News

News

ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌కు ‘గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌’ అవార్డు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ గురుదేవ్ రవిశంకర్‌ ఈ నెల పదోతేదీన అట్లాంటాలో 'గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌' అవార్డును అందుకున్నారు. మానవాళికి విశిష్ట సేవ చేస్తున్నందుకు గాంధీ ఫౌండేషన్‌ ఆఫ్‌ యూఎస్‌ఏ ఆయనకు...
News

జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియా పయనమైన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో...
News

శ్రీశైలానికి భారీగా భక్తులు.. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్తిక మాసోత్సవాలు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలివచ్చారు. భక్తులు కార్లు బస్సులతోపాటుగా వివిధ వాహనాల్లో తరలివచ్చారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం.. తిరిగి...
News

మొక్కు తీర్చుకునేందుకు దూడతో కలిసి నడక….

చిక్కమగళూరు: తాను పెంచుకున్న దూడను భగవంతుడికి బహుకరించాలని ఓ భక్తుడు 360 కిలోమీటర్లు నడిచాడు. 36 రోజుల అనంతరం దూడతో పాటు దేవుడి సన్నిధికి చేరుకుని కోరికను నెరవేర్చుకున్నాడు. ఒకపక్క తన ఉద్యోగం చేస్తూనే దూడతో కలిసి నడక కొనసాగించాడు. కర్ణాటక...
News

ప్రియురాలిని చంపిన ప్రియుడు ఆఫ్తాబ్‌ ఆమీన్‌!

న్యూఢిల్లీ: ప్రియురాలిని ప్రియుడు అతికిరాతకంగా చంపిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన ఆఫ్తాబ్‌ ఆమీన్‌, శ్రద్ధా(26) ఢిల్లీలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. మే 18న వారిద్దరి మధ్య పెళ్ళి విషయమై గొడవ జరిగింది. దీంతో శ్రద్ధాను అతడు మట్టుబెట్టాడు. మృతదేహాన్ని...
News

మతమార్పిడులపై సుప్రీం మండిపాటు!

న్యూఢిల్లీ: దేశంలో బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు మండిపడింది. బలవంతపు మతమార్పిడి తీవ్రమైన విషయమని... దేశభద్రతను ప్రభావితం చేస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పరిస్థితి క్లిష్టంగా మారకముందే.. బలవంతపు మతమార్పిళ్ళును నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది. ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది....
News

త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ: జీవీఎల్

విజయవాడ: ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన విజయవంతం అయిందని.. తన అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరగటం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారానికి నిదర్శనమని జీవీఎల్...
News

భారత జలాల్లోకి శ్రీలంక మత్స్యకారులు

శ్రీకాకుళం: భారత జలాల్లోకి చొరబడి చేపల వేట సాగిస్తున్న శ్రీలంక మత్స్యకారుల్ని కోస్ట్ గార్డ్స్​ పట్టుకున్నారు. రెండు బోట్లను 300 కేజీల చేపల్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపల వేట సాగిస్తున్నట్టు కోస్ట్...
News

కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు.. ప్రజలకు అండగా సైనికులు!

కశ్మీర్‌: సుందర కశ్మీరాన్ని భద్రంగా కాపాడడమే కాదు.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు సైన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చొరబాట్లు ఆపడం, ఉగ్రవాదులను కట్టడి చేయడం, యువత ఉగ్రవాదంవైపు మళ్లకుండా చూడడం వంటి బహుముఖ వ్యూహాలను...
News

మైనర్‌పై లైంగిక వేధింపులు… శ్రీలంక పాస్టర్, అతని భార్యపై కేసు

చెన్నై: చెన్నైలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్‌, ఈ చర్యకు సహకరించిన అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పాస్టర్ శ్రీలంక జాతీయుడు. చాలా సంవత్సరాలుగా అక్రమంగా చెన్నైలో నివసిస్తున్నాడు. తన చర్చికి హాజరైన చాలా మంది...
1 1,582 1,583 1,584 1,585 1,586 2,382
Page 1584 of 2382