News

News

మైనర్‌పై లైంగిక వేధింపులు… శ్రీలంక పాస్టర్, అతని భార్యపై కేసు

చెన్నై: చెన్నైలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్‌, ఈ చర్యకు సహకరించిన అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పాస్టర్ శ్రీలంక జాతీయుడు. చాలా సంవత్సరాలుగా అక్రమంగా చెన్నైలో నివసిస్తున్నాడు. తన చర్చికి హాజరైన చాలా మంది...
News

‘ఇక్ఫాయ్’లో జరిగింది మతపర దాడి(వీడియో): వీహెచ్‌పీ అనుమానం

భాగ్యనగరం: ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరిగే ర్యాగింగ్ కాదని, హిందూ ముస్లింల మధ్య జరుగుతున్న మతపరమైన దాడి అని విశ్వహిందూ పరిషత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఇండియన్...
ArticlesNews

ఆరని ‘లవ్ జిహాద్’ మంటలు!

న్యూఢిల్లీ: లవ్ జిహాద్ అనేది అనేక స్థాయిల్లో నిశ్శబ్దం కొనసాగే సమస్య. లవ్ జిహాద్‌పై చాలా రాష్ట్రాలు కఠిన చట్టాలు చేశాయి. చాలా కేసుల్లో చర్యలు కూడా తీసుకున్నాయి..కానీ కేసులు తగ్గడం లేదు. రాజస్థాన్‌లో... రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో లవ్ జిహాద్...
News

రైల్వే ట్రాక్‌ పేల్చివేత… అధికారుల అప్రమత్తతో తప్పిన ముప్పు!

ఉదయ్‌పూర్‌: ఉదయ్‌పూర్‌-అహ్మదాబాద్‌ మధ్య కొత్తగా ప్రారంభమైన రైల్వే ట్రాక్‌ను దుండగులు పేల్చివేశారు. దీంతో పట్టాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన అధికారులు రైళ్ళ రాకపోకల్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అసర్వా-ఉదయ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వెళ్లడానికి...
News

ఆగ్నేయాసియా దేశాలతో మందుపాత్రలపై రాజ్‌నాథ్ చర్చ

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో ఆగ్నేయాసియా దేశాల నేతలతో జరిపే సమాలోచనలలో చైనా దురాక్రమణ విధానాలను ఎండగట్టడంతోపాటు మందుపాతరల తొలగింపు సమస్యపై కూడా చర్చింపనున్నారు. 1980వ దశకంలో యుద్ధాలు ముగిసినప్పటికీ, వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన మందు పాతరల...
News

సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు!

న్యూఢిల్లీ: పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అదేస్థాయిలో ఉగ్రదాడులను...
News

సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు సర్వీస్?

న్యూఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు త్వరలో ఆంధ్రాను పలకరించనుంది. ఇప్పటికే ఐదు సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తమ్మీద 400 వరకు వందే భారత్ రైళ్ళు రానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణలో కూడా...
News

ఇన్‌స్టాగ్రామ్‌ మూగది … ట్విట్టర్ ఉత్తమం

ముంబై: ఇన్ స్టాగ్రామ్ మూగదని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా ట్విట్టర్‌ను ఉత్తమ సోషల్ మీడియాగా చెప్పుకొచ్చిన కంగనా… ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ మూగది అంటూ షాకింగ్‌ కామెంట్లు చేసింది. ఇన్ స్టా అంతా ఫొటోల మయమేనన్న...
News

రాష్ట్ర‌ప‌తి ముర్ముపై బెంగాల్ మంత్రి అనుచిత వ్యాఖ్య‌లు

కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైర‌ల్ కావ‌డంతో.. తృణ‌మూల్ పార్టీపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో మంత్రి అఖిల్ గిరి...
News

ఈ-కుంభ్‌ పోర్ట‌ల్‌ ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము

భువనేశ్వర్‌: ఇక్కడ ఈ-కుంభ్‌ పోర్ట‌ల్‌ నేడు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్రారంభించారు. ప్రాంతీయ భాష‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ సుమారు 12 భాష‌ల‌కు చెందిన పుస్త‌కాల‌ను ఆ సైట‌లో పొందుప‌రిచారు. ఈ-కుంభ్‌ అన‌గా నాలెడ్జ్ అన్‌లీష్డ్ ఇన్ మ‌ల్టిపుల్ భార‌తీయ లాంగ్వేజెస్‌. ఈ...
1 1,583 1,584 1,585 1,586 1,587 2,382
Page 1585 of 2382