News

News

భద్రాద్రి రాముడి భూముల రక్షణకు చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు

అమరావతి: భద్రాద్రి రాముడి భూముల రక్షణ దిశగా హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని 917 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, అల్లూరి సీతారామరాజు...
News

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూసివేత..

విజయవాడ: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు మూసివేయనున్నారు. మ‌ధ్యాహ్నం రెండు గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల 27 నిమిషాల వరకూ చంద్రగ్రహణం నేపథ్యంలో...
News

విశాఖ వేదికగా డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవం

విశాఖపట్నం: నౌకాదళ దినోత్సవానికి ఈస్ట్రన్‌ కమాండ్‌ ప్రధాన కేంద్రం విశాఖపట్నం వేదిక కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ప్రధాన దళాధిపతి -సీడీఎస్ అనిల్‌ ఛౌహాన్‌తో పాటు, త్రివిధ దళాధిపతులు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా విశాఖ బీచ్‌ రోడ్డులో...
News

దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

చెన్నై: దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు వెళ్ళే వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ సోమవారం విజయవంతమైంది. చెన్నైలోని ఎంజీఆర్‌ సెంట్రల్‌...
News

మాడుగులలో ఘనంగా భూలోకమాత, భవానీ దీక్షాధారణ

మాడుగుల: ఏపీలోని అనకాపల్లి జిల్లా,మాడుగుల గదబూరు గ్రామంలో పౌర్ణమి పురస్కరించుకుని మంగళవారం గ్రామ దేవత శ్రీ బూలోకమ్మ అమ్మవారి దీక్ష ఘనంగా జరిగింది. గ్రామంలో కొలువు తీరిన బూలోకమ్మ అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. ప్రతి ఏడాది పౌర్ణమి రోజు అమ్మ...
News

`హిందూ’ పదంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

బెంగళూరు: `హిందూ’ పదంపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హిందూ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని, పర్షియా భాషలో హిందూ పదానికి అత్యంత మురికి అనే...
News

‘జిహాదీ’పై గ్రంథం రాసిన రిటైర్డ్ ఐబి అధికారి కులకర్ణి దారుణ హత్య!(వీడియో)

మైసూరు: జిహాదీ కార్యకలాపాలపై మూడు గ్రంథాలు రాసిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో రిటైర్డ్ అధికారి ఆర్ఎన్ కులకర్ణి (83) దారుణ హత్యకు గురయ్యారు. మైసూర్‌లోని మానస గంగోత్రి ప్రాంతంలో ఈ నెల నాలుగోతేదీన సాయంత్రం 5.30 కి నడక కోసం వచ్చిన...
News

మోర్బీ విషాదం.. సుమోటోగా గుజరాత్‌ హైకోర్టు విచారణ

గాంధీనగర్‌: గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిన విషాద ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనను ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది....
News

చర్చి ‘ఫాదర్’ అకృత్యాలు.. పోక్సో కేసు నమోదు, నిందితుడి అరెస్టు!

అనకాపల్లి: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాధిత బాలిక దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు ఓ చర్చి ఫాదర్ కాగా, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ...
News

24 గంటల్లోనే నమీబియా చీతాల తొలివేట..!

న్యూఢిల్లీ: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఫ్రెడ్డీ, ఎల్టోన్‌ అనే రెండిటిని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు. దీనిలోకి వెళ్లిన 24 గంటల్లోనే ఇవి తొలి వేటను పూర్తిచేశాయి. తొలుత ఈ చీతాల కండరాలు క్వారంటైన్లో బలహీనపడి...
1 1,585 1,586 1,587 1,588 1,589 2,382
Page 1587 of 2382