News

News

‘నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నీతో మాట్లాడుతా…’

ముంబై: నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నీతో మాట్లాడుతానని మహారాష్ట్ర ఉద్యమకారుడు శంబాజీ భిడే ఓ మహిళా జర్నలిస్ట్‌తో అన్నారు. నిన్న సీఎం షిండేతో భేటీ అయిన భిడేను ఆ జర్నలిస్ట్‌ పలకరించి, మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయితే, ఆయన.. 'నన్ను ప్రశ్నించే ముందు...
News

ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా… సీఎంకు కేరళ గవర్నర్ సవాల్

తిరువనంతపురం: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో తాను రాజకీయ జోక్యం చేసుకొంటున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇటీవల చేసిన ఆరోపణలను గవర్నర్ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తోసిపుచ్చారు. ఆ విధంగా తాను జోక్యం చేసుకొన్న కనీసం ఒక్క సందర్భాన్ని చూపమని ఆయన...
News

ఏడీ-1 మిస్సైల్‌ ప్రయోగం విజయవంతం

భువనేశ్వర్‌: స్వదేశీ పరిజ్ఞానంతో.. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరబోతోంది. ఐదువేల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను తునాతునకలు చేసేలా ఏడీ-1 మిస్సైల్‌ను డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ రూపొందించింది. ఈ మేరకు బుధవారం...
News

కందుకూరి వీరేశలింగం హితకారిణి సమాజం భూములపైన ఏపీ సర్కారు కన్ను!

రాజమహేంద్రవరం: కందుకూరి వీరేశలింగం సమాజంలో దురాచారాలను పారద్రోలేందుకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. వితంతు వివాహాలు జరిపించి, విద్యను ప్రోత్సహించారు. తన తదనంతరం ఈ కార్యక్రమాలు కొనసాగేలా హితకారిణి సమాజం స్థాపించి తన ఆస్తి మొత్తం రాసిచ్చారు. అప్పటి నుంచి ఈ...
News

షాలిని ఫాతిమాగా ఎలా మారింది?

ముంబాయి: షాలిని ఫాతిమాగా ఎలా మారింది? నర్సుగా మారిన అమ్మాయి ISIS ఉగ్రవాదిగా ఎలా మారింది? సుమారు 32 వేల మంది మహిళలు బలవంతంగా ఇస్లాం మతంలోకి ఎలా మార్చబడ్డారు... వంటి మహిళల దీనగాథలతో తెరకెక్కుతున్న చిత్రం "ది కేరళ స్టోరీ"...
News

ఏక్‌నాథ్‌ శిందే వర్గంలోకి విశ్వనాథ్‌ రాజ్‌పుత్‌

ముంబాయి: విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత అంబాదాస్‌ దానవేకు అత్యంత సన్నిహితుడు, ఉద్ధవ్‌ ఠాక్రేకు నమ్మకమైన కార్యకర్త విశ్వనాథ్‌ రాజ్‌పుత్‌ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో చేరారు. శిందే వర్గంలో చేరిన వారిలో ఔరంగాబాద్‌కు చెందిన విశ్వనాథ్‌తోపాటు ఎమ్మెన్నెస్, ఉద్ధవ్‌ వర్గానికి...
News

సర్వ దర్శనానికి 30 గంటలు

తిరుపతి: తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. 31 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 30 గంటలు, రూ.300 దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 68,995 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 29,037 మంది తలనీలాలు సమర్పించారు....
News

భూమిపై పడనున్న 23 టన్నుల చైనా రాకెట్‌ శకలాలు

న్యూఢిల్లీ: సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోన్న చైనా.. అందుకోసం రాకెట్లను పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతరిక్షంలోకి చేరుకున్న ఓ భారీ రాకెట్‌ శకలాలు భూమిపై పడనున్నాయి. ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త తియాంగాంగ్‌ స్పేష్‌ స్టేషన్‌ కోసం...
News

8న శ్రీవారి ఆలయం మూసివేత

తిరుపతి: చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల ఎనిమిదోతేదీన 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఆ రోజున బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను, తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది....
News

ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు

న్యూఢిల్లీ: 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ఒక ఉగ్రవాదికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధ్రువీకరించింది. మరణశిక్ష విధిస్తూ తనకు విధించిన తీర్పును పునఃసమీక్షించాలంటూ లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) ఉగ్రవాది మహ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది....
1 1,588 1,589 1,590 1,591 1,592 2,382
Page 1590 of 2382