News

News

శరణార్థి పాలసీని దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీవాదులు

ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు పంజాబ్ పోలీసులు. ఈ విషయం తెలిసిన విదేశాల్లోని ఖలిస్తానీవాదులు భారత రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీవాదులు భారత...
News

పంజాబ్ లో మిలిటరీ స్టేషన్‌పై దుండగుల దాడి… తుపాకులతో కాల్పులు….నలుగురు సైనికులు మృతి

పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు జరగడం కలకలం రేపింది. కొందరు దుండగులు బుధవారం తెల్లవారుజూమున స్టేషన్‌లోకి చొరబడి తుపాకులతో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కాల్పులు ఘటన వెనుక...
News

కశ్మీర్‌లో జీ-20 సదస్సు ఏర్పాట్లపై పాక్‌ అభ్యంతరం

భారత్‌ లో నిర్వహిస్తున్న జీ-20 సదస్సుల్లో భాగంగా మే 22-24 మధ్యలో శ్రీనగర్‌లో సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. జీ-20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ ఇక్కడ సమావేశం కానుంది. ఈ పరిణామాలపై పాక్‌ విదేశాంగశాఖ అసంతృప్తి...
News

మాకు సాయం చేయండి…..మోదీకి లేఖ రాసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

అదనపు మానవతా సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. రష్యా దాడితో సంక్షోభంలో చిక్కుకుపోయిన ఉక్రెయిన్‌ ఈ మేరకు అభ్యర్థన చేసింది. ఈ లేఖ గురించి భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఏడాదికిపైగా ఉక్రెయిన్ దేశం...
News

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కాపర్, స్టీల్ బాటిళ్ల అమ్మకాలు

తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో కాపర్, స్టీల్ వాటర్ బాటిళ్ల విక్రయాలను ప్రారంభించింది. భక్తుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ బాటిళ్ల విక్రయం చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. తిరుమలలో అందుబాటులో ఉన్న కాపర్ బాటిల్ ధర రూ. 450, స్టీల్ బాటిల్ ధర...
News

భారత్‌లో 3D టెక్నాలజీతో పోస్టల్ భవన నిర్మాణం

బెంగళూరులో ఓ పోస్టాఫీసు భవనం నిర్మాణమవుతోంది. త్రీడీ సాంకేతికతతో ఇటుకలు, భారీ సంఖ్యలో కూలీలు లేకుండా 3డీ టెక్నాలజీతో పోస్టల్ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీని కోసం ఇటుకలు అవసరంలేదు. కూలీలలతో పనిలేదు. అయినా భవన నిర్మాణ పనులు చకచకా అయిపోతున్నాయి. బెంగళూరు...
News

జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగిన కడప

తండ్రి మాట జవదాటని వాడు. నిత్యము సత్యము పలికేవాడు, ధర్మ మూర్తి ఆయన శ్రీరామచంద్రుడు సమస్త మాలవాళికి ఆదర్శ ప్రాయుడని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ ప్రచారఖ్ లక్ష్మణ్ అన్నారు. శ్రీరాముని బంటు ఆయన స్వామి హనుమ శోభాయాత్రలో కడప...
News

జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగి నేటికి 104 ఏళ్లు

జలియన్‌ వాలాబాగ్ ఊచకోత ఉదంతం జరిగి నేటికి 104 ఏళ్లు... అది 1919వ సంవత్సరం ఏప్రిల్ 13వతేదీ...స్వాతంత్ర్య పోరాట యోధుడు సైఫుద్దీన్ కిచ్లేవ్‌, సత్యపాల్ ను(Saifuddin Kitchlew and Satyapal) బ్రిటిష్ అధికారులు అరెస్టు చేసినందుకు నిరసనగా పంజాబ్ రాష్ట్రం పరిధి...
News

అగ్ని గుండంలో నడచిన బీజేపీ నేత సంబిత్ పాత్రా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా (Sambit Patra) పురి జిల్లాలో ఝాము జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 10 మీటర్ల పొడవైన అగ్ని గుండంలో నడిచారు. డులన్ దేవి ఆశీర్వాదాలను పొందినందుకు సంతోషం...
News

సోషల్ మీడియాలో కాణిపాకం వినాయక స్వామి ఫోటోలపై చైర్మన్ స్పందన

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక ఆలయంలో మూలవిరాట్ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ఘటనపై చైర్మన్ మోహన్ రెడ్డి స్పందించారు. కాణిపాక వినాయక స్వామి మూలవిరాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిపై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ...
1 1,569 1,570 1,571 1,572 1,573 2,487
Page 1571 of 2487