News

News

మత్స్యావతార మూర్తి శిరస్సుపై భాస్కరుడి తేజం

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న సూర్యపూజ మహోత్సవాలు ముగిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భాస్కరుడి కిరణాలు మత్స్యావతార మూర్తి శిరస్సును తాకాయి. ధ్వజస్తంభం, రాజ గోపురాలను తాకుతూ వేద సంరక్షకుడి...
News

కాళభైరవేశ్వరస్వామి కోనేరులో పడి ముగ్గురు బాలికల మృతి

అందరూ కాటేరమ్మ గుడి వద్ద భక్తి శ్రద్ధలతో పూజల్లో నిమగ్నమయ్యారు. ముగ్గురు బాలికలు మాత్రం సరదాగా కాళభైరవేశ్వర స్వామి కోనేరు వద్దకు వచ్చారు. కాలుజారి కోనేరులో పడిన వీరు నీటమునిగి అసువులు బాశారు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది....
News

శ్రీ భువనేశ్వరి సమేత చంద్రమౌలీశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవం

తూర్పు గోదావరి జిల్లా  జిల్లాలోని కడియం మండలం మాధవరాయుడు పాలెం లో శ్రీ భువనేశ్వర సమేత చంద్రమౌలీశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అన్నందేవుల మణెందర్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ద్విశ తాధిక ఆలయ...
News

సీతారాముల వారి కల్యాణ తలంబ్రాలకు అనూహ్య స్పందన

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్‌ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. శ్రీరామ నవమి...
News

సీతారాములవారి కల్యాణానికి భద్రాద్రి ఆలయం ముస్తాబు

సీతారాములవారి కల్యాణానికి భద్రాద్రి రామాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మార్చి 30 గురువారం రోజున అభిజిత్ లగ్నంలో భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. వీఐపీలు ,భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 14 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70,605 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,947 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.79 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు....
News

రాష్ట్రంలో మూడు స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ స్కూళ్లు

విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు శ్రీస్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ తెలియజేసింది. సీఎం జగన్‌ను సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు...
News

భారత్‌ ‘హద్దులు’ దాటిన అమృత్‌పాల్‌…. నేపాల్ లో ఉన్నట్లు అనుమానం

పంజాబ్‌ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ దేశం దాటినట్లు తెలుస్తోంది. అతడు నేపాల్‌ లో నక్కినట్లు భారత్‌ విశ్వసిస్తోంది. ఈ క్రమంలోనే అతడు మరో దేశానికి పారిపోకుండా చూడాలని నేపాల్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ మేరకు...
News

వీర్ సావార్కర్ ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరిక

'నా పేరు సావర్కర్ కాదు.. నేను క్షమాపణ చెప్పను' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా అనర్హత వేటు పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ...
News

అరుణాచల్‌ప్రదేశ్‌లో జీ-20 సమావేశం.. గైర్హాజరైన చైనా

అరుణాచల్‌ రాజధాని ఈటానగర్‌లో 'రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ ఇనిషియేటివ్‌' అనే అంశంపై శని, ఆదివారాల్లో జీ-20 సమావేశం జరిగింది. భారత అధికారులతో పాటు జీ-20 దేశాలకు చెందిన దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే, చైనా నుంచి ఒక్క ప్రతినిధి కూడా...
1 1,584 1,585 1,586 1,587 1,588 2,487
Page 1586 of 2487