News

News

కాణిపాకంలో భక్తుల రద్దీ

కాణిపాకం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి వేలాదిమంది భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్‌లో భక్తులమధ్య...
News

వైభవంగా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్స వాలలో భాగంగా ఆదివారం రాత్రి చెన్నకేశవ స్వామి శేషవాహనంపై కాళియమర్ధన అలం కారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నగరోత్స వంలో భాగంగా నాలుగు మాఢవీధులలో విహరించారు. శేషవాహన విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి...
News

వైభవంగా గడుల పూజ

విజయనగరం జిల్లా మామిడిపల్లి గ్రామ దేవత ముంగారమ్మ పండగకు ఆదివారం శ్రీకారం చుట్టారు. దీనిలోభాగంగా తొలి అంకమైన గడుల పూజ ( పొలిమేర కట్టడి ) కార్యక్రమాన్ని ఆదివారం అశేష భక్తజనం నడుమ ఘనంగా నిర్వహించారు. పూజాసామగ్రి, ముర్రాటతో పెద్దసంఖ్యలో మహిళలు...
News

భక్తులు పోటెత్తారు

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రికి 70 వేల మంది భక్తులు తరలి రావ డంతో మంత్రాలయం రోడ్లు, మఠం ప్రాంగణం, మధ్వమార్గ్‌కారిడార్‌ భక్తులతో కిక్కిరిసింది. ఇసుక వేస్తే రాలనంతా భక్తులు రావడంతో క్యూలైన్లు, పరిమళ ప్రసాదం,...
News

ఘనంగా పోలేరమ్మ జాతర

కడప జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల సమీపంలోని ఇప్పవనంలో వెలసిన పోలేరమ్మ గ్రామ దేవత తిరునాళ్ల వైభవంగా జరి గింది. అమ్మ వారికి వివిద పుష్పాలతో పాటు నిమ్మకాయలతో అకర్షిణీ యంగా అలకరించి డప్పుల దరువులు, మేళాతాళాలు మంగళవాయిద్యాల మధ్య ప్రత్యేక...
News

సూదిమొనంత స్థలం కూడా ఎవరూ ఆక్రమించలేరు – అమిత్‌షా

భారతదేశానికి చెందిన సూదిమొనంత భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని, దేశంపై చెడు దృష్టి సారించే సాహసం కూడా ఎవరూ చేయలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబితూలో ''వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం'' ను సోమవారంనాడు ఆయన ప్రారంభించారు....
News

దేశవ్యాప్తంగా కరోనా మాక్ డ్రిల్‌

దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున దేశంలోని ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం, మంగళవారాలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు దీనిలో పాల్గొంటున్నాయి. మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించేందుకు కేంద్ర...
News

పర్యావరణం, ఆర్థికం రెండూ ముఖ్యమే – ప్రధాని మోదీ

ప్రకృతి సంరక్షణ భారతీయ సంస్కృతిలో భాగమని ప్రధాని మోదీ చెప్పారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మధ్య ఘర్షణను భారత్‌ విశ్వసించదన్నారు. అయితే, ఆ రెండింటితోనూ సహజీవనానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ అనేది విశ్వవ్యాప్త అంశమన్నారు. పెద్ద పులుల సంరక్షణకు...
News

తైవాన్‌పై యుద్ధమేఘాలు

ద్వీప దేశం తైవాన్‌పై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? వందల ఏళ్లుగా చైనా-తైవాన్‌ల వైరం కొనసాగుతున్నా.. ముందెన్నడూ లేనట్లుగా చైనా ఇప్పుడు లైవ్‌ఫైర్‌ ట్రైనింగ్‌కు సిద్ధమవ్వడానికి కారణం యుద్ధకాంక్షేనా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇప్పటికే చైనా తమ విన్యాసాలను...
News

108 ఏళ్ల వయసులో పరీక్షల్లో పాసైంది

తమిళనాడులోని తేని జిల్లా కంభం ప్రాంతానికి చెంది న కమలకన్ని అనే శతాధిక వృద్ధురాలు చదువుకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో పాసై అందరిని ఆశ్చర్యపరిచింది. రెండో తరగతి వరకు చదివిన కమలకన్ని కేరళలోని ఇడుక్కి...
1 1,571 1,572 1,573 1,574 1,575 2,487
Page 1573 of 2487