News

News

రాఘవేంద్రస్వామి మఠానికి వెండి సింహాసనం బహూకరణ

కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి విలువైన వెండి సింహాసనాన్ని కర్ణాటకలోని వరణాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయ ధర్మాధికారి డా. భీమేశ్వర జోషి విరాళంగా ఇచ్చారు. అదే విధంగా వెండితో తయారు చేసి బంగారు పూత, రత్నాలతో పొదిగిన స్వర్ణ కిరీటాన్ని...
News

ఉయ్యూరులో ఘనంగా ప్రారంభమైన వీరమ్మ తల్లి తిరుణాళ్లు… అద్భుతమైన వీడియో మీ కోసం!

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు పట్టణంలో వీరమ్మ తల్లి తిరుణాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు ఎంతో మహిమ, శక్తిమంతురాలుగా భక్తులు కొలుస్తుంటారు. తొలుత పెనమలూరు ఎమ్మెల్యే...
News

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు

శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 11వ తేదీ ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. అదే రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) స్వామివారి దర్శనం కోసం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని 60,939 మంది భక్తులు...
News

శివుని విగ్రహం ఏర్పాటును అడ్డుకున్న క్రైస్తవులు.. పోలీసుల రంగ ప్రవేశంతో ఏం జరిగిందంటే?

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో పరమశివుని విగ్రహాన్ని ప్రతిష్టించుకునేందుకు హిందువులు సమాయత్తమయ్యారు. తమ సొంతంగా విరాళాలు సేకరించిన డబ్బుతో పరమశివుని విగ్రహాన్ని శనివారం గ్రామానికి తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో గ్రామంలోని క్రైస్తవులు తమకు శివుని...
News

దేశ ప్రయోజనాలకే పెద్ద పీట – రాష్ట్రపతి ముర్ము వెల్లడి

వరుసగా రెండుసార్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధన్యవాదాలు తెలిపారు. తన ప్రభుత్వం (ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం) ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందని, విధానపరమైన వ్యూహాన్ని సమూలంగా మార్చే దృఢనిశ్చయాన్ని ప్రదర్శిస్తుందన్నారు....
News

అన్నవరం సత్యనారాయణ స్వామికి వజ్రకిరీటం సిద్ధం!

పెద్దాపురానికి చెందిన పారిశ్రామిక వేత్త శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన శ్రీ మట్టే సత్య ప్రసాద్ దంపతులు అన్నవరం సత్యనారాయణ స్వామికి వజ్రకిరీటం తయారు చేయించారు. సుమారు 682.230 గ్రాముల బంగారంతో దీనిని రూపొందించారు. కిరీటానికి సుమారు 98...
News

కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. భారత్‌కు వ్యతిరేకంగా పిచ్చి రాతలు!

కెనడా దేశంలోని బ్రాంప్టన్‌లో ఉన్న ఓ హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఈ దేవాలయం ప్రాంగణంలో కొందరు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలను రాశారు. ఈ దారుణ సంఘటనను టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ మనోభావాలను...
News

శ్రీవారి ఆలయంలోకి కారు… తిరుమలలో బయటపడ్డ భద్రతా సిబ్బంది వైఫల్యం!

తిరుమలలో సాధారణంగా మూడంచల భద్రతతోపాటు, చెక్‌పోస్టులు అధికంగానే ఉంటాయి. కానీ అక్కడ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. మూడంచల భద్రతా సిబ్బంది, చెక్‌పోస్టులను దాటి శ్రీవారి ఆలయంలోకి ఓ కారు వచ్చింది. వాహనంపై సీఎంవో స్టిక్కర్ ఉంది. కారును అసలు టీటీడీ...
News

పరిణయానికి సిద్ధం.. అంతర్వేది నృసింహుని వేడుక చూద్దాం పదండి!

మహా తేజస్సుతో వెలుగొందుతున్న అంతర్వేది క్షేత్ర సన్నిధిలో.. బుగ్గన చుక్కతో రథసప్తమి నాడు పెళ్లి కుమారుడుగా దర్శనమిచ్చిన శ్రీ నృసింహస్వామి వారు మంగళవారం రాత్రి ఉభయ దేవేరులను పరిణయమాడేందుకు సిద్ధమయ్యారు. పంచ భూతాల సాక్షిగా అఖండ జన సందోహం నడుమ ఏటా...
1 1,528 1,529 1,530 1,531 1,532 2,379
Page 1530 of 2379