News

News

సీఆర్‌ రావుకు అత్యున్నత పురస్కారం

ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్‌) నిపుణుడు, భారతీయ అమెరికన్‌ కల్యంపూడి రాధాకృష్ణరావు(102) అలియాస్‌ సీఆర్‌ రావుకు స్టాటిస్టిక్స్‌ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్‌ అవార్డుగా భావించే ఇంటర్నేషల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డు సీఆర్‌ రావును వరించింది....
News

ఎన్నికల ప్రక్రియలో మార్పు తెస్తాం: రిజిజు

దేశవ్యాప్తంగా మొత్తం ఎన్నికల ప్రక్రియలోనే మార్పు తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ఆదివారం చెప్పారు. ఇందుకోసం ఎన్నికల నిబంధనల్లో కొన్ని సవరణలు చేస్తామన్నారు. ‘‘అయితే, దీనిపై నేను ఇప్పుడే ఏ హామీ ఇవ్వలేను. అది ఇంకా...
News

శ్రీనగర్‌లో జీ-20 సదస్సు

చైనా, పాకిస్థాన్‌ల అభ్యంతరాలను తోసిరాజని.. జీ-20 సదస్సును కశ్మీర్‌లో నిర్వహించేందుకు భారత్‌ నిర్ణయించింది. ఈ ఏడాది మే 22 నుంచి 24 వరకూ టూరిజం వర్కింగ్‌ గ్రూపు సమావేశం శ్రీనగర్‌లో జరగనుందని తాజాగా స్పష్టం చేసింది. జీ-20 కాలెండర్‌ను అప్‌డేట్‌ చేసింది....
News

జాతీయ జెండాకు అవమానం

జాతీయ జెండాను ఓ వ్యక్తి అవమానించాడు. దేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండే.. త్రివర్ణ పతాకాన్ని పుచ్చకాయల దుమ్మును శుభ్రం చేయడానికి వినియోగించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వ్యక్తి పుచ్చకాయల దుమ్మును...
News

కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాది కాల్చివేత

కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో పాక్‌ ఉగ్రవాదుల కుట్రను భద్రత బలగాలు తాజాగా భగ్నం చేశాయి. ఇక్కడి నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)ను దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరిని కాల్చిచంపాయి. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ‘‘ఆదివారం...
News

వీసాల ఫీజులు పెంచిన అమెరికా

టూరిస్టు, స్టూడెంట్‌, వర్క్‌ వీసాల ఫీజులను అమెరికా పెంచింది. మే 30 నుంచి పెంచిన ధరలు వర్తిసాయి. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా అప్లికేషన్‌ (ఎన్‌ఐవీ) ప్రాసెసింగ్‌ ఫీజును 165 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచినట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది....
News

మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ర్యాలీ

మతం మారిన గిరిజనులను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని జనజాతి సురక్షా మంచ్ జాతీయ ప్రతినిధి హెచ్.కె. నాగు డిమాండు చేశారు. జనజాతి సురక్షా మంచ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాడేరులో నిర్వహించిన గిరిజన సంస్కృతి పరిరక్షణ సమ్మేళనానికి ''ఆయన ముఖ్య...
News

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచే శ్రీవారి ఆలయం మొదలుకొని, నాలుగు మాడవీధులు, లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాద భవనం, అఖిలాండం, క్యూకాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, రోడ్లు, బస్టాండ్‌...
News

శ్రీశైలం అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేత

శ్రీశైలం మహాక్షేత్రంలో అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వారాంతం సందర్భంగా శని, ఆది, సోమవారాలలో అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. దీంతో మల్లికార్జున స్వామి సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే మూడు రోజుల...
News

భింద్రన్‌లా కనపడాలని సర్జరీ చేయించుకున్న అమృత్‌పాల్‌ సింగ్‌

ఖలిస్థాన్‌ వేర్పాటువాది, వారిస్‌ దే పంజాబ్‌ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు ఇంటెలిజెన్స్‌ అధికారులు 3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో అధికారుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వారిస్‌ దే పంజాబ్‌ చీఫ్‌ దీప్‌ సిద్దూ మరణించాక ఐఎ్‌సఐ...
1 1,572 1,573 1,574 1,575 1,576 2,487
Page 1574 of 2487