News

News

హనుమంత వాహనంపై శ్రీనివాసుడు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఉదయం హనుమంత వాహన సేవ నిర్వహించారు. మలయప్పస్వామి హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీవారి వాహన సేవను తిలకించారు. రాత్రి 7 నుంచి...
News

మూలానక్షత్రం.. సరస్వతీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలానక్షత్రం సందర్భంగా ఆరో రోజు శుక్రవారం సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. మూలానక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్ష్రత్రం...
News

విజయదశమి: అర్చకులకు సీఎం జగన్‌ తీపికబురు

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం జగన్‌ నెరవేర్చారు. 26 జిల్లాలోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625లు అమలు చేస్తూ దేవాదాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు....
News

అయోధ్య రామాలయానికి విదేశీ విరాళాలు ! కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకూ మందిర నిర్మాణానికి స్వదేశీ విరాళాలే తీసుకుంటుండగా.. ఇకపై విదేశాల నుంచి కూడా విరాళాలు సేకరించేందుకు అనుమతిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు...
ArticlesNews

దేవీ శరన్ననవరాత్రులకు.. ఒక్కోచోట ఒక్కో పేరు..! అవేంటో మీకు తెలుసా..?

దేశంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో దసరా ఒకటి. మొత్తంగా పది రోజులు, తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం అందుకే వీటిని 'నవరాత్రులు, శరన్నవరాత్రులు' అని పిలుస్తాం. అశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి...
News

అవయవ దానం ప్రతిజ్ఞల్లో మహిళల ముందంజ

అవయవ దానం చేసేందుకు పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ముందుకు వస్తున్నారు. ఈ మేరకు నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌వోటీటీవో) తాజాగా ప్రారంభించిన వెబ్‌సైట్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆధార్‌ ధ్రువీకరణ సంతకంతో అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ఇటీవలే...
News

తిరుమల: జనవరి ఆర్జిత సేవల టికెట్లు ఎప్పట్నుంచి అంటే..?

కొత్త సంవత్సరంలో స్వామి వారిని దర్శనం చేసుకుని తమకు సంవత్సరం అంతా శుభం కలగాలని చాలా మంది భక్తులు జనవరిలో కొండ పైకి వెళతారు. అలా వెళ్లాలనుకునే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి టీటీడీ...
ArticlesNews

పుట్టిన 5రోజులకే అవయవ దానం.. అత్యంత పిన్న ఆర్గాన్ డోనర్‌గా రికార్డ్

దేశంలోనే అత్యంత పిన్న వయసులో ఆర్గాన్ డోనర్‌గా నిలిచింది గుజరాత్ సూరత్‌కు చెందిన చిన్నారి. పుట్టుకతోనే బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజులు చిన్నారి అవయవాలను దానం చేశారు కుటుంబసభ్యులు. అవయవ దానం ప్రాముఖ్యాన్ని ప్రజలందరు గుర్తించాలని కోరారు కుటుంబసభ్యులు. తమ...
ArticlesNews

అపశకునం కాదు, దేవుడి విగ్రహాలతో రీసైక్లింగ్‌

ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తాం. ఇంట్లో ఉండే దేవతామూర్తుల విగ్రహాలు, పటాలు, ఫొటో ఫ్రేములు జారిపడినా, పక్కకు ఒరిగిపోయినా అపశకునంగా భావిస్తారు. అందుకే మరింత శ్రద్ధగా పూజ చేయడంతో పాటు, పూజాసామగ్రిని ఎంతో...
News

కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు

ఢిల్లీలో నివసిస్తున్న కశ్మీరీ వలస కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని రూ.10,000 నుంచి రూ. 27,000లకు పెంచుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా కొత్త కశ్మీరీ మైగ్రెంట్‌ కార్డులు జారీ చేయడానికి కూడా ఎల్జీ అనుమతినిచ్చారు. ఇప్పటికే ఉన్న కార్డులలో కొత్త...
1 1,514 1,515 1,516 1,517 1,518 2,486
Page 1516 of 2486