మత్స్యావతార మూర్తి శిరస్సుపై భాస్కరుడి తేజం
చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న సూర్యపూజ మహోత్సవాలు ముగిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భాస్కరుడి కిరణాలు మత్స్యావతార మూర్తి శిరస్సును తాకాయి. ధ్వజస్తంభం, రాజ గోపురాలను తాకుతూ వేద సంరక్షకుడి...









