News

News

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై అమ్మవారు

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ వేడుకల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై.. శ్రీ రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో.. కోలాటాలు, నృత్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది....
News

‘అగ్ని-3’ క్షిపణి ప్రయోగం విజయవంతం

భువనేశ్వర్‌: ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్​ కలాం ద్వీపం నుంచి.. అగ్ని-3 మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షను భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని డీఆర్​డీఓ వర్గాలు తెలిపాయి. సాధారణ సైనిక శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్‌ క్షిపణిని...
News

దేశంలో భారీగా తట్టు కేసులు.. టీకా పంపిణీపై కేంద్రం అలర్ట్

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో తట్టు వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమస్యను నివారించడానికి తొమ్మిది నెలల నుంచి ఐదేళ్ళ వయసున్న పిల్లలందరికీ తట్టు టీకాలను అదనపు డోసుగా ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది....
News

మైసూరు దసరా కార్యక్రమంలో పాల్గొనే ఏనుగు మృతి!

మైసూరు: మైసూరులో జరిగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దసరా కార్యక్రమంలో పాల్గొనే గోపాలస్వామి అనే ఏనుగు మృతి చెందింది. అడవి ఏనుగుల దాడితో అది ప్రాణాలు కోల్పోయింది. నాగరహోళే నేషనల్ పార్క్ సమీపంలోని కొలువిగె అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది. ఈ ఏనుగును...
News

చైనా ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల నిరసనలు.. పోలీసుల ఉక్కుపాదం

బీజీంగ్‌: చైనాలో ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై దాడి చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఒప్పంద ఉల్లంఘనపై వేలాది మంది ఉద్యోగులు మాస్కులు ధరించి శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నారు. నెల క్రితం వచ్చిన...
News

వ్యాపార కేంద్రంలా టీటీడీ.. 30 మంది పీఠాధిపతుల నిరసన

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వీరంతా శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి పంపమని కోరగా.. తమకు ఎలాంటి...
News

హిందువుగా తిరిగిన మంగ‌ళూరు పేలుడు నిందితుడు

మంగుళూరు: క‌ర్ణాట‌క‌లోని మంగుళూరులో జ‌రిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాల‌ను సేకరించిన పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద గ్రూపుతో నిందితుడు షారీక్‌కు సంబంధాలు ఉన్నట్టు తేల్చారు. ఈ క్ర‌మంలో కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ (ఎన్ఐఏ)కు అప్ప‌గిస్తున్న‌ట్టు క‌ర్ణాట‌క...
News

చైనాలో రికార్డు స్థాయిలో 31,454 మందికి కరోనా

బీజింగ్‌: కరోనా పుట్టిళ్ళు చైనాలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 31,454 కేసులు రికార్డయ్యాయని నేషనల్‌ హెల్త్‌ బ్యూరో తెలిపింది. ఇందులో 27,517 మందికి ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించింది. దీంతో కరోనా...
News

కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో పదే పదే అల్లర్లు

వడోదర: కాంగ్రెస్ హయాంలో అల్లర్లు వంటి సంఘటనలు గుజరాత్‌లో పదే పదే జరిగేవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. వడోదరలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ గతంలో గాంధీనగర్‌లో కూర్చున్న ప్రజలు సంఘ వ్యతిరేకులకు, అల్లర్లు సృష్టించే వారికి ఆశ్రయం ఇచ్చేవారని...
ArticlesNews

లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణను అడ్డుకున్న అహోం వీరుడు

నేడు జయంతి సందర్భంగా.... భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్‌లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్...
1 1,570 1,571 1,572 1,573 1,574 2,380
Page 1572 of 2380