News

News

నెల్లూరు జిల్లాను వీడని వర్షాలు.. ముంపు ప్రాంతాల్లో ప్రజల అవస్థలు

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గం నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదంకి, కావలి తుమ్మలపెంట ప్రధాన రహదారిపై వాగులు పొంగి పొర్లుతుండడంతో వాహన రాకపోకలకు...
News

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణ కోరిన మమత

కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను క్షమాపణ కోరుతున్నానని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి తెలిపారు. నబన్నాలో మీడియా సమావేశంలో మాట్లాడిన మమత ‘రాష్ట్రపతి చాలా మంచి మహిళ. అఖిల్‌గిరి చేసింది తప్పు. నేను క్షమాపణ కోరుతున్నా......
News

భగవాన్‌ బిర్సా ముండా విగ్రహం ఆవిష్కరణ

జస్పూర్‌ నగర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని జస్పూర్‌ నగర్‌లో గిరిజన మహావీరుడు భగవాన్‌ బిర్సా ముండా విగ్రహాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సంఘచాలక్‌ పరమ పూజనీయ మోహన్‌ జీ భాగవత్‌ నిన్న(నవంబర్‌ 14) ఆవిష్కరించి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన...
News

టిబెట్‌ పీఠభూమిలో చైనా తిష్ఠ!

న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల విషయంలో చైనా క్రమంగా దూసుకుపోతోంది. చంద్రుడిపై శాశ్వతంగా నీడలో ఉండిపోయే ప్రాంతాలపై పరిశోధనల నుంచి గ్రహశకలాలపైకి వ్యోమనౌకలను పంపడం వరకూ అనేక ఆలోచనలను చేస్తోంది. ఇప్పుడు సూర్యుడి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి శక్తిమంతమైన టెలిస్కోపులను సిద్ధం చేసింది....
News

శ‌ర‌త్ క‌మ‌ల్‌కు ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డు

న్యూఢిల్లీ: భార‌త స్టార్ టేబుల్ టెన్నిస్ ఆట‌గాడు అచంత శ‌ర‌త్ క‌మ‌ల్ ఈ ఏడాది మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుకు ఎంపిక‌య్యాడు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఈ నెల 30వ తేదీన జ‌రిగే వేడుక‌లో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా శ‌ర‌త్...
News

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ కన్నుమూత

భాగ్యనగరం: తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ(80) ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు...
News

సంఘ్‌ పనులకు చేదోడు వాదోడుగా ఉంటాం…

నంద్యాల: నంద్యాల జిల్లాలోని చిన్న కంబలూరు గ్రామంలో విశిష్ట వ్యక్తుల పరిచయ వర్గ్‌( సజ్జన శక్తుల సమీకరణ/ఏకీకరణ) రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్థానిక శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ప్రధాన వక్తలు మాట్లాడుతూ సంఘ్‌ కార్య శైలిని, సామాజిక, ఆధ్యాత్మిక, ధర్మ...
News

నంద్యాలలో నేత్రపర్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పథ సంచలన్

నంద్యాల: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్వయం సేవకుల పథ సంచలన్ కార్యక్రమం నంద్యాలలోని ప్రధాన వీధుల మీదుగా నేత్రపర్వంగా జరిగింది. పూర్ణ గణవేష్‌తో ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు. శారీరక, మానసిక క్రమశిక్షణకు మారుపేరైన స్వయం సేవకులు భగవాధ్వజం వెంట,ఘోష్‌కు అనుగుణంగా...
News

ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌కు ‘గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌’ అవార్డు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ గురుదేవ్ రవిశంకర్‌ ఈ నెల పదోతేదీన అట్లాంటాలో 'గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌' అవార్డును అందుకున్నారు. మానవాళికి విశిష్ట సేవ చేస్తున్నందుకు గాంధీ ఫౌండేషన్‌ ఆఫ్‌ యూఎస్‌ఏ ఆయనకు...
News

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా పయనమైన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో...
1 1,581 1,582 1,583 1,584 1,585 2,381
Page 1583 of 2381