News

ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌కు ‘గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌’ అవార్డు

418views

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా తన సందేశాల ద్వారా శాంతి స్థాపనకు కృషి చేస్తున్న భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ గురుదేవ్ రవిశంకర్‌ ఈ నెల పదోతేదీన అట్లాంటాలో ‘గాంధీ పీస్‌ పిల్‌గ్రిమ్‌’ అవార్డును అందుకున్నారు. మానవాళికి విశిష్ట సేవ చేస్తున్నందుకు గాంధీ ఫౌండేషన్‌ ఆఫ్‌ యూఎస్‌ఏ ఆయనకు ఈ అవార్డును మార్టిన్ లూధర్ కింగ్ కేంద్రంలోని మహాత్మా గాంధి విగ్రహం ముందు ప్రదానం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి