News

News

మోహినీ అవతారంలో తిరుమలేశుడు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఉదయం మోహినీ అవతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై స్వామివారు విహరించనున్నారు. గరుడోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్న నేపథ్యంలో తితిదే...
News

శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు నేడు శ్రీమహాచండీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఏడాది నుంచే కొత్తగా ఇంద్రకీలాద్రిపై మహాచండీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం...
News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా, పంటలకు మద్దతు ధర పెంపుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 4 శాతం, రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లింపులకు ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ...
News

నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం శ్రీవారి సేవకులు ; టీటీడీ ఛైర్మన్

శ్రీవారి సేవకులు తోటి భక్తులకు సేవలందిస్తూ నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారని, వీరిని సనాతన హిందూ ధర్మ జ్యోతులుగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అభివర్ణించారు. తిరుమల శ్రీవారి సేవా సదన్ -2లో శ్రీవారి సేవకులను ఉద్దేశించి...
News

ఈ నెల 24న దసరా సెలవు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ లో విజయదశమి (దసరా పండుగ) సెలవును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24న విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు బుధవారం ఉదయం సీఎస్ జవహర్ రెడ్డి జీవోఆర్‌టీ నంబర్ 2047ను విడుదల చేశారు....
News

28 రాష్ట్రాల్లో.. 20 మంది ప‌ర్వ‌తారోహ‌కులు.. అత్యంత ఎత్తైన శిఖ‌రాల‌పై హ‌ర్ శిఖ‌ర్ తిరంగా

నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మౌంట‌నీరింగ్ అండ్ అడ్వంచ‌ర్ స్పోర్ట్స్-ఎన్ఐఎంఏఎస్ కు చెందిన 20 మంది ప‌ర్వ‌తారోహ‌కులు అరుదైన ఫీట్ సాధించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ఎత్తైన శిఖ‌రాల‌పై జాతీయ జెండాల‌ను ఎగుర‌వేశారు. హ‌ర్ శిఖ‌ర్ తిరంగా మిష‌న్‌లో భాగంగా...
News

శ్రీశైలంలో శాస్త్రోక్తంగా దసరా ఉత్సవాలు.. చంద్ర‌ఘంటాదేవిగా భ్ర‌మ‌రాంబ‌.. రావ‌ణ భుజ‌స్కంధాల‌పై శ్రీశైలేశుడు

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం చంద్ర‌ఘంటాదేవి రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఆది పరాశక్తుల్లో తృతీయ రూపిణి అయిన చంద్రఘంటాదేవి యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రఘంటా సమేతుడైన...
ArticlesNews

తెలుగు భారతికి వెలుగు హారతి ఇచ్చిన సాహితీ జ్ఞానపీఠం విశ్వనాథ సత్యనారాయణ

( సెప్టెంబర్ 10 - కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి ) ఆధునిక యుగంలో ఎందరు కవులు తెలుగునాట పుట్టినా, గిట్టినా విశ్వనాథ తీరు వేరు. ఎందరు పూర్వాంధ్ర మహాకవులు చరిత్రలో ఉన్నా, ఒకడు ‘నాచన సోమన’ అని ఆయనే అన్నట్లుగా,...
News

ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు చేరుకున్న అయిదో విమానం

ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆపరేషన్ అజయ్( పేరుతో చేపట్టిన ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారత్ కు అయిదో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో మొత్తం...
News

కల్పవృక్ష వాహనంపై కొలువుదీరిన మలయప్ప స్వామి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై కొలువుదీరారు. తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా...
1 1,515 1,516 1,517 1,518 1,519 2,486
Page 1517 of 2486