News

News

అంగరంగ వైభవంగా భద్రాద్రి రాముని కల్యాణం

తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణోత్సవం భక్తుల రామనామస్మరణతో మిథులా స్టేడియం వైభవంగా రుత్వికులు నిర్వహించారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు కల్యాణోత్సవం ప్రారంభం కాగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు జీలకర్ర బెల్లం పెట్టారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం...
News

పాతబస్తీ శ్రీరామ్‌ శోభాయాత్రకు పోటెత్తిన భక్తులు

శ్రీరామనవమి సందర్బంగా ఇవాళ ప్రధాన పట్టణాల దగ్గరి నుంచి గ్రామాల వరకు శ్రీరామ్‌ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. అయితే.. హైదరాబాద్‌ పాతబస్తీలో నిర్వహించే శోభాయాత్రకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పటికే ఈ యాత్రను నిర్వాహకులు ప్రారంభించారు. దాదాపు 6.5 కిలోమీటర్ల పాటు...
News

శ్రీరామనవమి రోజు మధ్యప్రదేశ్ ఆలయంలో ఘోరం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో శ్రీరామ నవమి రోజున ఘోర సంఘటన చోటుచేసుకుంది. పండుగ వేళ వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసింది. ఈక్రమంలో ఆలయ ప్రాంగణంలో పురాతన మెట్లబావి దగ్గరకు భక్తులు పెద్ద...
News

ఆలయ ఉత్సవంలో ఖురాన్‌ పఠనంపై బజరంగ్‌దళ్‌ ఆగ్రహం

కర్ణాటక రాష్ట్రం బేళూరులోని చారిత్రాత్మక చెన్నకేశవ ఆలయంలో మంగళవారం జరిగిన రాష్ట్రోత్సవ సందర్భంగా ముస్లిం మత గురువు ఖురాన్‌ సూక్తులు పఠించడంపై బజరంగ్‌దళ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ ఉత్సవాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆలయ వార్షిక...
News

ఏప్రిల్లో తిరుమలలో విశేష ఉత్సవాలు

ఏప్రిల్ నెలలో తిరుమలలో నిర్వహించనున్న ఉత్సవాల విశేషాలను టీటీడీ తెలియజేసింది. ఏప్రిల్ 1న 15వ విడత బాలకాండ అఖండ పారాయణం సర్వ ఏకాదశి, ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు శ్రీవారి వసంతోత్సవాలు, ఏప్రిల్ 6న తుంబరుతీర్థ ముక్కోటి పౌర్ణమి...
News

తిరుమలలో మరో అపచారం.. ధూమపానం చేసిన ఇద్దరు యువకులు… వీడియో వైరల్

తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో అవ్వచారి కోన సమీపంలో రోడ్డు పైనే ఇద్దరు యువకులు ధూమపానం చేస్తూ కనిపించారు. సిగరెట్ సేవించిన తర్వాత యువకులు వింత చేష్టలు చేశారు. ఏదో ఘనకార్యం చేసినట్లు సెల్ఫీలు దిగారు. ఈ...
News

మంత్రాలయం హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మార్చి నెలలో 27 రోజుల హుండీ ఆదాయం రూ.2,11,95,988 నగదు వచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాస రావు, వెంకటేష్‌ జోషి తెలిపారు. మంగళవారం 27 రోజుల హుండీని మఠం గురురాజాంగణ...
News

శ్రీరామ నవమికి తోటపల్లి ఆలయం సిద్దం

ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి కోదండరామస్వామి ఆలయం శ్రీరామనవమికి సిద్ధమైంది. వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 22 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30న శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో పాటు స్వామివారి...
News

ఘనంగా పెద్దమ్మతల్లి పండగ

విజయనగరం జిల్లా సీతానగరం మండలం తామరకండి గ్రామంలో పెద్దమ్మతల్లి గ్రామ దేవత పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడురోజుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గ్రామంలో సిరిమానోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఘటాలను ఊరేగించారు. పరిసర ప్రాంత భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు....
News

ముగిసిన శంబర జాతర

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర ఆఖరి వారం జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం వనం, చదురుగడుల్లో క్యూలైన్లలో భక్తజనం బారులుదీరి అమ్మవారిని దర్శించుకున్నారు. గోముఖీ నదీతీరంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది జనవరి 24న శంబర పోలమాంబ...
1 1,583 1,584 1,585 1,586 1,587 2,487
Page 1585 of 2487