News

News

అక్షరధామ్‌ ఆలయం వేదికగా శతకోటి హనుమాన్ చాలీసా ప్రచారం

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం వేదికగా అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ సభలో శతకోటి హనుమాన్ చాలీసా ప్రచారం ఘనంగా ప్రారంభించారు వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు. దేశం...
News

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల చేయనున్నారు. గురువారం, శుక్రవారం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతో పాటుగా అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది....
News

కరోనా పరీక్షలను పెంచండి.. సమీక్షలో ప్రధాని మోదీ ఆదేశం

దేశవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారిని గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని, ల్యాబ్‌ సౌకర్యాలను విస్తరించాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌ కేసులను గుర్తించి పాజిటివ్‌ శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనివల్ల కొత్త...
News

రాష్ట్రపతి నిలయాన్ని చూసొద్దామా..!

రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా పేరొందిన సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనకు సిద్ధమైంది. ఏడాదంతా తిలకించేందుకు వీలుగా అనుమతి కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉగాదిని పురస్కరించుకొని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌...
News

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో శ్రీవాణి, ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. స్వామివారిని దర్శించుకోవడానికి టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం టీటీడీ శ్రీవాణి టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. జూన్ నెలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం...
News

కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు

కోదండరాముడి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, ఎస్పీ అన్బురాజన్‌, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కోదండరాముడి కళ్యాణ...
News

యూపీఐ, రూపేలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి – ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

భారత్‌లో విజయవంతమైన యూపీఐ, రూపే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న అభిప్రాయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వ్యక్తం చేశారు. భారత్‌ ఈ విషయంలో తన జీ20 అధ్యక్ష స్థానాన్ని అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. మన దేశంలో రూపొందించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ...
News

భారత హైకమిషన్‌లో త్రివర్ణ పతాకాన్ని తొలగించేందుకు ఖలిస్తాన్ మద్దతుదారుల యత్నం!

లండన్‌ భారత హైకమిషన్ కార్యాలయంలోని భారత జాతీయ పతాకాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు, వేర్పాటువాదులు తొలిగించేందుకు ప్రయత్నించినట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దిల్లీలోని బ్రిటిష్ సీనియర్ దౌత్యవేత్తకు ఈ మేరకు నోటీసులు పంపించింది. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి...
News

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు

తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కన్నులపండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోన్నారు. దీన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సంవత్సరంలో నాలుగుసార్లు- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు...
News

పరారీలో అమృత్‌పాల్‌… 78 మంది అనుచరుల అరెస్టు

పంజాబ్‌లో వివాదాస్పద ఖలిస్తానీ నేత, ‘వారిస్‌ దే పంజాబ్‌’ సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌సింగ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం నుంచి మొదలైన గాలింపులో అతడి 78 మంది అనుచరులను అరెస్ట్‌ చేశామన్నారు. ఆదివారం అదుపులోకి తీసుకున్న నలుగురు అమృత్‌పాల్‌ సన్నిహితులను...
1 1,588 1,589 1,590 1,591 1,592 2,487
Page 1590 of 2487