News

ArticlesNews

విలువైన నిక్షేపాలు జమ్మూకశ్మీర్‌లో లభ్యం.. ఇక మన దేశం లిథియం వ్యాలీ అవుతుందా?

భారత దేశంలో తొలిసారి అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారని తెలిపింది. ఇది నాన్ ఫెర్రస్ లోహం లిథియం అని, ఇది జమ్మూ-కశ్మీరులో ఉందని, దాదాపు 59...
News

ఖడ్గమృగాల సంరక్షణపై హాలీవుడ్‌ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రశంసలు

హాలీవుడ్ ప్రముఖ నటుడు లియోనార్డో డికాప్రియో అసోం ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రంలోని కజిరంగ నేషనల్‌ పార్కులో ఖడ్గమృగాల సంరక్షణకు తీసుకుంటన్న చర్యలపై ఆయన స్పందించారు. ఖడ్గమృగాలు వేటకు బలి కాకుండా అసోం ప్రభుత్వం తీసుకుంటున్న తీరుని అభినందించారు....
ArticlesNews

శరవేగంగా అయోద్య రామ మందిర నిర్మాణ పనులు.. నేపాల్‌ నుంచే శిలలు ఎందుకు తెప్పించారంటే?

అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. ఆలయ గోపురం దాదాపు తుది రూపుకు వచ్చేసింది. ఆలయంలోని మొదటి అంతస్తు పనులు ఈ ఏడాది అక్టోబర్‌లోగా పూర్తవుతాయని ట్రస్టు వెల్లడించింది. వచ్చే ఏడాది మకర...
News

మల్లన్న హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు

శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఈ హుండీ లెక్కింపులో రూ.2,67,88,598 నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు 23 రోజుల్లో సమర్పించారు. నగదుతోపాటు 301 గ్రాముల 500 మిల్లీ...
News

మోపిదేవి ఆలయంలో కోటి 50 లక్షలతో పుష్కరిణి అభివృద్ధి పనులు ప్రారంభం

మోపిదేవి(కృష్ణా జిల్లా) -- గ్రామస్థులు, భక్తులు అందరూ సహకరిస్తేనే దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో రూ.కోటి 50 లక్షలతో చేపట్టిన పుష్కరిణి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన, భూమి...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం 10 గంటల పాటు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 59,090 మంది భక్తులు దర్శించుకుని...
News

నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D2 రాకెట్!

నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుంచి SSLV-D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 334 కిలోల బరువుండే మూడు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాయి. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (Satish Dhawan Space Centre) నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. శుక్రవారం...
News

భారత్‌, ఇరాన్‌, చైనా రాయబార కార్యాలయాలను పేల్చేస్తాం – ఐఎస్‌ఐఎల్‌-కె ఉగ్రవాద సంస్థ హెచ్చరిక

ఆఫ్ఘానిస్థాన్‌లోని భారత్‌, ఇరాన్‌, చైనా రాయబార కార్యాలయాలను పేల్చివేస్తామని ఐఎస్‌ఐఎల్‌-కె(ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ ది లెవన్ట్‌ ఖొరాసన్‌) ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. తాలిబాన్లే తమ ప్రథమ శత్రువులని ఆ సంస్థ ప్రకటించింది. దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలతో తాలిబాన్ల...
ArticlesNews

కనీవినీ ఎరుగని రీతిలో శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం… 55 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమాలు!

భారతావనిలోనే తొలిసారిగా చేపడుతున్న శ్రీ లక్ష చండీ మహా యజ్ఞం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కురుక్షేత్ర సమీప గుంతి ప్రాంతంలో 55 ఎకరాల సువిశాల ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేశారు. గుంతి మాత ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర,...
News

భారత్‌తో సంబంధాలు కలిగి ఉండటమే తమకు ముఖ్యమన్న అమెరికా!

యుద్ధ ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్‌ భారీగా చమురును దిగుమతి చేసుకోవడంపై అమెరికా స్పందించింది. దానివల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చేసింది. భారత్‌పై ఆంక్షలు విధించే ఆలోచన తమకు లేదని పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి...
1 1,514 1,515 1,516 1,517 1,518 2,378
Page 1516 of 2378