News

News

భారత్ నుండి అందుకున్న బంగారు పతాకం అమ్ముకున్న ఇమ్రాన్!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో భారత్‌ నుంచి అందుకున్న బంగారు పతకాన్ని అమ్ముకున్నారని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఆ బంగారు పతకానికి సంబంధించిన పూర్తి...
News

‘మీరట్‌​’ పేరును నాథూరాం గాడ్సే నగర్​గా మారుస్తాం’.. హిందూ మహాసభ వాగ్దానం

మీరట్‌: నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి మేయర్‌ అయితే మీరట్‌ నగరం పేరును నాథూరాం గాడ్సే నగర్‌గా మారుస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. నగరంలో ఉన్న ముఖ్యప్రదేశాల పేర్లకు సైతం హిందూ నేతల పేర్లను పెడతామని వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో...
News

యువతిని హత్య చేసిన ముస్లిం యువకుడు!

బుడేల్: చండీగఢ్​లోని బుడేల్​లో​ ఘోరం జరిగింది. 18 ఏళ్ళ యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోమని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. అందుకు బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఆమె ఇంట్లోకి చొరబడి గొంతుకోసి చంపేశాడు. నిందితుడు...
News

విజేత పెట్నికోట శ్రీ సీతారామాంజనేయ జట్టు… నంద్యాలలో ఘనంగా ‘ఆదిజాంబవ, చెన్నకేశవ’ భజన పోటీలు

నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లా, స్థానిక సమరసతా సేవా ఫౌండేషన్, ధర్మ జాగరణ సమితి ఎస్సీ కులస్థులకు దీక్షా దుస్తులు, సామగ్రి సమకూర్చడం, దేవాలయాలను పరిశుభ్రం చేయడం లాంటి వినూత్న కార్యక్రమాల్లో ముందుండం పాఠకులకు విదితమే. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా సమరత...
News

నంద్యాల, ఆళ్ళగడ్డలో ఘనంగా ఆయుర్వేద దినోత్సవం

నంద్యాల: స్థానిక 'ఆరోగ్యం భారతి' ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని, స్థానిక శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాలలో ఆయుర్వేద దినోత్సవం, నడకతో ఆరోగ్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య భారతి,అఖిల భారతీయ ప్రముఖ డాక్టర్ మురళీకృష్ణ ప్రధాన వక్తగా విచ్చేశారు....
News

బడ్జెట్​పై కేంద్రం కసరత్తు.. పారిశ్రామికవేత్తలతో నిర్మల భేటీ

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​పై కసరత్తులు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ సహాయ మంత్రులు పంకజ్​ చౌదరీ, భగవత్​ కిషన్​రావ్​,...
News

చార్మినార్‌ వద్ద పోలీసుల సోదాలు

భాగ్యనగరం: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ చార్మినార్‌ ప్రాంతంలో పోలీసుల సోదాలు చేపట్టారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోమవారం చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోని హోటళ్ళు, దుకాణాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది గమనించిన కొంతమంది భయపడి...
News

కర్ణాటక బాంబు దాడి కేసులో అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం!

మంగళూరు: మంగళూరు శివారులో ఆటోలో పేలిన ప్రెజర్‌కుక్కర్ బాంబు వెనక.... ఉగ్రమూకల కుట్ర బహిర్గతమైంది. ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాద సంస్థతో ప్రభావితమైన మహమ్మద్‌షరీఖ్‌.. కర్ణాటకలో పలు చోట్ల పేలుళ్ళులకు కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదవశాత్తూ బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడిన షరీఖ్‌.....
News

భారత్​కు వచ్చే ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. కీలక నిబంధన ఎత్తివేత

న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొవిడ్‌ నేపథ్యంలో 'ఎయిర్‌ సువిధ' సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని తప్పనిసరిగా నింపాలన్న నిబంధనను ఎత్తివేసింది. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ...
News

‘భారత్‌, అమెరికా సంబంధాల్లో 2022 కీలకం.. వచ్చే ఏడాది మరింత పటిష్ఠం’

వాషింగ్టన్‌: గ్లోబల్‌ అజెండాను ముందుకు తీసుకు వెళ్ళే భాగస్వామ్యుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోదీ.. ముందు వరుసలో ఉంటారని యూఎస్‌ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ ఫైనర్ ప్రశంసలు గుప్పించారు. వాషింగ్టన్‌లో భారత సంతతి ప్రజలను...
1 1,572 1,573 1,574 1,575 1,576 2,381
Page 1574 of 2381