–రూపాయిపై పరీక్షలు మొదలు… ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్

న్యూఢిల్లీ: టోకు (హోల్‌సేల్‌) మాదిరే రిటైల్‌ విభాగంలో ఈ–రూపాయిపై ప్రయోగాత్మక పరీక్షలు ఈ నెల చివరిలోపు మొదలవుతాయని శక్తికాంతదాస్‌ ప్రకటించారు. కొన్ని బ్యాంకుల ద్వారా హోల్‌సేల్‌ విభాగంలో ఈ–రూపాయి వినియోగంపై పరీక్షలు మంగళవారమే మొదలు కావడం గమనార్హం. సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌...
News

11న విశాఖకు ప్రధాని మోదీ రాక

విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రధాని బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ను కలెక్టర్‌...
News

ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో...
News

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవినీతిపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదని చెప్పారు. అటువంటి వారికి రాజకీయ, సామాజిక...
News

తమిళనాడులో మూడు చోట్లే ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌కు అనుమతి!

చెన్నై: తమిళనాడులో 50 చోట్ల ఈ నెల ఆరోతేదీన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన పథసంచలన్‌(కవాతు)అనుమతి ఇవ్వమని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర పోలీసులు మాత్రం మూడు చోట్ల మాత్రమే అనుమతి ఇచ్చారు. మరో 23 చోట్ల బహిరంగ మైదానంలో కాకుండా...
News

ఐటం సాంగ్‌లా దైవ మంత్రం.. దేవిశ్రీప్రసాద్‌పై కరాటే కల్యాణి, హిందూ సంఘాల ఫిర్యాదు(వీడియో)

భాగ్యనగరం: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సినీ నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాలు బుధవారం సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాయి. దేవి శ్రీప్రసాద్‌.. ఓ పరి అనే  నాన్‌-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోలో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం...
1 1,589 1,590 1,591 1,592 1,593 2,382
Page 1591 of 2382